
భారత్, ఆస్ట్రేలియా మధ్య బంధం ఎంత వేగంగా, ఎంత పటిష్ఠంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ పోలికలతో చక్కగా వివరించారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి నిర్వహించిన వార్షిక


భారత్, ఆస్ట్రేలియా మధ్య బంధం ఎంత వేగంగా, ఎంత పటిష్ఠంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ పోలికలతో చక్కగా వివరించారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి నిర్వహించిన వార్షిక

టెకీ రాధా గాయత్రి మృతికి సంబంధించి ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. రాధా గాయత్రి మృతి చెందిన ముస్సోరి హోమ్స్టేను తల్లిదండ్రులు సందర్శించారు. విశాఖపట్నం, జులై 9: టెకీ రాధా

పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. దక్షిణ కొరియా, జులై 9: పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రం విస్తరించాలని కోరారు. పీబీవీ వాహనాలతో సహా ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖ సమీపంలో సీకేడీ అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్ల తయారీ కేంద్రం ప్రతిపాదనను కియా ముందు ఉంచారు. ఈవీ పవర్ట్రెయిన్ టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం కియా ప్లాంట్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కియా మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. సౌత్ కొరియా విదేశాంగ ఉపమంత్రి సిసిలియా చుంగ్తో లోకేశ్ సమావేశమయ్యారు. కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు. ఏపీ 3ఎస్ విధానం పెట్టుబడిదారులకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్తో పరిశ్రమలకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ - కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజంలో కొరియన్ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. విశాఖ-బుసాన్/ఇంచియాన్ మధ్య ప్రత్యక్ష విమాన సౌకర్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దూసుకుపోతోంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానంతో పరిశ్రమలు, కంపెనీలు ఏపీలో పెట్టుబడులు

పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటుడు ధనుష్. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్

బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ బుసాన్ (సౌత్ కొరియా): పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group)

ఇంటర్నెట్డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) దక్షిణకొరియా పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేస్తున్న పర్యటనలో కీలక ముందడుగు పడింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన

BCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం

సాయి రాజేశ్, ఎస్.కె.ఎన్. నిర్మించిన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24న రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేశారు. ఈ చిత్రం క్లాసిక్ లవ్ స్టోరీగా నిలుస్తుందని ఎస్.కె.ఎన్. చెబుతున్నారు

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో

సౌందర్య... తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇప్పటి తరం ఆడియెన్స్ కూడా ఈ అందాల తార గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మహానటి సావిత్ర తర్వాత తెలుగు సినిమా

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి
రన్నింగ్లో ఊడిపోయిన స్కూల్ బస్సు టైర్లు.. వీడియో ఇదిగో.. కడప జిల్లా పులివెందులలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 30 మంది విద్యార్థులతో వెళుతున్న ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు టైర్లు ఉన్నట్లుండి ఊడిపోయాయి. బస్సు వెనుక చక్రాలు రెండు ఊడిపోయాయి. అయితే బస్సు నెమ్మదిగా వెళ్తూ ఉండటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ముద్దనూరు రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బస్సు స్పీడ్ బ్రేకర్ను దాటుతుండగా మొదటి వెనుక చక్రం ఊడిపోయింది. క్షణాల్లోనే, రెండవ చక్రం కూడా ఊడిపోవడంతో బస్సు ఒక వైపుకు ఒరిగిపోయింది. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

అక్కినేని యంగ్ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఈ

Budget Car : బైక్ ధరలోనే కారు... వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్, కేటిఎం, కవాసకి వంటి లగ్జరీ బైక్స్ ధర రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇదే ధరకి

ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ సాధించిన విజయం ఒక ఆదర్శమని, అలాంటి మరిన్ని విజయగాథలను సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఐటీ, సెమీకండక్టర్లు

300 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1499తో 300 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్ 32GB దాటాక డేటా స్పీడ్ లిమిట్ 40kbps తగ్గుతుంది BSNL Plan Offers

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు పండగే కొత్త రూ.200 రీఛార్జ్ ప్లాన్తో 28 రోజుల వ్యాలిడిటీ 30GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా Airtel Recharge Plan : ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అతి

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో జూలై 4 శనివారం ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోయింది. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా 15 ఏళ్ల యువ

సందీప్రెడ్డి వంగా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆయన తీసింది కేవలం మూడు సినిమాలే అయినా.. క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం మామూలుది కాదు. సందీప్రెడ్డి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ట్రాయ్ అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మాదాపూర్, అమీర్పేట్, మెహిదీపట్నం, శంషాబాద్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు మొత్తం 157.9 కిలోమీటర్ల పరిధిలో నెట్వర్క్

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర మ్యాచ్లో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు

టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) 2026 మే నెలలో హైదరాబాద్లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్ (IDT) నివేదికలో రిలయన్స్ జియో నెట్వర్క్ పనితీరు అత్యుత్తమంగా నమోదైంది. మాదాపూర్, అమీర్పేట్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో, భారత మార్కెట్లో తన విజయవంతమైన మోడల్ క్విడ్ 2026 ఫేస్లిఫ్ట్ వెర్షన్ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.52 లక్షలుగా నిర్ణయించింది. ఈసారి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కొడియాక్ ఆర్ఎస్' కారును స్కోడా ఆటో ఇండియా దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్)
.webp)
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ

మార్కాపురం జిల్లాలో హృదయవిదారకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం

ఝార్ఖండ్ కేంద్రంగా 21 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడి అరెస్ట్ గంజాయితో వచ్చిన కొరియర్ డబ్బాను చూపిస్తున్న కమిషనర్ సజ్జనర్. చిత్రంలో డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, అదనపు
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా రిలీజుకు రెడీ అయింది. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవలే వైజాగ్
.webp)
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్లో వచ్చే పార్శిల్లో మందులు ఉంటాయని భావిస్తారు. కానీ అదే స్పీడ్ పోస్ట్ను అడ్డుగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్
శ్రీసిటీలోని హీరో మోటోకార్ప్ తయారీ కేంద్రంలో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామికాభివృద్ధి
Vodafone Idea: దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా తమ యూజర్లకు అదిరే శుభవార్త చెప్పింది. ఏడాది వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో, భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లలో ఉండే ఆటోమేటిక్ డోర్ల విషయంలో ఎదురయ్యే

ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత రెండేళ్ల

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ అనవసరం. ఆ సినిమా కాలగర్భంలో కలిసిపోయినా, అందులోని ఓ పాట మాత్రం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జనసేన పార్టీ(Janasena) తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలకు ఉమామహేశ్వర్ రావు, సీహెచ్ సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఉమా మహేశ్వర్

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల

కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్

బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా

సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు

ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, సీనియర్ నటుడు సుధాకర్ కొడుకు బెన్నీ

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు

బేబీ షవర్ సెలబ్రేషన్స్లో రెబా మోనికా జాన్ ఇద్దరు పిల్లలకు తల్లైనా ప్రణీత తగ్గేదే లే సొట్టుబుగ్గలతో మాయ చేస్తున్న షాలినీ పాండే టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్

పారిస్ : ఫ్రాన్స్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు

దివంగత శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా చేస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుంది