
అనంతపురం జిల్లా రాజకీయాల్లో హైటెన్షన్ నడుస్తుంది. ఒకవైపు జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ మరో వైపు పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీల మధ్య అధిపత్య పోరు జిల్లా పోలీసులుకు కంటి మీద


అనంతపురం జిల్లా రాజకీయాల్లో హైటెన్షన్ నడుస్తుంది. ఒకవైపు జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ మరో వైపు పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీల మధ్య అధిపత్య పోరు జిల్లా పోలీసులుకు కంటి మీద

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పడు కిచెన్ క్యాబినెట్, కోటరీ అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ ఉన్న ఆ ముఠాలు ఎవరు? గ్రౌండ్ రియాలిటీకి, ప్రజా కోణానికి వారు పార్టీల నేతలను ఎంత దూరం చేస్తున్నారు? అనే అంశాలపై తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు, డోలేంద్ర ప్రసాద్ ' తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంక్ లు విశ్లేషణాత్మక చర్చ జరిపారు. రాజకీయ వ్యూహకర్తలు, కోటరీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న అపకారంపై వారు కూలంకషంగా చర్చించారు. గతంలో ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు వంటి అగ్రనేతలు క్షేత్రస్థాయి నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునేవారన్న డోలేంద్ర ప్రసాద్.. ఒక సాధారణ వ్యక్తి ఎదురైనా పిలిచి మాట్లాడి రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ఓపెన్ మైండ్ నాటి ప్రధానులకు ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ తన పాత కోటరీని పక్కన పెట్టి అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ వంటి కార్పొరేట్ మైండ్స్ ఉన్న వ్యక్తులను కిచెన్ క్యాబినెట్లో పెట్టుకున్నారో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు డిస్కనెక్ట్ అయి తీవ్రంగా నష్టపోయిందని ఉదాహరణలతో వివరించారు. ఇప్పుడు ఇదే తరహా కోటరీ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోందన్నారు డోలేంద్ర ప్రసాద్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి నమ్మకస్తులైన, రాజకీయ అనుభవజ్ఞులైన కోటరీని జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి భూస్థాపితం చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు నాటి సీనియర్లను కాదని, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. కిచెన్ క్యాబినెట్లలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచిన అనుభవం కూడా లేదన్నారు. ప్రజలతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎలాంటి సంబంధం లేని ఈ సరికొత్త నాయకులు కేవలం పగలు పైరవీలు, రాత్రికి డిన్నర్ పార్టీలకే పరిమితమవుతున్నారన్నారు ఇలాంటి

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పార్టీలు మారినా, వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయనటానికి తెలంగాణ మంత్రి సీతక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనుబంధం ఉదాహరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి

‘‘హృదయం మురళి’ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పని చేశాం. వన్ సైడ్ లవర్స్ మా సిని మాతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది’’ అని హీరో అథర్వ అన్నారు. ఆకాష్ భాస్కరన్

Click to read full story.

అధునాతన టెక్నాలజీతో బూట్ల తయారీ విధానాన్ని పరిశీలించిన లోకేష్ బుసాన్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియా బుసాన్ లోని ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్

భవిష్యత్ సాంకేతికతలకు అద్దం పడుతోందని లోకేష్ ప్రశంస సియోల్ (సౌత్ కొరియా): సియోల్ నగరంలో ప్రధాన పరిశోధన&అభివృద్ధి (R&D), ఆవిష్కరణల కేంద్రమైన ప్రతిష్టాత్మక మాగోక్ (MAGOK) సైన్స్ పార్క్ ను రాష్ట్ర

శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్ తో మంత్రి లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (సౌత్ కొరియా) సీనియర్ డైరెక్టర్, అపాక్ ఎంఎక్స్ బిజినెస్ హెడ్ శ్రీమతి హెలెనా పార్క్

బుసాన్ లో అపెక్స్ కొరియా పేరిట పెట్టుబడిదారుల సహాయ కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్

బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ బుసాన్ (సౌత్ కొరియా): పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group)

సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్(Prashna Ravan) అరెస్టు ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్టు ఉదంతంపై స్పందించారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవం లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన సాగుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా, లోకేశ్ బుధవారం (

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, రాష్ట్రంలోకి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా, ప్రముఖ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో పోలీసు ఉద్యోగులు, హోంగార్డుల జీవితాలను మారుస్తామంటూ ఇచ్చిన

