
Kakinada Bharateeyam Event : కాకినాడలో జరిగిన ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్ల వివరాలను లోకేష్ వెల్లడించారు.
© 2026 nimisham.in
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Kakinada Bharateeyam Event : కాకినాడలో జరిగిన ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్ల వివరాలను లోకేష్ వెల్లడించారు.
పిల్లల్లో దేశభక్తి నింపాలి.. తరగతి గది నుంచే దేశ నిర్మాణం విద్యార్థుల్లో దేశభక్తి.. నైతిక విలువలే లక్ష్యం పుస్తకాల చదువే కాదు.. విలువల విద్య కావాలి ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు Nara Lokesh – Kakinada Bharateeyam Event : కాకినాడలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం దేశభక్తి, నైతిక విలువలు, విద్యా వ్యవస్థపై ఆసక్తికర చర్చకు వేదికగా నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి