
CM Rekha Gupta | ఢిల్లీలో హాస్టళ్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. 10,000 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు
CM Rekha Gupta : విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా పదివేల మంది విద్యార్థుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.







