దక్షిణ భారత సినిమా సంగీత రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనిరుధ్ రవిచందర్ అగ్ర స్థానంలో దూసుకుపోతున్నాడు. ప్రముఖ నివేదికల ప్రకారం అతను ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల రూపాయల వరకు

అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి నారా లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): సెమీకండక్టర్స్, OSAT (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న 'అపాక్ట్' (APACT) కంపెనీ సీఈవో సియాంగ్

ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ లతో మంత్రి లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (గ్లోబల్) సీఈవో ల్యూ జె చెయోల్ (Mr. Lyu Jae

ఆంధ్రప్రదేశ్ ను సరికొత్త పారిశ్రామిక విప్లవం వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి హబ్గా మార్చడమే లక్ష్యంగా

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగానికి ప్రతిపాదన హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ మాట్లాడుతూ…

ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి

ఏపీలో సియోల్ సెమీ కండక్టర్స్ డిస్ ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి సియోల్ (సౌత్ కొరియా): సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీ (Mr. Taehyung Lee)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల

శ్రీసిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి సియోల్ (సౌత్ కొరియా): హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషి (Yokota Takeshi) తో రాష్ట్ర విద్య, ఐటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెమీకండక్టర్, డిస్ప్లే రంగాల్లో సరికొత్త పెట్టుబడి అవకాశాలను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా

శ్రీసిటీ యూనిట్ నిర్మాణం త్వరగా పూర్తిచేయండి సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL), ఐఓటీ & పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్

ఐదేళ్లలో 20వేల స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాల కల్పన మా లక్ష్యం ఆవిష్కరణల కేంద్రం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోకి కొరియన్ స్టార్టప్లను ఆహ్వానిస్తున్నాం భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను నిలపడమే మా

ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే వ్యూహంలో భాగంగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దక్షిణ కొరియా పర్యటనలో కీలక అడుగు వేశారు. ప్రపంచ ప్రసిద్ధ పాదరక్షల తయారీ సంస్థ ‘షూఆల్స్’

సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్తో మంత్రి నారా లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ హైదరాబాద్లో జాబ్ మేళా, ప్రజా దర్బార్ నిర్వహించారు. అదేంటి ఏపీ మంత్రి తెలంగాణకు ఎందుకు వెళ్లారు.. అక్కడ జాబ్ మేళా, ప్రజా దర్బార్ ఎవరి కోసం ఏర్పాటు చేశారనే అనుమానం ఉంది

ఏపీలో షూఆల్స్ ఆర్ & డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుచేయండి ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల యూనిట్ పనులు వేగవంతం చేయండి సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్

Click to read full story.

మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం భారత్ లో కొరియాకు నమ్మకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్ కియా లాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఎదురు చూస్తున్నాం సియోల్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్ జరిగింది

ఈ నెల 5 నుంచి 11వరకు కొరియా పర్యటన అధికారిక సమావేశాలతోపాటు పెట్టుబడి చర్చలు అమరావతి: భారత్ – దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు తమ దేశంలో పర్యటించాల్సిందిగా రిపబ్లిక్ ఆఫ్

దమ్మపేట, జూలై 03 : తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ పగడాల రాంబాబు

తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పు చోటుచేసుకుంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రముఖ నేత మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ నియమితులయ్యారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (SIU)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారాలోకేష్ గురువారం

తిరుమల: టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. గురువారం ఉదయం తిరుమలలోని కర్ణాటక భవన్ లో జరిగిన వివాహ

యువగళం బృందంతో శాశ్వత అనుబంధం తిరుపతి: తన వెంట నడిచిన వారిని మర్చిపోని మంత్రి నారా లోకేష్ పాదయాత్ర బంధం శాశ్వతమని చాటిచెప్పారు. ఏ వేదికైనా, ఏ వేడుకైనా అక్కడ యువగళం పాదయాత్రలో పాల్గొన్నవారు కనిపిస్తే

తిరుమల: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
ఒకప్పుడు ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రానిక్స్ విడి భాగాలు, పీసీబీల కోసం చైనాపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు అదే చైనాకు వాటిని భారీగా ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు)

అనంతపురం: వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో

ఏపీలో వెనుకబడిన తరగతుల విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలతో పాటు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులపై (Post-Metric Scholarship) ప్రభుత్వం (AP

హాజరైన మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ! నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు జిల్లా అభివృద్ధికి కృషిచేశారు జులై 15నుంచి కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం గొడ్డలిపార్టీ

విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో