
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అందులో భాగంగా తొలి ట్రైన్ ట్రయల్ రన్స్పై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై ట్రయల్ రన్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పనులు పూర్తి కావొచ్చాయి.



