.webp)
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి మోసపోయి, థాయ్లాండ్-మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన తెలుగు యువతను సురక్షితంగా

.webp)
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి మోసపోయి, థాయ్లాండ్-మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన తెలుగు యువతను సురక్షితంగా
Red Fort Vande Mataram : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ

ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బ్యాంకాక్లో ఉద్యోగాలంటూ నమ్మించి కొందరిని

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ పీరియడ్ డ్రామా ‘బట్వారా 1947’. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో సన్నీ డియోల్, ప్రీతి

రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోటీ పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలంటూ జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్, వాటర్ క్యానాన్లను ప్రయోగించారు. ఈ అణచివేత తీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను రీపోస్ట్ చేస్తూ ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఈ క్రూరత్వం ఇకపై సాగదు. ఇది కేవలం అహంకారంతో కూడిన ప్రభుత్వాన్ని కిందకు దించుతుంది’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై ఈ రకమైన దౌర్జన్యం సరికాదని, వారి భవిష్యత్తు కోసం గళం ఎత్తుతున్న విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదం మోపడాన్ని ఆయన తీవ్ర పదజాలంతో ఖండించారు. జార్ఖండ్లో జరుగుతున్న ఈ ఆందోళనలు, విద్యార్థులపై పోలీసుల చర్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ అంశంపై పార్లమెంట్లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇది కూడా చదవండి: ఆరుగురు కొత్త సైనిక కమాండర్లను నియమించిన మొజ్తబా ఖమేనీ! ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను నిందిస్తే

ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఐదు, పదేళ్ల వయసు తేడా ఉన్నా ‘ఈడూ జోడూ బాగుంది’ అని మురిసిపోయేవారు. అబ్బాయి వయసులో కాస్త పెద్దవాడైతేనే బంధం నిలబడుతుందని, పరిణతితో సంసారాన్ని

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి: బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్ లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం అండగా

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఏం తినాలి, వెయిట్ లాస్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. శరీరం ఆరోగ్యంగా

బూర్గంపహాడ్, ఆగస్టు 10 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంఘ జెండాను ముఖ్య అతిధిగా హాజరైన తురకకాశ సంక్షేమ సంఘం జిల్లా

జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..! ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్ర అక్రమాలపై రాష్ట్రంలో

నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ జన్ జీ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజా వ్యాఖ్యలపై ఆర్.ఎస్.ఎస్. ఛీప్ మోహన్ జీ భగవత్ ప్రభావం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రముఖ నటి, బీజేపీ లోక్సభ

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో

తెలంగాణా పోలీసులు ఇప్పుడు అతిపెద్ద సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఊహించని విధంగా శాంతి భద్రతలను పరిరక్షించటం కంటే అతి పెద్ద సమస్య పోలీసింగ్ కు సవాల్ గా మారుతుంది. ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్లో అతిపెద్ద

దేశంలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలు మరియు పేపర్ లీక్ల అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రత్యేక వ్యాసంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ

జెన్ జీ (Gen Z) గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమ సమస్యలు, ఆశలు, భవిష్యత్తుపై ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్న ఈ తరం వైపు రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు, వివిధ సిద్ధాంతాలకు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన

హ్యాష్ ఆయిల్ స్వాధీనం స్నాప్చాట్ ద్వారా దందా పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్ Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా

బోనాల పండుగ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లోని

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతుంది. యువత మాత్రమే కాకుండా పెద్దవారు సైతం మిస్టరీ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు..థియేటర్లలో చూడలేకపోయిన

గట్టు: జోగులాంబ గద్వాల జిల్లా మాచర్ల గ్రామంలో భారత యువ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మహబూబ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు
హైదరాబాద్ పాతబస్తీలో లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్జీ దే హవా కొనసాగుతోంది. ట్రెండ్ దగ్గరి నుంచి రాజకీయాలు, ప్రభుత్వాలను గద్దె దించేవరకు.. జెన్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో జెన్జీ ఏం చేసినా అది

