హైదరాబాద్ నగర శివారులోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో అత్యాధునిక హంగులతో సరికొత్త ఎకో పార్కు ఏర్పాటుకు అటవీశాఖ ముమ్మర కార్యాచరణ ప్రారంభించింది. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కును తలపించేలా


ప్రతి చిన్నారి ఆరోగ్యమే లక్ష్యం..రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో డ్రైవ్. రాష్ట్రంలో ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్

ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వాటిలో పండ్లు ముఖ్యమైనవి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం డాక్టర్లు మనల్ని ఆపిల్స్ తినమని

ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెందిన భూమి యజమానికి

మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అనుకున్న కార్యం సఫలమవు తుంది. మీ ఊహలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని

హాస్య నటుడు రచ్చ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం, కుటుంబం, ముఖ్యంగా తన అమ్మమ్మతో ఉన్న అనుబంధం గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. తనను నేటి రచ్చ రవిగా తీర్చిదిద్దిన వారి ప్రేమ, త్యాగాలు

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. మార్కాపురం జిల్లా దోర్నాల పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను
తెలంగాణలో పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని అర్థం అవుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2026 సర్వేలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మొత్తం 42

కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది కేంద్ర ప్రభుత్వం మద్ధతుతో పోస్టాఫీస్ నిర్వహించే పొదుపు పథకం. దీనిని చాలా మంది "మనీ డబ్లింగ్ స్కీమ్"గా కూడా పిలుస్తారు. షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులకు

కొత్త కారు కొంటే సేఫ్టీ రేటింగ్ మోడల్స్ కొనాలి 5 స్టార్ రేటింగ్ తో లభించే టాప్ 5 SUV కార్లు పిల్లలు, పెద్దల సేఫ్టీతో సరసమైన ధరలో లభ్యం Most Affordable Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్
టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ అందించిన

ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క
డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ తప్పకుండా తీసుకెళ్లండి. చిన్న గాయాలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు వస్తే కష్టం. కాబట్టి
పెట్టుబడులు పెట్టాలని చూసే వారు ఎక్కువగా రిస్క్ లేకుండా చూసుకుంటారు. ఇలా రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్స్ ముందు వరుసలో ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ కూడా
ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ మారుతోంది.. కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. సర్కారీ బడులు మాత్రమే

ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి నేటి కాలంలో అత్యవసరం. అలాంటి ఆహారంలో ఒక అద్భుతమైన ఎంపిక జొన్న గుగ్గిళ్లు. ఈ సంప్రదాయ రెసిపీ, కేవలం రుచిగా ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది

ఏపీలో తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆదరణ లేని చిన్నారుల జీవితాల్లో చీకట్లు తొలగించే మంచి పథకం మళ్లీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం

సాక్షి, న్యూఢిల్లీ: సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైన చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ కుండబద్దలు కొట్టింది. దాడులకు పాల్పడిన వారి బాధ్యతను కచ్చితంగా తేల్చాలని, జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని స్పష్టం చేసింది. మండలిలో ‘పిల్లలు–సాయుధ ఘర్షణలు’అంశంపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాల్గొన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఆయనతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుకునే హక్కును కాపాడటానికి భారత్ నిబద్ధతతో ఉందని ఆయన ఉద్ఘాటించారు. కఠినంగా శిక్షించాల్సిందే.. సంక్షోభ సమయాల్లో కూడా పిల్లల విద్యకు ఆటంకం కలగరాదని ఈ సందర్భంగా హరీశ్ పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లో పిల్లల విద్యా హక్కును పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన సభ్య దేశాలకు వివరించారు. ఎవరైతే శిక్ష పడదన్న ధీమాతో బడులు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారో వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఒక దేశ భవిష్యత్తును కాపాడాలంటే ముందుగా ఆ దేశ పసిపిల్లల చదువును కాపాడటం ఎంతో కీలకమని భారత్ తరఫున ఆయన గట్టిగా వాదించారు. ఆందోళన కలిగించే గణాంకాలు.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ విడుదల చేసిన తాజా నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు (ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు) ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, లేదా అక్కడి నుంచి ప్రాణభయంతో వలస వెళుతున్నారు. వీరిలో 8.5 కోట్ల మందికి పైగా పిల్లలు కనీస విద్యకు కూడా నోచుకోవడం లేదు. ఈ నివేదిక ప్రకారం ఏకంగా 38,558 తీవ్రమైన ఉల్లంఘనలు జరగ్గా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

నెలకు రూ.7 లక్షల జీతం వస్తే జీవితం సెట్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అంత వేతనం వచ్చినా చేతిలో ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న అని ఓ డచ్-ఇండియన్ జంట చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా Prasanna Yadla 26 June 2026 Pic credit - Pinterest రెస్టారెంట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలపై ఈ విద్యా సంవత్సరంలో తల్లిదండ్రుల విశ్వాసం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యార్థులు

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో భారీ ప్రమోషన్, జీతం పెంపు లభించనున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది

వైవాహిక బంధం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చే కీలక తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి(2) కింద పేర్కొన్న ఆరు నెలల కూలింగ్ ఆఫ్

