NDA .. | Nara Lokesh Comments On YCP | NDA Alliance |Janasena |RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV

Nara Lokesh

కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, సంక్షేమంపై తిరుపతి (Tirupati) దామినీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
NAMO .. | Nara Lokesh Speech On NDA Ruling | Chandrababu |Modi | Pawan Kalyan | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App

తిరుపతి: ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం

YSR Congress Party president and former Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy on Wednesday lashed out at Telugu Desam Party working president and state IT minister Nara Lokesh for

విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే మరో...

ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే రష్యాలో జరిపిన పర్యటన, దాని ఫలితాలపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' జూన్...

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు, ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి లోకేశ్ (Nara Lokesh)అన్నారు. ప్రమాద స్థలిని
Click to read full story.

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో గాయపడి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. ప్రమాద బాధితుల...

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఇవాళ ఆయన విశాఖ కేజీహెచ్కు వెళ్లి, బాధితుల కుటుంబ సభ్యులను కలిసి తన...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించి.. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం,...

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కార్మికులు మృతిచెందడం తీరని విషాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు...

ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ను పరిశీలించండి నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ (NdFeB) ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయండి మాస్కో (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్...

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ...

"సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించడమే అసలైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశాలను సృష్టించేందుకే నేను రష్యాలో పర్యటిస్తున్నాను," అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూ, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు మధ్య అనుబంధం పలుమార్లు బహిరంగంగానే కనిపిస్తుంటుంది. కానీ ఓ

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి ప్రతిష్టాత్మక స్బేర్ సిటీని సందర్శించి, ఆధునిక సాంకేతికతను పరిశీలించారు.

Amid heightened tensions triggered by drone attacks near St. Petersburg, Russia, Andhra Pradesh Minister Nara Lokesh proceeded with his scheduled participation in the St

రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ, ఆంధ్రప్రదేశ్...

ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో కీలక అడుగులు వేస్తున్నారు. తన పర్యటనలో నాలుగో రోజు,...

ఆంధ్రప్రదేశ్లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో ముఖ్యమైన అవకాశాన్ని అందించనుంది. ఏపీ టెట్-2026 (AP TET-2026)

రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (SPIEF) వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. కేవలం పెట్టుబడిదారులుగానే కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా పాలుపంచుకోవాలని రష్యా పారిశ్రామికవేత్తలను, దిగ్గజ సంస్థలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.భారత్-రష్యాల మధ్య బంధం కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాదని, అది ఒక దృఢమైన అనుబంధమని లోకేష్ పేర్కొన్నారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి గగన్యాన్ ప్రాజెక్టు వరకు అనేక కీలక సందర్భాల్లో రష్యా భారత్కు అండగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించుకున్న 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి రాష్ట్ర జీడీపీని 2.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని వివరించారు. వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించిన సుదీర్ఘ తీరప్రాంతం, ఆరు ప్రధాన ఓడరేవులు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతో అనువైనవని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.అంతరిక్ష రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం నూతన శిఖరాలకు చేరుతోందని, భారత దేశపు ఏకైక స్పేస్పోర్ట్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోనే ఉందని లోకేష్ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న

AP TET 2026 Schedule Released : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా వివరాలను వెల్లడించారు. రోజుకు రెండు విడతలుగా టెట్ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అయితే, ఈ టెట్ పరీక్షను సుప్రీంకోర్టు తీర్పుతో డీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థులతో పాటుగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులూ టెట్ రాయల్సిందే. షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. జూన్ 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 5 నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఫీజుల చెల్లింపు ప్రక్రియకూ అవకాశం ఉంటుంది. జులై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ప్రాథమిక కీ ఆగస్టు 24న విడుదల చేస్తారు. ఫైనల్ కీ సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. మరిన్ని వివరాల కోసం tet2dsc.apcfss.in ను సందర్శించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాబ్ క్యాలెండర్లో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంకోసం డీఎస్సీ -2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో జారీ చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. AP TET–2026కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఆశావహులందరికీ, ప్రస్తుతం సేవలందిస్తున్న అధ్యాపకులకునా నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, నాణ్యమైన బోధనా ప్రమాణాలను నిర్ధారించడానికి ఏపీ టెట్ – 2026ను ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు

Click to read full story.

మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇదొకటని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. భారత్లో కూడా ఇటువంటి సమగ్ర, సాంకేతిక రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన రష్యా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన మాస్కోలోని ఈ అత్యాధునిక రవాణా అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అటానమస్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విభాగాధిపతి పావెల్ బోక్షా, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ హెడ్ ఓల్గా పిచికోవా, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అలెగ్జాండర్ సువోరోవ్, ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ డైరక్టర్ జనరల్ సలహాదారు మస్తిస్లావ్ ఇసాకోవ్ వంటి కీలక అధికారులు లోకేష్ బృందాన్ని స్వాగతించి, సెంటర్ కార్యకలాపాలను వివరించారు.అనంతరం, మాస్కో అటానమస్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అభివృద్ధి, దాని ప్రత్యేకతల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా మాస్కో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ పనితీరు, కార్యకలాపాల గురించి లోకేష్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి అధునాతన టికెటింగ్ సిస్టమ్స్, డెవలప్మెంట్ లేబరేటరీని ఆయన బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మాస్కో రవాణా వ్యవస్థలోని ప్రత్యేకతలను ప్రస్తావించారు. "ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లతో పాటు బైక్-షేరింగ్, స్కూటర్ల వరకు అన్నీ ఒకే పర్యావరణ

APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు

, , (Nara Lokesh) (Moscow) . (Nikhilesh Giri), .

సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో సోమవారం నిర్వహించిన '2026 ఇండియా కాన్ఫరెన్స్'లో ఆయన పాల్గొన్నారు. 'అభివృద్ధికి కొత్త సరిహద్దులు' అనే పేరుతో జరిగిన ఈ సదస్సులో భాగంగా "భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం - ఆంధ్రప్రదేశ్ అనుభవం" అనే అంశంపై నిర్వహించిన ఫైర్సైడ్ చాట్లో లోకేష్ ప్రసంగించారు. కంట్రీ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ సాహు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో లోకేష్, రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.ప్రగతికి మూడు మూలస్తంభాలుఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. "మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం. నగరాలను నిర్మించడంలో, పారిశ్రామిక ఎకోసిస్టమ్లను అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకప్పుడు సైబరాబాద్తో నిరూపించిన ఆయన, ఇప్పుడు అదే దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు" అని పేర్కొన్నారు. రెండోది, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని తెలిపారు. "విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ను తీసుకువచ్చాం. గ్రీన్ స్టీల్ రంగంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐలలో ఒకటైన ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును కేవలం 17 నెలల్లోనే ప్రారంభించగలిగాం. ఈ వేగమే మమ్మల్ని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా నిలుపుతోంది" అని అన్నారు. ఇక మూడోది, రాష్ట్రంలో 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' ఉండటమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షిస్తున్న

ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు.ముంబైలోని వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. లోకేష్ ఆయనకు తిరుమల శ్రీవారి ప్రతిమ, మంగళగిరి శాలువా బహూకరించగా, ఫడ్నవీస్ గణేశుడి విగ్రహాన్ని అందజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక అంశాలు, ఏపీలో పెట్టుబడులు, వ్యాపార అనుకూల విధానాలు, విద్యా సంస్కరణలపై వారు చర్చించుకున్నారు.లోకేష్ తన ముంబై పర్యటనలో, ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో లోకేష్ సమావేశమై విశాఖపట్నం ప్రాధాన్యతను వివరించారు. వైజాగ్ను ఐటీ, ఏఐ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. విశాఖలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ఎయిర్ట్రంక్ను లోకేష్ ప్రత్యేకంగా కోరారు.లోకేష్ ప్రజెంటేషన్, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎయిర్ట్రంక్ సీఈఓ సానుకూలంగా స్పందించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఐటీ రంగంలోకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనలు చేపడుతున్నారు.

<p><strong>అమరావతి, జూన్1: </strong>విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సోమవారం ముంబయిలో ఎయిర్ ట్రంక్ సీఈవోతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలత కలిగి ఉందని ఆయనకు మంత్రి లోకేష్ వివరించారు. అలాగే డేటా సెంటర్ హబ్గా విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఏఐ, డేటా హైపర్ స్కేల్ హబ్గా విశాఖ నగరం ఆవిర్భవిస్తోందన్నారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ తదితర ప్రధాన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని రాబిన్ ఖుదాకు మంత్రి లోకేష్ సోదాహరణగా వివరించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>విశాఖపట్నం నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ సీఈవోకు లోకేష్ స్పష్టం చేశారు. మల్టీ - గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకో సిస్టమ్ అభివృద్ధిపై తాము దృష్టి సారించామన్నారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని రాబిన్ ఖుదాకు లోకేష్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా తమ వద్ద సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>గతేడాది అక్టోబర్లో మంత్రి

ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో 'ఎయిర్ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్'ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "విశాఖపట్నం వేగంగా ఏఐ, డేటా హైపర్స్కేల్ హబ్గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అనుకూలమైన నగరం. ఇక్కడ 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి సారించాం" అని వివరించారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు.ఎయిర్ట్రంక్ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్ట్రంక్ బృందం, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, భారత్లో కార్యకలాపాలకు ఒక ప్లాట్ఫాం ఏర్పాటు

(YSR Statue) . (Nara Lokesh) .