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాపై సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారంపై

క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. హైదరాబాద్, ఆగస్టు 09
Dharmendra Pradhan NEET Resignation : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి, సంబల్పూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్

సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను

ఫోన్పే తన ప్లాట్ఫామ్లో పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఫిక్స్డ్ డిపాజిట్ సేవలను ప్రారంభించింది. దీంతో వినియోగదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్లోనే వివిధ

చలో.. బాల్ కే సాత్ ఆమ్ బీ మిలేగి.. (బంతితో పాటు మామిడికాయ కూడా దొరుకుతుంది వెళ్లు!)) ...గల్లీ క్రికెట్ మ్యాచ్లో భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సరదా కామెంట్ ఇది. గంగూలీ ఏమిటి? గల్లీ

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన పంచాయతీరాజ్ సంస్థలకు మరిన్ని అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించాలని, వాటిని స్వయం

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్చేశారు. హైదరాబాద్, ఆగస్టు

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని

యువతే భారత్ అసలైన సంపద సర్టిఫికెట్లకు విలువ లేదన్న రాహుల్ ప్రేమతోనే వ్యవస్థలో మార్పు Rahul Gandhi: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ‘విద్యార్థుల గళం’ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత

అమెరికా వంటి దేశాలలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారత హిందూ విద్యార్థులు నిశ్శబ్దంగా క్రైస్తవ మతంలోకి మారుతున్న సంఘటనలు ప్రస్తుతం ప్రవాస భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళన
విద్యావిధానంలో యువత ఆరోగ్యం, భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ‘సమగ్ర లైంగిక విద్య ’ను పాఠ్యప్రణాళికలో ఒక అధికారికంగా
కోలీవుడ్ నటి బ్రిగిడా సాగా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్లో ‘పవి టీచర్’ పాత్రతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో భారత ఉద్యోగులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారని ఏడీపీ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 80 శాతం మంది ఉద్యోగులు వారంలో చాలాసార్లు ఏఐని వాడుతుండగా, 41

రుద్రంపూర్, జూలై 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు సెక్యూరిటీ విభాగం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ

హిల్స్బరో టౌన్షిప్ (న్యూజెర్సీ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం - న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ‘‘చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం’’

నేపాల్లో 25 ఏళ్ల రైడ్షేరింగ్ డ్రైవర్ గణేశ్ మృతి దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. గత వారం ఖాట్మండులో కస్టమర్ కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు అతని మోటార్సైకిల్కు వీల్ లాక్ వేశారు. దీంతో తీవ్ర

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఎక్కువ జీతం, కాస్ట్లీ లైఫ్ స్టైల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువత అమెరికా (USA) వైపు మొగ్గు చూపుతుంటారు. ఇండియా నుండి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు వంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారు

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు
.webp)
జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, ప్రకృతి ఒడిలో కాస్త ప్రశాంతతను వెతుక్కోవడానికి ప్లాన్ చేసిన ఆ ట్రిప్.. చివరకు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్

ఏపీలో ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో ఓ రేంజ్ లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. పార్టీ అధికారం కోల్పోయాక క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆ తర్వాత యూటర్న్

రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు. విశాఖపట్నం, జులై 12 (ఆంధ్రజ్యోతి)

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక విచిత్రమైన సమస్య కాలనీవాసులకు కంటికి నిద్రలేకుండా చేస్తోంది. అర్ధరాత్రి వేళల్లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలనీకి సంబంధించిన వీధి లైట్ల విద్యుత్ సరఫరాను కట్ చేస్తూ

ఖాట్మండు: నేపాల్ మరోసారి అట్టుడుకుతుంది. ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్లతో యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దేశంలో నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగిపోయిందని నిరసనలు చేపడుతున్నారు

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. విజయవాడ, జులై

దువ్వూరు నాగేశ్వర రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం మీడియారంగంలో చెన్నూరి వెంకట సుబ్బారావుకు అవార్డు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో