అభివృద్ధి
Actor ProfilePolitician

అభివృద్ధి

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే
TeluguOne23 Nov 2026
ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం

అభివృద్ధి, సంక్షేమం ఇంటింటా ప్రచారం
HMTV22 Nov 2026
అభివృద్ధి, సంక్షేమం ఇంటింటా ప్రచారం

Renigunta: "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటా ప్రచారం! రేణిగుంట: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేణిగుంట పట్టణంలో టీడీపీ నాయకులు ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ కిరణ్,నాయకులు నాగేశ్వరరావు,ఈ. మురళి ముదిరాజ్,శివయ్య నాయుడు,నరసింహులు,గోపి యాదవ్,రమణ,మనీ,సంపత్,వేణు,బాబు,వెంకటేష్, చిన్నబాబు,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

అహోబిలంలో ఏపీటీడీసీ ఛైర్మన్ పూజలు
Eenadu22 Nov 2026
అహోబిలంలో ఏపీటీడీసీ ఛైర్మన్ పూజలు

ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ ) ఛైర్మన్ నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. ఎగువ

వందేళ్ల క్రితం అమీర్ పేట ఎలా ఉండేదో తెలుసా? ఇంత కీ ప్రాంతానికి పేరు ఎలా వ చ్చిందంటే
Asianet News Telugu22 Nov 2026
వందేళ్ల క్రితం అమీర్ పేట ఎలా ఉండేదో తెలుసా? ఇంత కీ ప్రాంతానికి పేరు ఎలా వ చ్చిందంటే

1900 ప్రాంతంలో హైదరాబాద్‌ను ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలించారు. ఆయన పాలనలో నగరం అభివృద్ధి చెందడంతో పాటు పలువురు విశ్వాసపాత్రులైన జాగీర్దార్లకు భూములు, జాగీర్లు బహుమతిగా ఇచ్చేవారు. అలాంటి

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్
AP7AM22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్

భారత్‌తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్
Samayam Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్

రష్యా నుంచి భారత్‌కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
Eenadu21 Nov 2026
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని అటవీ అభివృద్ధి

ఆదివాసీలతో కలిసి డప్పు కొట్టిన చంద్రబాబు.. ఉత్సాహంగా ధింసా స్టెప్పులేసిన సీఎం
AP7AM21 Nov 2026
ఆదివాసీలతో కలిసి డప్పు కొట్టిన చంద్రబాబు.. ఉత్సాహంగా ధింసా స్టెప్పులేసిన సీఎం

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారితో మమేకమయ్యారు. డప్పు వాయిస్తూ, ధింసా నృత్యకారులతో కలిసి

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం.. బండి సంజయ్ కీలక ప్రకటన
Samayam Telugu21 Nov 2026
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం.. బండి సంజయ్ కీలక ప్రకటన

హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి
Eenadu21 Nov 2026
గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలోని కురవపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పీఆర్‌టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రవిప్రకాశ్ (61)గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మండల

అభిమానులు అడిగితే కాదనలేను
Chitrajyothy21 Nov 2026
అభిమానులు అడిగితే కాదనలేను

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా

కేరళ' పేరు మార్పు సహా సోమవారం ఆరు కీలక బిల్లులు
Andhra Jyothy21 Nov 2026
కేరళ' పేరు మార్పు సహా సోమవారం ఆరు కీలక బిల్లులు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు

పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు
Samayam Telugu21 Nov 2026
పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు

కృష్ణా–గోదావరి డెల్టా దక్షిణ కోస్తా కు ఆహార భద్రతను అందిస్తే, ఈ ప్రాంతంలోని సముద్ర తీరం ప్రపంచ మార్కెట్లకు ద్వారాలను తెరిచింది. దక్షిణ కోస్తా తీరరేఖ వ్యవసాయం, ఆక్వా, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులను

జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి
AP7AM21 Nov 2026
జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం

ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం
Andhra Jyothy20 Nov 2026
ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం

నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్‌, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. విజయవాడ, ఆగస్టు 09

ఆగస్టు 10 తర్వాత ఈ 4 రాశులకు తిరుగేలేదు.. కర్కాటకంలో ఉదయించబోతున్న గురుగ్రహం
Asianet News Telugu18 Nov 2026
ఆగస్టు 10 తర్వాత ఈ 4 రాశులకు తిరుగేలేదు.. కర్కాటకంలో ఉదయించబోతున్న గురుగ్రహం

గురు గ్రహం కర్కాటక రాశిలోనే ఉదయించబోతున్నాడు.. కాబట్టి ఈ రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి. వీరిలో తమపై తమకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు. అవి

నేడే కామిక ఏకాదశి... వీరికి స్వర్ణయుగం మొదలు
Oneindia Telugu17 Nov 2026
నేడే కామిక ఏకాదశి... వీరికి స్వర్ణయుగం మొదలు

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు కామిక ఏకాదశిగా చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. నేడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, బుధుడు కర్కాటక, సింహరాశిలో ప్రచారం

ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
HMTV17 Nov 2026
ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు

Veldanda: ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కోడంగల్

పాముకాటుకు విరుగుడు.. ప్రాణాలు కాపాడేది గుర్రాలే
AP7AM17 Nov 2026
పాముకాటుకు విరుగుడు.. ప్రాణాలు కాపాడేది గుర్రాలే

పాముకాటు... ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు. ముఖ్యంగా భారతదేశంలో ఏటా వేల మంది పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ప్రాణాంతకమైన పాము

సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే
Asianet News Telugu16 Nov 2026
సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే

టాలీవుడ్ లో కాస్త పొట్టిగా కనిపించే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ వారి ఇమేజ్ మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. అయితే షూటింగ్స్ టైమ్ లో వారి హైట్ ను మ్యానేజ్ చేయడం కోసం.. తమకంటే హైట్ ఎక్కువగా

రూ.12 లక్షల బిల్లుకు రూ.4.50 లక్షలు డిమాండ్
Eenadu16 Nov 2026
రూ.12 లక్షల బిల్లుకు రూ.4.50 లక్షలు డిమాండ్

లంచం సొమ్ము, ఇంట్లో దొరికిన రూ.32 లక్షల నగదుతో ఏఈ సతీశ్‌ పెద్దపల్లి, న్యూస్‌టుడే: బిల్లులు చెల్లించేందుకు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా పెద్దపల్లి మున్సిపల్‌ ఏఈ సతీశ్‌కుమార్‌ను అవినీతి నిరోధక

జూలూరుపాడు మండలంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి విస్తృత పర్యటన
Namasthe Telangana16 Nov 2026
జూలూరుపాడు మండలంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి విస్తృత పర్యటన

ఓటరు నమోదు, అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, క్లస్టర్ స్థాయి ప్రత్యేక అధికారి బి.నాగలక్ష్మి మంగళవారం

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Namasthe Telangana16 Nov 2026
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, జూలై 14 : పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు

దుబ్బాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. యూరియా కొరత ఉండొద్దు
Namasthe Telangana16 Nov 2026
దుబ్బాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. యూరియా కొరత ఉండొద్దు

దౌల్తాబాద్/ రాయపోల్ జూలై 14: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గంపై జిల్లా

రూ.60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్
Eenadu15 Nov 2026
రూ.60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్

ఫ్యూచర్‌సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాల కేటాయింపు నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో

నాలుగు భారీ ప్రాజెక్టులపై కేంద్రంతో రేవంత్ చర్చలు
SkyC Media14 Nov 2026
నాలుగు భారీ ప్రాజెక్టులపై కేంద్రంతో రేవంత్ చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు

నలం టీఎన్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం విజయ్
SkyC Media14 Nov 2026
నలం టీఎన్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు సరికొత్త విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన

కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణకు లోకేశ్ శంకుస్థాపన
SkyC Media14 Nov 2026
కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణకు లోకేశ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి మార్గంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల వద్ద దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్

తెలంగాణాలో కొత్త మామునూరు, అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై తీపికబురు
Oneindia Telugu14 Nov 2026
తెలంగాణాలో కొత్త మామునూరు, అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై తీపికబురు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణానికి

ఏసీబీ వలలో మరో అవినీతి కట్టల పాము.!. పెద్దపల్లిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మున్సిపల్ ఏఈ
Zee Telugu14 Nov 2026
ఏసీబీ వలలో మరో అవినీతి కట్టల పాము.!. పెద్దపల్లిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మున్సిపల్ ఏఈ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

రాజధానిలో మినీ రెయిన్ ఫారెస్ట్
SkyC Media14 Nov 2026
రాజధానిలో మినీ రెయిన్ ఫారెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని పర్యావరణ సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఒక వినూత్న ప్రాజెక్టును ప్రతిపాదించింది. తుళ్లూరు పరిధిలోని శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో సుమారు ఐదు

అంత ర్జాతీయ స్థాయి ప్ర మాణాల తో విమానాశ్ర యాలు నిర్మించండి ... సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times13 Nov 2026
అంత ర్జాతీయ స్థాయి ప్ర మాణాల తో విమానాశ్ర యాలు నిర్మించండి ... సీఎం రేవంత్ రెడ్డి

* ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు క‌ల్పించాలి.. * కాక‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం * ఆదిలాబాద్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ చేప‌డ‌తాం… * కేంద్ర మంత్రి రామ్మోహ‌న్

ఆ ఫోన్ కాల్స్ మిస్ కాకుండా
Eenadu13 Nov 2026
ఆ ఫోన్ కాల్స్ మిస్ కాకుండా

బాల్యంలో ఆటపాటల్ని అటుంచి సాంకేతికతతో సావాసం చేస్తున్నారు కొందరు బాలికలు. ఫలితంగా కొత్త టూల్స్‌, పరికరాల్ని అభివృద్ధి చేస్తూ.. నిజ జీవితంలోని పలు సమస్యలకు పరిష్కారాలు కనుక్కొంటున్నారు. భారతీయ

