
Read also: Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి యూజర్లు టెలిగ్రామ్ యాప్ పై ఎంతలా ఆధారపడ్డారో ఈ సెర్చ్ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఒకే ఒక్క


Read also: Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి యూజర్లు టెలిగ్రామ్ యాప్ పై ఎంతలా ఆధారపడ్డారో ఈ సెర్చ్ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఒకే ఒక్క

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ, సాంకేతిక పరిణామాలపై

NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు

Versova Beach : మహారాష్ట్రలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో ముంబై నగరవాసులు నరకం చూస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడం, దీనికి తోడు ముంబై వాతావరణంలో ఉండే విపరీతమైన తేమ (ఉక్కపోత)

Rahul Gandhi: రాబోయే నీట్-యూజీ (NEET-UG 2026) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. పరీక్షల్లో చీటింగ్ ముఠాల

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలను, చీటింగ్ నెట్ వర్క్లను నిరోధించే చర్యల్లో భాగంగా

టెలిగ్రామ్ యాప్ నిషేధంపై దేశ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వంపై ఆయన సోషల్ మీడియా వేదికగా

నీట్ యుజి రీ-టెస్ట్ వేళ దేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 21 తేదీన జరగబోయే ఈ పరీక్షకు ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పేపర్ లీకేజీలు మరియు ఇతర మోసాలను

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. 'పేపర్ లీక్ మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, టెలిగ్రామ్ను నిషేధించారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. దొంగలను పట్టుకోలేక, బాధితుల తలుపులకు తాళం వేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్ను ఉపయోగించుకుని నోట్స్, టెస్ట్ సిరీస్లు, డిస్కషన్లతో చదువుకుంటున్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్లకు పరిష్కారం ఎలా అవుతుంది' అని సోషల్ మీడియా ద్వారా రాహుల్ (Rahul Gandhi) విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా ఈ అంశంపై స్పందించారు. 'ఈ రోజు టెలిగ్రామ్ను నిషేధించారు. రేపు వాట్సాప్ను కూడా నిషేధిస్తారా?' అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరోవైపు ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇది 15 కోట్లకు పైగా భారతీయ వినియోగదారులను శిక్షించడమే. ఈ చర్య అసలు లీక్లను ఆపదు' అని వ్యాఖ్యానించారు. మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు.. సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే

ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున

ఈ నిషేధం తీరు పరీక్షల్లో మోసాలకు పాల్పడే పేపర్ లీక్ నెట్వర్క్లను కాకుండా, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని రాహుల్ ఆక్షేపించారు. నీట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త

పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్కు రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న జరిగే నీట్-యుజి రీ-టెస్ట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జూన్ 22 వరకు భారతదేశంలో

కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు, అత్యవసర విచారణ జరిపేందుకు

నీట్-యూజీ రీటెస్ట్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధంపై మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని సంస్థ చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.నీట్ రీ-టెస్ట్ జూన్ 21న జరగనుంది. పరీక్షకు ముందు ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు సమాచార ప్రచారాన్ని అడ్డుకునేందుకు టెలిగ్రామ్పై 24 గంటల పాటు నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలు, పరీక్షల్లో అక్రమాలకు సహకరించే నెట్వర్క్లను అడ్డుకోవడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిట్ చేసే సదుపాయాన్ని కూడా నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు.మెసేజ్లను తర్వాత సవరించే సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపిస్తోంది. పరీక్ష పూర్తైన తర్వాత ప్రశ్నపత్రాలను పాత సందేశాల్లో చేర్చి, అవి ముందుగానే లీకైనట్లు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. దీంతో పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొంది.మరోవైపు టెలిగ్రామ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొందరి తప్పిదాల కారణంగా కోట్లాది మంది సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదని వాదిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ స్పందిస్తూ.. ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఇలాంటి ఆంక్షల వల్ల లీకేజీలు ఆగిపోవని, అవి మరో వేదికకు మారే అవకాశమే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్లో ఫేక్ పేపర్లు అమ్ముతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంతేకాదు, టెలిగ్రామ్లో ఉండే ఒక ఫీచర్ను

నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను

Read also: Reebok : రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం జూన్ 21న నిర్వహించనున్న NEET-UG 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద టెలిగ్రామ్ సేవలను జూన్ 22 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవలి కాలంలో లీక్ మెటీరియల్స్, మోసపూరిత కంటెంట్ను పంచుతున్న అనేక ఛానెళ్లపై టెలిగ్రామ్ చర్యలు తీసుకుందని దురోవ్ తెలిపారు. అనుమానాస్పద గ్రూపులు, ఛానెళ్లను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారానికి సహకరించామని ఆయన పేర్కొన్నారు. అసలు సమస్యకు కారణమైన వ్యక్తులను గుర్తించకుండా మొత్తం ప్లాట్ఫామ్ను బ్లాక్ చేయడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. టెలిగ్రామ్ సేవలపై ఆంక్షలతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. పరీక్షల అనంతరం పాత సందేశాలను మార్చి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని NTA ఆందోళన వ్యక్తం చేసింది. మెసేజ్ ఎడిటింగ్కు సంబంధించిన దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే సాంకేతిక మార్పులు చేపడుతున్నట్లు దురోవ్ వెల్లడించారు. ఎడిట్ చేసిన సందేశాలపై స్పష్టమైన గుర్తింపు కనిపించేలా వ్యవస్థను మరింత పారదర్శకంగా రూపొందిస్తున్నామని తెలిపారు. టెలిగ్రామ్ సేవలు నిలిపివేయడంతో విద్యా సంబంధిత గ్రూపులు, స్టడీ మెటీరియల్స్పై ఆధారపడే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పరీక్షల విశ్వసనీయతను కాపాడటం, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం కోసం ఈ చర్యలు అవసరమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక అసౌకర్యం కలిగినప్పటికీ, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు మరియు లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. KTR Visit Khammam : కాసేపట్లో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని

‘‘లీక్ అయిన ప్రశ్నపత్రాలను కొంతమంది వినియోగదారులు టెలిగ్రామ్ వేదికగా పంచుకున్నారనే కారణంతో.. భారత ఐటీశాఖ వారం పాటు ఈ యాప్పై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకి కాకుండా

నీట్-యూజీ 2026 పునఃపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు

‘నీట్’ పరీక్షలో మోసాలు జరగకుండా ఉండేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యాప్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ స్పందించారు. ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకి కాకుండా భారత్లోని 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ యూజర్లకు శిక్ష వేసినట్లుగా ఉందన్నారు. ఇలాంటి ఆంక్షలు, నిషేధాలు వేటినీ ఆపలేవని, సమాచారం లీక్ మరో యాప్నకు మారుతుందని చెప్పారు. టెలిగ్రామ్పై ఆంక్షలు.. స్పందించిన సీఈవో

Read also: Delhi Population: ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37% వృద్ధి నమోదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై భారత్లో తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 22 వరకు

నీట్-యూజీ 2026 రీ-టెస్ట్కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం

ఇక మోసపూరిత గ్రూప్ల విషయానికొస్తే ఎక్కువగా టెలిగ్రామ్ పేరే వినిపిస్తుంటుంది. వివరాలు బయటకు పొక్కకుండా ఆ గ్రూప్లు నడిపేందుకు వెసులుబాటు ఉంది. ఎవరైనా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తే.. ఇతర యూజర్లు

ఎన్టీఏ (NTA) నిఘాలో తేలిన అత్యంత షాకింగ్ నిజం ఇది. సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వాట్సాప్ మాతృసంస్థ అయిన ‘మెటా’, భారత ప్రభుత్వ ఐటీ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీఎగ్జామ్ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్, ముఖ

ఇంటర్నెట్ డెస్క్: దగ్గు మందు (Cough syrup) విక్రయాల విషయంలో నియంత్రణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇకపై దగ్గుమందుతో సహా ఇతర సిరప్ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పరీక్ష ముగిసేవరకూ టెలిగ్రామ్ను ఎవరూ వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సూచనల మేరకు పేపర్ లీక్ రిస్క్ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ చర్యతో ప్రయోజనం ఉండదని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనానికి ఉద్దేశించిన ఓఎస్ఎమ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. నిసర్గ ప్రతిభను గుర్తిస్తూ ఐఐటీ కాన్పూర్ అతడికి సీఐ3హబ్లో పరిశోధకుడిగా ఛాన్స్ కూడా ఇచ్చింది. టెలిగ్రామ్పై కేంద్రం తాత్కాలిక నిషేధం నేపథ్యంలో నిసర్గ ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీక్లను అడ్డుకోలేని పరిస్థితి చివరకు టెలిగ్రామ్ను బ్యాన్ చేసే స్థితికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. టెలిగ్రామ్పై నిషేధం అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రాక్సీలు, ఇతర సాధనాల ద్వారా ప్రభుత్వ నిషేధాలను అధిగమించే విధంగా టెలిగ్రామ్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లపై నిషేధం సాధ్యమేనా? అన్న చర్చ మొదలైంది. టెలిగ్రామ్ అనే యాప్ను పావెల్ డ్యూరోవ్ రూపొందించారు. టెలిగ్రామ్ యూజర్లు తమ ఫోన్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలేవీ బయటకు పొక్కకుండానే యాప్లో ఛానల్స్ను నిర్వహించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. వాట్సాప్లో మాత్రం యూజర్లకు మరీ ఇంత స్వేచ్ఛ ఉండదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టూల్స్ సాయంతో వాట్సాప్ గ్రూపుల్లో అనుమానాస్పద అంశాలపై మెటా నిత్యం ఒక లుక్ వేసి ఉంటుందని అంటున్నారు. కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి ఈ-20 పెట్రోల్ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్!

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

భారతదేశంలో డిజిటల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ రీ-టెస్ట్ జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. దేశవ్యాప్తంగా జూన్

Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ

టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ

జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్కు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చిందంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు చేశాయి. ముఖ్యంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ప్రచారంలో ఉన్న ప్రశ్నపత్రం ఫొటోను