PM Kisan 23rd Installment Release : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 23వ విడత నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ్ బెంగాల్ హూగ్లీలోని తారకేశ్వర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల


ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని, ఇది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆరోగ్యకరమైన బహుమతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ వాయిదా విడుదల ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం రూ. 7వేలు ఈ చిన్న తప్పులు కూడా రావాల్సిన డబ్బులు పడవు ఇలా చేశారంటే మీ డబ్బులు వెంటనే క్రెడిట్ అవుతాయి

Passport Services: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నివసిస్తున్న భారతీయ పౌరులకు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం (Embassy) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ (పత్రాల

PM Kisan: రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-Kisan) పథకం తదుపరి అడుగు పడింది. శనివారం జరిగిన ఒక ప్రత్యేక
ఏపీ రైతులకు శుభవార్త. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో జరిగిన

Saikrishna Case : విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ బతికున్నాడా? లేక చనిపోయాడా? అనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పష్టం

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల

రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి 2026 ఖరీఫ్ సీజన్ కు గానూ తొలివిడత నిధులను విడుదల చేశారు.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా లబ్ధి చేకూరింది. ఇందులో 45,69,817 మంది భూ యజమాని రైతులు ఉండగా, మరో 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తోన్న గిరిజన రైతు కుటుంబాలు ఉన్నారు.తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7 వేల సాయంఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో అందజేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తం నిధులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గత ఏడాది కూడా ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే...!!స్టాళ్ల పరిశీలన.. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శంకుస్థాపనలింగంగుంట్ల
Vivek Aggarwal FATF VP : అంతర్జాతీయ వేదికపై భారతదేశ దౌత్య, ఆర్థిక విధానాలకు ఒక భారీ విజయం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిధుల సరఫరా, మనీ లాండరింగ్, అక్రమ ఆర్థిక నెట్వర్క్లపై నిఘా ఉంచే

బండి భగీరథకు తాత్కాలిక బెయిల్. మల్కాజ్గిరి కోర్టు కీలక ఆదేశాలు. జూన్ ఇరవైఆరు వరకు ఉపశమనం. Bandi Bhagirath Bail: బండి భగీరథకు(Bandi Bhagirath Bail) కోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. పోక్సో

ఈ-కేవైసీ లేకపోతే డబ్బులు రావు. ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయండి. సమస్యల కోసం సచివాలయాన్ని సంప్రదించండి. Government Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'అన్నదాత

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. రెండు రోజులు వడగాల్పులు వీస్తాయి. Telangana Weather: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24

పీఎం కిసాన్ నిధులు విడుదల. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ. ప్రధాని మోదీ నిధులను విడుదలచేసారు. PM Kisan Samman Nidhi: దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రైతు ఖాతాల్లో రూ.7 వేలు జమ రూ.3,125 కోట్ల నిధుల విడుదల అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది
.webp)
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్దిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. కేంద్రం

Annadatha Sukhibhava Scheme : ఏపీలోని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెల 20వ తేదీన రూ.7వేలు జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ –
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం 2026-27కు సంబంధించి మొదటి విడత నిధులు విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన (శనివారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

తెలంగాణలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa ) నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల్ని ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ
తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది

Indian Tourist Killed :న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో బుధవారం గుర్రపు బండి బోల్తా పడటంతో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు మరణించాడు; దీంతో ఒక కుటుంబ విహారయాత్ర విషాదంగా మారింది. రోమాంచ్ మహాజన్గా

PM Kisan Beneficiary List: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. అయితే, పీఎం కిసాన్ 23వ విడుత నిధులు పొందాలంటే ముందుగా ఈకేవైసీ

Tamil Nadu Assembly:తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో వందేమాతరం వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో వందేమాతరం ఆలపించే సంప్రదాయాన్ని టీవీకే ప్రభుత్వం

రైతులకు కబురు. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది

Annadatha Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రతీయేటా రైతులకు పెట్టుబడి సాయంగా కూటమి

PM Kisan 23rd Installment: రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రధానంగా వారికి మెరుగైన ఆర్థిక సహాయం అందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పీఎం కిసాన్

Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం”

kalyandurg seed distribution | కళ్యాణదుర్గం, జూన్ 15: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని

PM Kisan 23rd Installment: దేశంలోని కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. పెట్టుబడి సాయం అందించే ప్రతిష్ఠాత్మక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడేందుకు

జులై లో పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతు ఖాతాలో రూ.2000 మీరు అప్లై చేసుకున్నారా? Government Scheme: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు

పీఎం కిసాన్ రైతులకు భారీ అలర్ట్ జూన్ 18న 23వ వాయిదా డబ్బులు పడతాయా? అధికారిక వెబ్సైట్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం

PM Kisan 23rd Installment On June 18: దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఎంతగానో తోడ్పడుతోంది. ఇది సాగు ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది

PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 23వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద 22 విడతలను విడుదల చేసింది. చివరి విడతను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13న అస్సోం నుంచి విడుదల చేశారు. 22వ విడతలో ప్రభుత్వం 9 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ. 18,640 కోట్ల మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ సమయంలో కూడా చాలా మంది రైతుల ఖాతాలకు 22వ విడత అందలేదు. అదేవిధంగా, కొంతమంది రైతుల ఖాతాలకు 23వ విడతలోని రూ.2వేలు చొప్పున అందవు. ఏయే రైతుల ఖాతాలకు 23వ విడత అందదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఏ రైతులకు రూ. 2వేలు రావంటే? : పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందుతారు. అయితే, కొంతమంది రైతుల నిధులు నిలిచిపోతున్నాయి. కేవైసీ (కీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్) అసంపూర్తిగా ఉన్న లేదా ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయని రైతులకు 23వ వాయిదా కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. Read Also : Airtel Priority PostPaid : ఎయిర్టెల్ కొత్త ‘ప్రయారిటీ పోస్టుపెయిడ్’వార్.. ఇక 5G అందరికీ ఒకేలా కాదు.. VIP యూజర్లకే ఫుల్ స్పీడ్! ప్రధానమంత్రి కిసాన్ యోజన 23వ విడత కోసం అర్హులైన రైతులు ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈకేవైసీని పూర్తి చేయని రైతులు రూ. 2వేలు అందుకోలేరు. విడత మొత్తాన్ని పొందాలంటే