గోదావరి
Actor ProfilePolitician

గోదావరి

Total News50
Movie Updates0
Sources14
ధర్మపురికి పోటెత్తిన భక్తులు.. గోదావరి తీరంలో కిక్కిరిసిన జనసందోహం
Zee Telugu14 Jun 2026
ధర్మపురికి పోటెత్తిన భక్తులు.. గోదావరి తీరంలో కిక్కిరిసిన జనసందోహం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన
Vaartha14 Jun 2026
తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణం

పాపికొండల విహారయాత్ర నిలిపివేత.. ఎందుకంటే
TeluguOne14 Jun 2026
పాపికొండల విహారయాత్ర నిలిపివేత.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ఈ

బాప్ రే.. జనావాసాల్లోకి వచ్చిన 9 అడుగుల భారీ కొండ చిలువ.. హనుమాన్ టీమ్ ఏంచేశారంటే
Zee Telugu14 Jun 2026
బాప్ రే.. జనావాసాల్లోకి వచ్చిన 9 అడుగుల భారీ కొండ చిలువ.. హనుమాన్ టీమ్ ఏంచేశారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం..ఉలిక్కిపడ్డ మన్యం ప్రాంతం
TeluguOne14 Jun 2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం..ఉలిక్కిపడ్డ మన్యం ప్రాంతం

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అర్ధరాత్రి వేళ హఠాత్తుగా భూమి కంపించింది. శనివారం దాటి ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్
TV9 Telugu14 Jun 2026
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు

పాపికొండల విహారయాత్రకు వెళ్లే వారికి అలర్ట్.. నేటి నుంచి బోట్ల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే
Zee Telugu14 Jun 2026
పాపికొండల విహారయాత్రకు వెళ్లే వారికి అలర్ట్.. నేటి నుంచి బోట్ల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖ
Vaartha14 Jun 2026
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖ

Banakacherla Project: గోదావరి నదికి వచ్చే వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా పూర్తి హక్కులు ఉన్నాయని ఏపీ జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మిగులు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు” ముమ్మాటికీ సమర్థనీయమని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక సమగ్రమైన లేఖను రాశారు. Read also: Nara Lokesh: అమరావతి పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి: మంత్రి లోకేశ్‌ గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) 1978లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా వారు తమ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎగువన ఉన్న రాష్ట్రాలకు వాటి ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటి వాటాలు పోగా, దిగువకు ప్రవహించే మిగులు వరద జలాలను తమ అవసరాలకు వాడుకునే సంపూర్ణ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉందని వారు గుర్తుచేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం కూడా.. ఈ మిగులు వరద జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం గానీ, ఎగువన ఉన్న పొరుగు రాష్ట్రాలు గానీ ఎలాంటి ఆంక్షలు విధించే లేదా అభ్యంతరం తెలిపే చట్టపరమైన అధికారం లేదని వారు తేల్చిచెప్పారు. ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా వరద నీటిని సమర్థవంతంగా మళ్లించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేయవచ్చని ఇంజనీర్ల సంఘం వివరించింది. దీని ద్వారా తీవ్ర కరవు పీడిత ప్రాంతాలుగా ఉన్న కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని సాగుభూములకు 75 శాతానికి పైగా నీటి భరోసా కల్పించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గనుక పూర్తయితే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోదావరి నదీ

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ
AP7AM14 Jun 2026
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ

గోదావరి నది వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని, ఆ నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సమర్థనీయమని ఏపీ జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) 1978లో వెలువరించిన తీర్పును వారు తమ లేఖలో ప్రస్తావించారు. ఎగువ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు పోగా, దిగువకు ప్రవహించే మిగులు వరద జలాలను వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ స్వేచ్ఛ ఉందని వారు తెలిపారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం, ఈ మిగులు జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం గానీ, ఎగువ రాష్ట్రాలు గానీ అభ్యంతరం తెలిపే అధికారం లేదని వారు తేల్చిచెప్పారు.గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా వరద నీటిని బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసి, కరవు పీడిత ప్రాంతాలైన కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలకు 75 శాతానికి పైగా సాగునీటి భరోసా కల్పించవచ్చని సంఘం వివరించింది. ఈ ప్రాజెక్టు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీటి అవసరాలను తీర్చి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొంది.గోదావరి జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చర్చలు, న్యాయపరమైన అంశాలు నడుస్తున్న తరుణంలో విశ్రాంత ఇంజనీర్ల సంఘం చేసిన ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది

గుట్టపై గుహలో కొలువైన నారసింహుడు
Andhra Jyothy14 Jun 2026
గుట్టపై గుహలో కొలువైన నారసింహుడు

అదొక గుట్ట... పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గుహలు... ఒకరు మాత్రమే వెళ్లగలిగే దారి... ఆ దారి గుండా జాగ్రత్తగా వంగి వెళితే... పూజారులతో పాటు నలుగు రైదుగురు మాత్రమే నిలబడగలిగే చోటు... ఆ ప్రాంతంలో కొలువైన

నేటి నుంచి పాపికొండల విహారయాత్ర నిలిపివేత
Eenadu14 Jun 2026
నేటి నుంచి పాపికొండల విహారయాత్ర నిలిపివేత

రంపచోడవరం, న్యూస్‌టుడే: గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా

పాపికొండల యాత్ర నిలిపివేత
Vaartha14 Jun 2026
పాపికొండల యాత్ర నిలిపివేత

Papikondalu Boating : గోదావరి నది ఒడ్డున సాగే ఆహ్లాదకరమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యాటక బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున నేటి నుంచి

పాపికొండల విహారయాత్ర నేటి నుంచి నిలిపివేత.. కారణం ఇదే.. తప్పిన పెనుప్రమాదం
10TV Telugu14 Jun 2026
పాపికొండల విహారయాత్ర నేటి నుంచి నిలిపివేత.. కారణం ఇదే.. తప్పిన పెనుప్రమాదం

Papikondalu tour : గోదావరి అందాలు, పాపికొండల ప్రకృతి సోయగాలు ఆస్వాదించేందుకు ప్రతి వారాంతంలో వేలాది మంది పర్యాటకులు తరలివెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు

గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు
Sakshi13 Jun 2026
గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు

సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం

గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ
Telugu Times13 Jun 2026
గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ :తథాస్తు క్రియేషన్స్ నటీనటులు: ఆకాష్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య, మహేందర్ డి.డి. శ్రీనివాస్, కిట్టయ్య

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి
Oneindia Telugu13 Jun 2026
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వారం రోజులుగా కనిపించని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. పాప ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన ప్రయత్నాల్లో కీలకమైన పెంపుడు

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి.. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Telugu Times12 Jun 2026
రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి.. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Sakshi11 Jun 2026
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే
Oneindia Telugu11 Jun 2026
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం
Andhra Jyothy11 Jun 2026
గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం

రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి

జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు
AP7AM10 Jun 2026
జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన శిక్షను తగ్గించి, విడుదల చేయాలని కోరుతూ

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు
AP7AM9 Jun 2026
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నది ప్రక్షాళన కోసం కేంద్రం ఏడాదికి రూ.400 కోట్ల చొప్పున నిధులు

బాసర గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాల వెలికితీత
Andhra Jyothy9 Jun 2026
బాసర గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాల వెలికితీత

నిర్మల్ జిల్లా బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు గోదావరి నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి మృతదేహాలను

నత్త నడకన భద్రాద్రి కొత్త వారధి’ పనులు
Namasthe Telangana9 Jun 2026
నత్త నడకన భద్రాద్రి కొత్త వారధి’ పనులు

పనుల పరిశీలనలో కొరవడిన అధికారుల పర్యవేక్షణ - గోదావరికి వరదొస్తే వారధి నిర్మాణ పనుల ఖర్చు వృథాయేనా? - నెల రోజులు కావస్తున్నా కొత్త వారధిపై జరగని రాకపోకలు బూర్గంపహాడ్, జూన్ 09 : పాత వంతెన

బాసరలో ఘోర విషాదం.. గోదావరి నదిలో కాచిగూడకు చెందిన ముగ్గురు అన్నాదమ్ములు గల్లంతు
Zee Telugu9 Jun 2026
బాసరలో ఘోర విషాదం.. గోదావరి నదిలో కాచిగూడకు చెందిన ముగ్గురు అన్నాదమ్ములు గల్లంతు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

బాసర గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు
Eenadu9 Jun 2026
బాసర గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు

బాసర: బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు గల్లంతయ్యారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన నెళ్లి చంద్రశేఖర్‌(38) నెళ్లి రామచందర్‌ (33) నెళ్లి

కాళేశ్వర క్షేత్రానికి కొత్త రూపు
Andhra Jyothy9 Jun 2026
కాళేశ్వర క్షేత్రానికి కొత్త రూపు

రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం శృంగేరి పీఠం దిశానిర్దేశంతో పనులు 17న ఉదయం 8.15 గంటలకు ముహూర్తం ప్రత్యామ్నాయంగా ఆది ముక్తీశ్వరాలయంలో దర్శనాలు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల

చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో
AP7AM8 Jun 2026
చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన

పెద్దాయన కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్
Oneindia Telugu8 Jun 2026
పెద్దాయన కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని కోరుకున్న ఓ వీరాభిమాని కల ఎట్టకేలకు నెరవేరింది. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన సత్యనారాయణ అనే అభిమాని

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం.. అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్
Andhra Jyothy8 Jun 2026
కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం.. అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్

అనుమతించిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు

నాటికి భూ రికార్డులు క్లీన్
AP7AM8 Jun 2026
నాటికి భూ రికార్డులు క్లీన్

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, ప్రతి రైతు

ఏపీలోని ఆ జిల్లాలలో భూములు అంత ఖరీదా.. సెంట్ కూడా ఇవ్వరన్న సీఎం .. కారణాలేంటి
Samayam Telugu8 Jun 2026
ఏపీలోని ఆ జిల్లాలలో భూములు అంత ఖరీదా.. సెంట్ కూడా ఇవ్వరన్న సీఎం .. కారణాలేంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. సిద్ధాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ

మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
Eenadu8 Jun 2026
మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భఃగా రైతులకు రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన

పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు
AP7AM8 Jun 2026
పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు

పరీక్షలు అంటే ఏమిటో, రిజర్వేషన్లు అంటే ఏమిటో తెలియని వ్యక్తులు డీఎస్సీ నియామకాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం

ఆంధ్రా పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులివ్వండి
Eenadu8 Jun 2026
ఆంధ్రా పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులివ్వండి

అమరావతి: గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల

ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం
Andhra Jyothy8 Jun 2026
ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం

ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, జూన్8

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
10TV Telugu8 Jun 2026
ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆక్వా రైతులకు త్వరలోనే శుభవార్త. భూ రికార్డులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ. జగన్ పాస్ పుస్తకాలపై చంద్రబాబు ఫైర్. CM Chandrababu: అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా

ఎట్టకేలకు ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ .. 124 కోట్లు కేటాయింపు
SkyC Media8 Jun 2026
ఎట్టకేలకు ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ .. 124 కోట్లు కేటాయింపు

గోదావరి డెల్టా ప్రాంతానికి జీవనాడి అయిన ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ పట్టనుంది. గత 46 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం సుమారు

జగన్ పిచ్చితనానికి ట్రీట్ మెంట్ ఎక్కడో తెలియడం లేదు
Andhra Jyothy8 Jun 2026
జగన్ పిచ్చితనానికి ట్రీట్ మెంట్ ఎక్కడో తెలియడం లేదు

భవిష్యత్తులో తాగు నీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా

ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు
AP7AM8 Jun 2026
ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు

గోదావరి డెల్టా జిల్లాల జీవనాడి, చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ (సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ) ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ

ఆపరేషన్ టేబుల్ పేషెంట్ .. నాగుపాము
Sakshi8 Jun 2026
ఆపరేషన్ టేబుల్ పేషెంట్ .. నాగుపాము

తూర్పు గోదావరి జిల్లా: పాము పేరు వింటేనే అందరూ భయపడతారు. ఇక నేరుగా చూస్తే దూరంగా పారిపోతారు. అలాంటిది పొలంలో మట్టి తీస్తుండగా గాయపడిన నాగు పాముపై జీవ కారుణ్యాన్ని చూపించి దానిని కాపాడాడు ఒక రైతు. ఆ

నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
Andhra Jyothy8 Jun 2026
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలను తెలసుకోనున్నారు.. పెనుగొండ

కాటన్ బ్యారేజికి కొత్త రూపు
Eenadu8 Jun 2026
కాటన్ బ్యారేజికి కొత్త రూపు

శిథిలావస్థకు చేరిన 117 గేట్లు మార్చి కొత్తవి ఏర్పాటు రూ.150 కోట్లతో టెండర్లు పిలిచి పనుల అప్పగింత ఈనాడు- అమరావతి: గోదావరి నదిపై కాటన్‌ మహాశయుడు నిర్మించి.. మళ్లీ 1980లో కొత్తరూపు సంతరించుకున్న

కావేరి లింక్ పై రేవంత్ సర్కార్ జలద్రోహం
Sakshi8 Jun 2026
కావేరి లింక్ పై రేవంత్ సర్కార్ జలద్రోహం

పాలమూరు ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ పేరుతో రాష్ట్ర జల హక్కులను తాకట్టు పెడుతున్నారు అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు, అఖిలపక్ష పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధం: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–నల్లమల సాగర్‌

సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం'.. అభిమానికి సీఎం చంద్రబాబు ట్వీట్
Oneindia Telugu7 Jun 2026
సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం'.. అభిమానికి సీఎం చంద్రబాబు ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు సీఎం

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP7AM7 Jun 2026
రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు

వృద్ధుడి అభిమానం.. స్పందించిన చంద్రబాబు
Eenadu7 Jun 2026
వృద్ధుడి అభిమానం.. స్పందించిన చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా ఆయన్ను కలవాలని అనుకున్నారు. సోమవారం సిద్ధాంతంలో జరిగే ‘మీ భూమి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం
Eenadu7 Jun 2026
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం

హైదరాబాద్‌: గతంలో కృష్ణా, ఇప్పుడు గోదావరి నీటిని మళ్లించేందుకు తెలంగాణను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ధ్వజమెత్తారు. గోదావరి-కావేరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం నదీ జలాల

గ ద వర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in