జంట భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూలేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారింది. ఈ ప్రకృతి
సుందరి గురించి వివరాలన్నీ కనుక్కుని బాలు, మీనా వస్తారు. రంగారావుకి అసలు విషయం చెప్తారు. కామాక్షి మాత్రం తన నగల గురించే ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు.. మీ పెద్దల అంగీకారం కోసం

హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. హీరో దినేష్

వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు జల తత్వం వాటర్ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది. బాత్రూమ్ కూడా నీటితో సంబంధం కలిగి ఉండటం వల్ల రెండు జల శక్తులు ఘర్షణపడి సమస్యలు తలెత్తుతాయి. ఈ వాస్తు దోషం కారణంగా

పిల్లల పెంపకంలో చాలామంది పేరెంట్స్ కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఇవి చిన్నవిగా కనిపించినా పిల్లల మానసిక, భావోద్వేగ, ప్రవర్తనా అభివృద్ధిపై పెద్ద ప్రభావం చూపుతాయి. నిపుణుల ప్రకారం, ఈ తప్పులను
పిల్లలకు నచ్చిన పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి ఇవ్వొచ్చు. యాపిల్, ద్రాక్ష, అరటిపండ్లతో పండ్ల సలాడ్ చేసి పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు. మొలకెత్తిన శనగలు లేదా పెసలతో చాట్ తయారు చేసి పిల్లలకు

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్‘(Big Boss) క్రేజ్ సామాన్యులనే కాదు, రక్షక భటనిలయాలనూ తాకింది. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్-10లో తనకు కంటెస్టెంట్గా అవకాశం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరక వాసన వస్తుంటాయి. అందులోనూ బెడ్ షీట్లు, దుప్పట్ల గురించి చెప్పక్కర్లేదు. ఉతికి వారమైనా ఆరవు. అవి మందంగా ఉండటంలో తేమ ఉండిపోతుంది. దాంతో ముక్కి వాసన వస్తుంది. అందుకే

చిన్న పిల్లల కోసం సౌకర్యవంతమైన, స్టైలిష్ ఫుట్వేర్ కోసం చూస్తుంటే, బో డీటెయిల్తో ఉండే బ్యాలే ఫ్లాట్స్ను ఎంచుకోవచ్చు. ఇవి పాదాలకు మంచి లుక్ ఇస్తాయి. యూనికార్న్, మిక్కీ మౌస్ లేదా ప్రిన్సెస్

ఆన్లైన్ గేమ్స్కు బానిసలుగా చిన్నారులు యూపీఐ ద్వారా వేల లావాదేవీలు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సీపీ వెల్లడి హైదరాబాద్ సిటీ: ఇటీవల ఫోన్ హ్యాకింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. రంగంలోకి దిగిన

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ తొలిసారిగా 24,000 మార్కును తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన వృద్ధి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది

తెలుగు రాష్ట్రాల్లో బడి గంట మోగడంతో ఇళ్లల్లో సందడి మొదలైంది. ఉదయాన్నే లేచి పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం అమ్మలకు కత్తి మీద సామే ఏం చేసినా సరే.. ‘వద్దు’ అంటూ మారాం చేస్తుంటారు పిల్లలు. ‘లంచ్

ఉదయం పూట ఇంట్లో ఉండే అందరికీ తక్కువ సమయంలో విభిన్నమైన, రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అందించడం ఇల్లాళ్లకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజూ ఒకే రకమైన టిఫిన్ తినడానికి అస్సలు ఇష్టపడరు
Foreign Travel Tax: వేసవి సెలవులు వచ్చాయంటే చాలా మంది ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఇంకొందరు సేదతీరేందుకు బ్యాంకాక్, మాల్దీవుల, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే
పిల్లలు.. ఆడుకుంటున్న వేరే పిల్లల గ్రూప్ దగ్గరకు వెళ్లి, వారితో కలిసిపోవడం అనేది కొంతమంది పిల్లలకు పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలు నేరుగా వెళ్లిపోకుండా, మొదట ఏం జరుగుతుందో గమనించేలా

అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఏవో కారణాలతో చేరుకోలేకపోతారు. కానీ ఈ మహిళ ఒకపక్క కుటుంబ బాధ్యతలు మరోవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే

ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు
పిల్లల ముందు పేరెంట్స్ వాదనలు పెట్టుకోవద్దు. పిల్లల ముందు భార్యాభర్తలు తిట్టుకోవడం, అరవడం వల్ల వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. పిల్లల ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవద్దు. దీని వల్ల

సౌత్ సినిమాలో పాటల మీద మేకర్స్ గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్స్కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆడియన్స్ను

సాక్షి, అనకాపల్లి: ‘గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడకపోయి ఉంటే.. నా భర్త నా బతికుండేవాడు’ అంటూ పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు వేపాడ వెంకటేష్ భార్య కోమలి

వైట్ స్టోన్ టాప్స్ ముత్యాల డ్రాప్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వైట్ స్టోన్స్, కుందన్స్ వర్క్, ముత్యాలతో ఉన్న ఈ

పిల్లలు చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకున్నట్లే సామాజిక నైపుణ్యాలు కూడా నేర్చుకోవాల్సిందే. ఇవి సహజంగా వచ్చేయవు. ఇంట్లో, పాఠశాలలో, స్నేహితులతో కలిసిమెలిసి ఉండే సమయంలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి