Crime News

Latest updates from nimisham.in news sources.

Andhra Jyothy02 Jun, 03:17 pm
చేతబడి నెపంతో యువకుడి హత్య.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడిని మూఢనమ్మకాల కారణంగా కొందరు గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి, 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున

Crime News Topic | nimisham.in