
Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో నిర్వహించిన...


Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో నిర్వహించిన...

Mahabubnagar crime: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు తప్పిన హాబీబ్ ఉమేద్

Fake bomb calls to airports : దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) రావడం ఈ మధ్యకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ (హైదరాబాద్), దిల్లీ, బెంగళూరు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు గుడ్న్యూస్ చెప్పింది. రామగుండం బొగ్గు గని (ఆర్జీ కోల్మైన్) పేరుతో సింగరేణి సంస్థ తయారు చేసిన కొత్త ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Govt Petrol Diesel Purchase : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామం దేశీయ మార్కెట్పై ప్రభావం చూపకుండా

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. కేవలం ఒక విజన్గా మాత్రమే కాకుండా, దేశంలోనే ఒక శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరిపాలనా కేంద్రంగా రూపాంతరం చెందేందుకు

దేశంలోని టెలివిజన్, రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ 'టెలికమ్యూనికేషన్స్

AI Deepfake Scams : సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని కేటుగాళ్లు చేస్తున్న

Petrol Bunks New Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో

పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు.. ధరల వ్యవహారం పైన వరుస నిర్ణయాలు వెలువడుతున్నాయి. యుద్దం కారణంగా పెట్రోల్.. డీజిల్ తో పాటుగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్ పైన ఇప్పటికీ భారీగా సబ్సిడీ

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను

సముద్ర వాణిజ్య మార్గాల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు

దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయకుండా ఆంక్షలు

హైదరాబాద్, న్యూస్టుడే: కేంద్రంలో పన్నెండేళ్లుగా అధికారంలో ఉంటూ నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ దేశంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను పెద్దగా వ్యాఖ్యానించదలచుకోలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు

CM Revanth – Modi : తెలంగాణ రాజధాని హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆర్థిక, అభివృద్ధి వ్యూహాన్ని కేంద్రం ముందుంచారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (Vijay).. పాలనలో మాత్రం తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా తన అభిప్రాయాల్ని
V2V System: వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం వేలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్కి అనుగణంగా రోడ్లు విస్తరిస్తన్నా, ప్రభుత్వం వివిధ రకాల చర్యలు

ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ దశలో, భారతదేశం ఒక కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోంది. అమెరికా- భారత్ సంబంధాలు బలపడుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన

దేశంలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పించే వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్

దిల్లీ: తెలంగాణకు కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) కోరారు. దిల్లీలో ప్రధానితో సీఎం భేటీ

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో

లోక్సభ సీట్లు 824కు పెరిగే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు అదనపు ప్రాతినిధ్యం 2027 జనాభా లెక్కలతో పునర్విభజన Lok Sabha Delimitation: భారత్లో జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలు, ప్రాతినిధ్య

ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి యూరప్ దేశాల వరకు కీలకమైన స్కిల్డ్ వర్కర్ వీసా ప్రోగ్రామ్లలో భారతీయులే అగ్రస్థానంలో

జమ్మికుంట: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్లో తల్లితో పాటూ ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కామారెడ్డి, జూన్ 11: కామారెడ్డి జిల్లా

రూ.4కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు రెండుసార్లు స్థల పరిశీలన చేసిన కేంద్రం హబ్ ఏర్పాటుతో 400 మంది నిరుద్యోగులకు ఉపాది వచ్చే నెలలో పనులు
ఒమాన్ తీర ప్రాంతంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసింది. ఆ దాడి అనంతరంపు గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం

Ramagundam NTPC: రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని ఎన్టీపీసీకి అప్పచెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రామగుండంలో ఎన్టీపీసీ

నర్సింహులపేట, జూన్ 11 : గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా

తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల పైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం దక్కించుకున్న పట్టు సడలకుండా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ఆర్బీఐ తీసుకురాబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది (Fact check). ఈ ఏడాది జూన్ 30 నుంచే ఈ

సింగరేణి కాలరీస్ కంపెనీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పర్యావరణ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించి కేంద్రం నుంచి ప్రశంసలు సహా ఎస్క్రో డిపాజిట్ సొమ్మునూ తిరిగి పొందింది. ఇంటర్నెట్ డెస్క్: సుస్థిర

Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతిలో రూ.2,500 కోట్ల

Ganja Seizure in Vijayawada : ఒడిశా కేంద్రంగా పొరుగు రాష్ట్రాలకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను పోలీసులు మరోసారి బట్టబయలు చేశారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈగల్ మరియు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో

కలెక్టరేట్, జూన్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తున్నాయని సీపీఐ నాయకులు
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ ప్రాజెక్టుల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం సిద్ధమైంది. దీని కోసం కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని పరిధిలో

PM Kisan 23rd Installment On June 18: దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఎంతగానో తోడ్పడుతోంది. ఇది సాగు ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేద ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఉజ్వల యోజన పథకం కింద ఇచ్చే గ్యాస్ సబ్సిడీ కోత విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్

ధర్మారం, జూన్ 10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు 2025 -26 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార వేతనం ( ఎన్ఎంఎంఎస్) కోసం ఎంపికయ్యారు. 8వ

ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవిలో అత్యధిక రోజులు ఉన్న నేతగా మోదీ రికార్డు సాధించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు

Mahabubnagar news: పేదోడి నడ్డీ విరుస్తున్న బిజేపిని గద్దేదించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి టి పిసిసి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద గల గాంధీ

ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లోకి ప్రవేశించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అయితే స్టార్లింక్కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు జీవనోపాధిని కల్పిస్తున్న

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా సేవలు అందించిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర