
టేకులపల్లి, జూన్ 26 : కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే పీర్ల పండుగ మూడు తండాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని


టేకులపల్లి, జూన్ 26 : కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే పీర్ల పండుగ మూడు తండాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, జూన్ 26

– టీపీయూఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ కొత్తగూడెం, జూన్ 26 : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర సంస్థాగత అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో

బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్పక్యాంప్లో ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో వార్డు సభ్యులు బాలి కనకరత్నం చొరవతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను

పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

చుంచుపల్లి, జూన్ 26 : వర్షాకాలం ప్రారంభమైన వేళ చెరువుల్లో నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో చెరువుల తూముల షట్టర్లు పాడైపోయినా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు

సుబేదారి (వరంగల్), జూన్ 26 : డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపు నిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకోని

ఈ రోజు (శుక్రవారం, జూన్ 26) యంగ్ టీమిండియా, పసికూన ఐర్లాండ్తో టీ20 మ్యాచ్ ఆడనుంది. రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే

విక్టరీ వెంకటేష్ తన లైనప్లో సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలను ముగించిన తర్వాత ఆయన ఈ కొత్త

భారతదేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని కాగితాల్లో ప్రకటనలు వస్తున్నా, ఆకాశం మాత్రం అందుకు భిన్నమైన చుక్కెదురు చిత్రాన్ని చూపిస్తోంది. సాధారణంగా జూన్ ఆఖరు నాటికి కారుమబ్బులతో నల్లగా

భువనగిరి అర్బన్, జూన్ 26 : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భువనగిరి యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు

ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు. అమరావతి, జూన్ 26: ఎరువుల పంపిణీలో పారదర్శకతే

పల్నాడు జిల్లాలో శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మాచర్ల నగరవనం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం బలంగా

తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సంపూర్ణ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కఠిన కార్యాచరణతో వేగంగా ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజధాని

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు

మరాఠీ సినిమా పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చారిత్రక ఎపిక్ చిత్రం రాజా శివాజీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి వచ్చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ

ఊట్కూర్, జూన్ 26 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో

ఎప్పటిలాగే ఈవారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. బ్లాస్ట్, అవతార్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచి మరికొన్ని సినిమాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో కోసం సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ శాన్ హోసె

భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి ఫ్రాంచైజీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఊహించని పెద్ద సర్ప్రైజ్ లభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్సింగ్ నగర్లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. అనంతపురం, జూన్ 26: జిల్లాలోని

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు

హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని.. బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్, జూన్ 26: నగరంలోని గచ్చిబౌలిలో

మొహర్రం సందర్భంగా శుక్రవారం (జూన్ 26) దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ల్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్

భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్గా మహేశ్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది

మత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వేదికగా.. పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్ 26

Vaibhav Sooryavanshi Records: ఐపీఎల్ వేదికగా పరుగుల సునామీ సృష్టించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న భారత సరికొత్త బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. జూన్

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ‘రొట్టెల పండుగ’ నేడు (జూన్ 26) ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఒక రోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రక బారాషహీద్

Rottela Panduga News: ఆంధ్రప్రదేశ్లో మత బేధాలు లేకుండా నిర్వహించుకునే పండుగ రొట్టెల పండుగ. మొహర్రం నాడు ముస్లింలు సంయుక్తంగా కలిసి ఘనంగా జరిపే పండుగ ఇది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రొట్టెల

బే ఏరియాలోని సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) బే ఏరియాకు వచ్చారు. మొన్న ఫిలడెల్పియాలో జరిగిన మాటా మహాసభల్లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద

తెలుగు సినీ పరిశ్రమకు ఈ శుక్రవారం (జూన్ 26) కాస్త భిన్నంగా ఉండబోతోంది. కొత్త సినిమాలు విడుదల కాకుండా, ప్రధానంగా ఒక్కడు వంటి పాత హిట్ చిత్రాల రీ రిలీజ్లే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ

School Holidays : హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండగ మొహర్రం. ముఖ్యంగా తెలుగు పల్లెల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు... పీర్ల ఊరేగింపు వైభవంగా సాగుతుంది. అందుకోసమే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు

School holiday tomorrow తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26, శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు
EPF Claims Processing Shutdown : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO) కీలక ప్రకటన చేసింది. సర్వర్ అప్గ్రేడ్, సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంటుంది. కుటుంబ కథా చిత్రాల నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ వరకు పలు తెలుగు సినిమాలు వివిధ టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించాలనుకుంటే, ఈ రోజు టెలికాస్ట్ కానున్న తెలుగు చిత్రాల పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి. శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ది బ్రిక్ లేయర్ (THE BRICK LAYER) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – అమ్మాయి బాగుంది రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని గుండం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – సప్తపది ఉదయం 10 గంటలకు – స్వాతి కిరణం మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా సాయంత్రం 4 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా రాత్రి 7 గంటలకు – క మిడ్నైట్ 1 గంటకు – సప్తపది 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – సై మధ్యాహ్నం 3.30 గంటలకు – నీ స్నేహం 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – అత్త సొమ్ము అల్లుడు దానం సాయంత్రం 4.30 గంటలకు – మోక్ష 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – తోటి కోడలు ఉదయం 4.30 గంటలకు – వెంకటాద్రి ఉదయం 7 గంటలకు –

ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ పని ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం వస్తుండటంతో బ్యాంకులకు వరుస

బ్యాంకు వినియోగదారులకు అత్యంత ముఖ్యమైన అలర్ట్. 2026 జూన్ నాలుగవ వారంలో మొహర్రం పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ సెలవు జూన్ 25న ఉంటుందా లేదా జూన్

దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ పవిత్ర యాత్రకు వెళ్లాలనుకునే వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన

India Vs Ireland : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. జూన్ 26 నుంచి ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఒక అరుదైన

ఇటీవలే వేసవి సెలవులు పూర్తి చేసుకుని బడి బాట పట్టారు విద్యార్థులు. అయితే తాజాగా విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఎల్లుండి జూన్ 26 మొహర్రం పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం అరుదైన రికార్డు పై సంజూ శాంసన్ కన్ను Sanju Samson : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 26 నుంచి రెండు మ్యాచ్ల టీ20 సిరీస్

భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అతడే కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న అద్భుత బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐర్లాండ్తో బెల్ఫాస్ట్లోని