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన వర్చువల్ మహానాడు (Mahanadu) కార్యక్రమం జిల్లాల స్థాయిలో మంచి స్పందనను పొందింది. ఈసారి ఈ కార్యక్రమాన్ని

11 లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరై.. మహానాడు మరో సంచలన రికార్డు నమోదు చేసుకుందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ అటెండెన్స్లో వారంతా నమోదు చేయించుకున్నారని వివరించారు. అమరావతి, మే 28: 11 లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరై.. మహానాడు మరో సంచలన రికార్డు నమోదు చేసుకుందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ అటెండెన్స్లో వారంతా నమోదు చేయించుకున్నారని వివరించారు. గురువారం మహానాడులో మంత్రి లోకేశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. పార్టీలో ఎప్పటికప్పడు సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. పదవికాల పరిమితిని తీసుకు వచ్చింది తామేనని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తు చేశారు. ఎన్నికల గురించి కాదు.. సిద్ధాంతపరంగా తాము సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. గత మహానాడులో తాను ఆరు శాసనాలు గురించి చెప్పానని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తు చేశారు. ఇప్పడు ‘నా తెలుగుదేశం.. నా బాధ్యత’ అని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరైనా తన ప్రసంగం ముందు నా తెలుగుదేశం.. నా బాధ్యత అని చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. Gen Z ఏమి ఆశిస్తుందో... ఆలోచించి అందుకు అనుగుణంగా తాము ముందుకు వెళ్లాల్సిఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్లాగా తాము ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోమని చెప్పారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలలో నామినేషన్ల పేపర్లు లాక్కుని ఎలా వ్యవహరించారనేది అందరం చూశామన్నారు. అందుకనే ఆయన ఏకగ్రీవాలు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. అమరావతి, మే 28: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. తెలుగు జాతి ఆత్మ గౌరవంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు’.. ‘అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాని నిలబెట్టారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం.. ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్కు జోహార్లు. తాతా.. మీరే తెలుగు ప్రజల కీర్తి.. మీరే మాకు నిత్య నూతన స్ఫూర్తి’ అని రాసుకొచ్చారు. ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు వైభవ్కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Nara lokesh : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండ్రోజుల మహానాడు పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళా నాయకులకు శుభవార్త చెప్పారు. Also Read : Gold Rate Today : మహిళలకు గుడ్న్యూస్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. నిజానికి, నారా లోకేశ్ ఇవాళ ఉదయమే తన సోషల్ మీడియా ఖాతాలో.. నేడు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సస్పెన్ష్ రేకెత్తించారు. దానికి అనుగుణంగా.. టీడీపీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామంటూ మహానాడు వేదికగా నారా లోకేశ్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. పార్లమెంట్లో బిల్లు పాసైనా.. అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని అన్నారు. తెలుగుదేశం సిద్ధాంతాలే మన బలం. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అదీ సీబీఎన్ కృషి వల్లేనని లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. మాది గూగుల్.. మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్. మాది కియా అయితే.. మీది కిడ్నాప్ అని లోకేశ్ విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన తొలి మహానాడు ప్రసంగం సందర్భంగా నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భారీ ప్రకటన చేయబోతున్నట్టు ముందుగానే ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన భారీ ప్రకటన చేశారు. మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నూతన హోదాలో తొలిసారి మహానాడు ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్... మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. "పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా... రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం" అని లోకేశ్ సంచలన ప్రకటన చేశారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మిన పార్టీ టీడీపీ అని, అందుకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నారా లోకేశ్ చేసిన ఈ భారీ అధికారిక ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు నుంచే లోకేశ్ చేయబోయే ప్రకటనపై రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ నిర్ణయంతో తెరపడింది. పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా రాబోయే కాలంలో సరికొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం పార్టీ పండుగ 'మహానాడు' వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకలను ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ప్రారంభించారు. ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో ఈ కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యాయి. అయితే, ఈ ఏడాది మహానాడులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానాంశం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ ఇవ్వబోతున్న తొలి ప్రసంగం. మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ మహానాడు వేదికగా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా తన తొలి మహానాడు ప్రసంగం సందర్భంగా ఒక 'భారీ ప్రకటన' ఉండబోతోందంటూ లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ 'భారీ ప్రకటన' దేనికి సంబంధించింది అయి ఉంటుంది? పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేలా సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తారా? లేక యువత, పరిశ్రమలు, ఉపాధికి సంబంధించిన మరేదైనా కీలక పాలసీని పంచుకుంటారా? అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల్లో, పార్టీ శ్రేణుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ రెండు రోజుల పాటు జరిగే మహానాడు వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

Nara Lokesh : మెగా డీఎస్సీ.. మెగా లీక్..

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన దగా డీఎస్సీనా అని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, కావాలనే ఆలస్యం చేస్తూ కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ...