
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ది మూవీపై బ్రహ్మానందం స్పందిస్తూ హీరో రామ్ చరణ్ నటనను మ
Latest updates from nimisham.in news sources.

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ది మూవీపై బ్రహ్మానందం స్పందిస్తూ హీరో రామ్ చరణ్ నటనను మ

Rowdy Janardhana: తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అది అయన నటనకు, డేట్స

Upasana : రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. నిన్న రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు. అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని నిన్న రాత్రే థియేటర్స్ లో చూసి సందడి చేసారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు డీజీపీకి రాసిన లేఖలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ పై మతపరమైన విభేదాలు సృష్టించే ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయ

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు శాఖల నుండి మిగులు సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై పంపడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల పలు శాఖల్లో సిబ్బంది కొర

జీ5 యాప్లో FIFA ప్రపంచ కప్ 2026 మ్యాచ్లను చూడవచ్చు. ప్లాన్ల వివరాలు: ఆల్ యాక్సెస్ + స్పోర్ట్స్ ప్లాన్ నెలకు రూ.266, వార్షిక ప్లాన్ రూ.1,699. టీవీలో యూనిట్8 స్పోర్ట్స్ ఛానెల్లలో చూడవచ్చు. డిష్ టీవీ

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) 'యునైట్8 స్పోర్ట్స్' పేరుతో 4 కొత్త స్పోర్ట్స్ ఛానెల్లను ప్రారంభించింది. జూన్ 11 నుండి ప్రారంభమయ్యే ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ మ్యాచ్లు, క్రికె

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్ వన్ చెస్ దిగ్గజం మాగ్నెస్ కార్ల్సన్కు షాకిచ్చాడు. నార్వే చెస్ 2026 టోర్నీలో క్లాసికల్ విభాగంలో కార్ల్సన్ను రెండోసారి

Tim David Suspended: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీన

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో వివాదం తలెత్తింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినట్ల

రైలు ఇంజన్ అద్దాలకు ఇనుప జాలిని అమర్చడం వల్ల చిన్న రాళ్లు, కంకరలు అద్దాన్ని ఢీకొట్టకుండా రక్షణ లభిస్తుంది. దీనివల్ల అద్దం పగిలి లోకో పైలట్ గాయపడే ప్రమాదం తప్పుతుంది. అలాగే అద్దం ద్వారా ట్రాక్, సిగ్నల్

విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో ఓ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి 4.50 కిలోల కణితిని తొలగించారు. ఈ వివరాలను ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డా

మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (సీఏఏటీఎస్)లో మంగళవారం జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్లో మనసుకు హత్తుకునే దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ భరత్ భరద్వ

అమెరికా న్యూయార్క్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్ లో ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో హాజరయ్య

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు సోదరుడి వంటివారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీన

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బు

ఇంటర్నెట్డెస్క్: అమెరికా (USA)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిల

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడిని మూఢనమ్మకాల కారణంగా కొందరు గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి, 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున

లండన్: ప్రపంచ వ్యాప్తంగా వందల ఏళ్లనాటి పురాతన ప్రతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చరిత్రకారులు చదవలేకపోయారు. ఇప్పుడా ఇబ్బందిని తీరుస్తోంది కృత్రిమ మేధ. వాటికన్లోని గ్రంథాలయంలో చేతిరాతతో ఉన్న 4

LIC shares | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో 50 శాతం మేర క్షీణించినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్ఐసీ బోనస

ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి ప్రధాన ఆహారం. దీన్ని పండించడానికి భారీగా నీరు అవసరం. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో లోటుపాట్లు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరవును తట్టుకునే

తపాలాశాఖ ఫ్రాంచైజీ 2.0తో విస్తృత ఉపాధి అవకాశాలు విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులందరికీ లబ్ధి ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవల్ని మరింత వేగవంతం చేసే దిశగా తపాలాశాఖ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి హైకోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.547.07 కోట్లు కేటాయించింది

అమెరికా హెచ్-1బీ వీసా కోసం 2026 ఆర్థిక సంవత్సరంలో 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు లక్ష డాలర్ల రుసుము చెల్లించారు. ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు 15 రోజుల్లోగ

జూన్ 12 నుండి ప్రారంభమయ్యే మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అత్యంత కీలకంగా ఉంటుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా, కేవలం ఈ ఒక్క మ్యాచ్ చుట్టూనే ప్రచారం జరగకుండా, టోర్న

ప్యాట్ కమిన్స్ IPL 2027 సీజన్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనివల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఆస్ట్రేలియా జట్టుపై ప్రభా

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులలో ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీ తీవ్రంగా