
తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మురహరి పల్లి వద్ద జూన్ 18 గురువారం తెల్లవారుజామున


తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మురహరి పల్లి వద్ద జూన్ 18 గురువారం తెల్లవారుజామున

టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ హీరోగా దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఓ రేర్ ఫీట్ని సాధించారు

Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ

జాతరకు బలిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు జాగారం చేసి బలిని అడ్డుకున్న అధికారులు పూతలపట్టు(చిత్తూరు): అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది

బీసీసీఐ నుంచి అనుమతి లేని టీజీ20 లీగ్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, వేడుకల్లో పాల్గొంటూ ప్రాచుర్యం కలిపిస్తున్న హీరో వెంకటేష్కు తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) లీగల్ నోటీసులు

Vijay Devarakonda Heroine:సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న నటీమణులకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగత

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎస్సై బండి

వరి విత్తనాల తయారీలో మేటి ఖరీఫ్లో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలే లక్ష్యం సన్నాలు 60 శాతం.. దొడ్డు రకాలు 40 శాతం అమ్మకమే ధ్యేయం ఇప్పటికే 60 వేల క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలు

Anil Ravipudi : చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చి ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాని వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్
ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు ఆ గ్రామానికి పరుగులు పెట్టారు.. అక్కడ ఓ దున్నపోతుకు రాత్రంతా కాపాలాగా ఉన్నారు. దున్నపోతుకు పోలీసులు కాపలా ఉండటమేంటి.. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడమేంటని అందరూ

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు

హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్ దేవరాజన్ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు

Team India Record : ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించినప్పటికీ, చరిత్రలో ఎన్నడూ లేని ఒక విచిత్రమైన, ఇష్టం లేని రికార్డును తన పేరిట లిఖించుకుంది. వన్డే
ఆంధ్రప్రదేశ్పై ద్రోణి ప్రభావం కనిపిస్తోంది.. ఈ ప్రభావంతో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తిరుపతి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'టీజీ20 (TG20) లీగ్' చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో

Pawan Kalyan visits ailing fan Niranjan : తన అశేష అభిమాన బలగంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పవన్ కళ్యాణ్, తాజాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్ను కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు
పల్నాడు జిల్లా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పల్నాడు మెట్ట ప్రాంతాల ప్రజల సాగునీటి కల సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న

తెలంగాణ క్రికెట్ వర్గాలలో సరికొత్త వివాదం భగ్గుమంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన టీజీ20 లీగ్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలంగాణ

Vijay Devarakonda:తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న TG20 క్రికెట్ లీగ్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నమెంట్కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పేర్కొంటూ, సినీనటుడు విజయ్

హైదరాబాద్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్లోని నీటి బకెట్లో పడిపోవడంతో ఊపిరాడక మృతి

హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ క్రికెట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘TG20 లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్తో అధికారికంగా అసోసియేట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత T20 క్రికెట్ లీగ్ 'TG20' విజేత ట్రోఫీని జూన్ 17, 2026న ఘనంగా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్, కెప్టెన్ కిలియన్ ఎంబాపే సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెనెగల్తో జరిగిన కీలక మ్యాచ్లో ఫ్రాన్స్ను విజయపథంలో

సినిమా తెరపై హిట్టు పెయిర్గా పేరు తెచ్చుకున్న జంటలు, నిజ జీవితంలోనూ ఒక్కటైతే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాగే, ఫిబ్రవరి 26న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ హీరో

శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్కు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్ (TG20 League) ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'టీజీ20 లీగ్' ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విజయ్

సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం రణబాలి (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ

యంగ్ టాలెంట్ను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్కు నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ 20 టైటిల్ స్పాన్సర్గా ఉండనుందని హెచ్సీఏ

తెలంగాణ గల్లీ క్రికెట్ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఒక సరికొత్త లీగ్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక TG20 టోర్నమెంట్కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మారారు

విజయ్ రష్మిక జంట ఏడేళ్ల పాటు ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అప్పుడప్పుడు

Kalyandurgam News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విధ్వంసం నుండి వికాసం వైపు పాలన సాగుతోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు

ఇప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాతైనా దేవర 2 ఉంటుందేమో అనే ఆశలు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవి.. కానీ ఇప్పుడా ఆశలు ఆవిరైపోయాయి. దేవర కథేంటి.. విలన్లు ఎవరు.. వర ఏమయ్యాడు.. దేవరను చంపిందెవరు.. ఇలా

Mulugu: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ ములుగు జిల్లా: ములుగు జిల్లా లో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. ములుగు కలెక్టర్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్

దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు.ఇటీవల మే నెలలో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గానీ, నిన్న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజున గానీ ‘దేవర 2’ కి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ‘దేవర 1’ కోసం కొరటాల శివ దాదాపు రెండేళ్ల పాటు ఎన్టీఆర్ కోసం వేచి చూశారు. నిజానికి ఇదే ఏడాదిలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్తో దాదాపు ఏడాది లాక్ అయిపోయాడు ఎన్టీఆర్. కానీ కొరటాల శివ మాత్రం దేవర2 దగ్గరే ఆగిపోయాడు. మధ్యలో వచ్చిన వార్ 2 కూడా నిరాశపరచడంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా ఖరాకండిగా వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఇప్పట్లో దేవర 2 చేసే ఉద్దేశంలో లేడట తారక్. దాంతో ఇక కొరటాల శివ ఖాళీగా ఉండకూడదని భావించి తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో లైన్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాతో నెవర్ బిఫోర్ రేంజ్ లో హిట్ కొట్టాలని కొరటాల అంటే ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. బాలయ్య సినిమాను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ బర్త్ డే, ఇటు కోరటాల బర్త్ డే రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం ఇక ‘దేవర 2’ పూర్తిగా రద్దయినట్టే లెక్క
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. 2024 దసరా సీజన్ లో రిలీజైన పార్ట్-1 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రూ.500 కోట్లకు

Anirudh: సినీ పరిశ్రమలో తన మ్యూజిక్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు వెండితెరపై తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లను

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డ్రాగన్ (Dragon) షూటింగ్ జరుపుకొంటుంది. ఇది అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) లైన్ లో ఉంది. యంగ్

Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్

Sanchita Ugale Last Video: బుల్లితెర నటి, ప్రముఖ హిందీ ధారావాహిక ‘కుంకుమ్ భాగ్య’ ఫేమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య కేసు టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న వయసులోనే ఆమె ఇలా తిరిగిరాని లోకాలకు

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన నివాసంలో టాలీవుడ్ కొత్త జంటకు ఘనంగా రఘురామ విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు నటి

సౌత్ టు నార్త్.. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్, రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ తన కెరీర్లో సరికొత్త అడుగు వేశారు. కేవలం సినిమాలకే పరిమితం

TTD Updates:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తరతరాలుగా

Razorpay IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ రేజర్పే తొలి పబ్లిక్ ఆఫర్కు (Razorpay IPO) వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్ రూట్లో సెబీకి

దర్శకుడు వెంకీ అట్లూరి సర్ప్రైజ్ ఇచ్చారు. అయన దర్శకత్వంలో రానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్ 'ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడో వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి పాటను ఎవరు పాడుతున్నారో చెబుతూ ఓ వీడియో