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ’మినీ అమెజాన్ ఫారెస్ట్’.. 20వేల చెట్లతో కొత్తగా.. కృత్రిమ జలపాతాలు కూడా
10TV Telugu13 Nov 2026
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ’మినీ అమెజాన్ ఫారెస్ట్’.. 20వేల చెట్లతో కొత్తగా.. కృత్రిమ జలపాతాలు కూడా

Amaravati Mini Amazon Forest : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే గొప్ప రాజధానిగా అమరాతిని తీర్చిదిద్దేందుకు కూటమి

ఢిల్లీలో నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
SkyC Media12 Nov 2026
ఢిల్లీలో నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలోని 2 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న గడ్కరీ అధికారిక

సింగరేణి కార్మికులకు శుభవార్త.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Sakshi12 Nov 2026
సింగరేణి కార్మికులకు శుభవార్త.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని

శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు
Asianet News Telugu12 Nov 2026
శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు

కుజుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మకర రాశి వారికి ఊహించని ప్రయోజనాలు తీసుకురానుంది. అద్భుతమైన అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. పనిలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ

అన్ని పార్టీల ఎంపీలకు కర్తవ్య బోధ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Oneindia Telugu12 Nov 2026
అన్ని పార్టీల ఎంపీలకు కర్తవ్య బోధ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు మరియు మౌలిక వసతుల అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వీటిపై ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్

అమరావతిలో మినీ అమెజాన్
Eenadu11 Nov 2026
అమరావతిలో మినీ అమెజాన్

శాఖమూరు పార్కులో ఐదెకరాల్లో రెయిన్‌ ఫారెస్ట్‌ దట్టమైన అడవి.. తుంపర్లుగా కురిసే వర్షం.. జలపాతం సవ్వళ్లు.. పక్షుల కిలకిలారావాలు.. కాలిబాటల్లో నడక.. ఊహించటానికే ఎంతో బాగుంది కదూ..! రాజధాని అమరావతిలో

సింగరేణికి తాడిచెర్ల బొగ్గు బ్లాకు కేటాయింపు.. చక్రం తిప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Zee Telugu10 Nov 2026
సింగరేణికి తాడిచెర్ల బొగ్గు బ్లాకు కేటాయింపు.. చక్రం తిప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

సీఎం రేవంత్ ను కలిసిన ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్
Telugu Times10 Nov 2026
సీఎం రేవంత్ ను కలిసిన ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్

ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మక్వానా భేటీ. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టాం. ప్రతీ నియోజకవర్గంలో

రూ.40 వేల కోట్ల బకాయి పెట్టి వెళ్లారు
Eenadu10 Nov 2026
రూ.40 వేల కోట్ల బకాయి పెట్టి వెళ్లారు

రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్‌ సభలో ప్రసంగిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ విప్‌ యెన్నం

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి
Eenadu10 Nov 2026
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి

హైదరాబాద్‌: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు. ప్రజాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌

సముద్రం లోతుల్లో చైనా సీక్రెట్ టెస్ట్.. భారత్ కు భారీ ముప్పు
Sakshi10 Nov 2026
సముద్రం లోతుల్లో చైనా సీక్రెట్ టెస్ట్.. భారత్ కు భారీ ముప్పు

చైనా గత వారం (జులై 6) సముద్రం నుంచి ప్రయోగించే దీర్ఘ శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించింది. అంతర్జాతీయ జలాల్లో జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణికి ఇదే తొలి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలకగుర్తింపు
Oneindia Telugu9 Nov 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలకగుర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం , వాణిజ్య రంగాలకు కూడా

బంకిపూర్ లో నాదే గెలుపు... నామినేషన్ వేసిన ప్రశాంత్ కిశోర్
AP7AM9 Nov 2026
బంకిపూర్ లో నాదే గెలుపు... నామినేషన్ వేసిన ప్రశాంత్ కిశోర్

బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండడం తెలిసిందే. బంకిపూర్ అసెంబ్లీ

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Andhra Jyothy8 Nov 2026
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. హైదరాబాద్, జులై 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్

అభిషేక్, వైభవ్ లను చూస్తుంటే అల్కరాజ్, సినర్ లు గుర్తొస్తున్నారు
Andhra Jyothy7 Nov 2026
అభిషేక్, వైభవ్ లను చూస్తుంటే అల్కరాజ్, సినర్ లు గుర్తొస్తున్నారు

భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను

డేటా సెంటర్ల మార్కెట్లో ఎయిర్ టెల్ సరికొత్త సవాల్
SkyC Media7 Nov 2026
డేటా సెంటర్ల మార్కెట్లో ఎయిర్ టెల్ సరికొత్త సవాల్

భారతీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన తదుపరి వృద్ధి దశ కోసం సరికొత్త వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఇకపై డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు మరియు ఫైనాన్షియల్

కీరవాణి చేతుల మీదుగా హైదరాబాద్ లో తొలి ప్రొఫెషనల్ వాయిస్ క్లినిక్ ప్రారంభం
Zee Telugu5 Nov 2026
కీరవాణి చేతుల మీదుగా హైదరాబాద్ లో తొలి ప్రొఫెషనల్ వాయిస్ క్లినిక్ ప్రారంభం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు