
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో లోక్సభ స్థానాల సంఖ్యను


తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో లోక్సభ స్థానాల సంఖ్యను
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కేంద్రం తీపికబురు చెప్పింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గతంలో తిరుమల

Prajwal Revanna : ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా

అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కూడా పసిడి ధరలకు సపోర్ట్ గా నిలుస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అంటే MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు

కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు జలశక్తి శాఖ కార్యదర్శిగా ఉన్న వీఎల్ కాంతారావుపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అర్చనావర్మను నియమించారు

లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా

Gas Booking : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్లో, సిలిండర్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
MP High Court SMA Treatment Aid : అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన చొరవ చూపింది. 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న ఇండోర్కు చెందిన అనికా శర్మ వైద్య చికిత్స కోసం.. రూ. 1 కోటి మేర అదనపు ఆర్థిక సాయం అందించే మార్గాలను అన్వేషించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసును మినహాయింపుగా పరిగణించి అవసరమైన మొత్తాన్ని త్వరగా సమకూర్చాలని న్యాయస్థానం భావించింది.రూ.9.55 కోట్ల ఇంజెక్షన్.. భారీగానే అందిన నిధులు, అయినా?ఇండోర్కు చెందిన అనికా శర్మ అనే మూడేళ్ల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2 వ్యాధితో బాధ పడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగాక గానీ ఈ వ్యాధి బయటపడలేదు. అయితే అప్పటికే ఆస్తులు అన్నీ అమ్ముకుని చికిత్స చేయించిన తల్లిదండ్రులకు.. పాపకు రూ.9.55 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తేనే వ్యాధి తగ్గుతుందని చెప్పారు. దీంతో పాప సహా ఆమె తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం కింద గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చిన్నారికి ఆర్థిక సాయం లభిస్తుండగా.. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు చేపట్టిన ప్రచార కార్యక్రమాల ద్వారా దాదాపు రూ. 8 కోట్ల నిధులు సేకరించారు.ఇంకా కోటి రూపాయాలు కావాల్సి రావడంతో..!వీటితో పాటు ఇంకో కోటి రూపాయలు కావాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు పాప తల్లిదండ్రులు. ఈక్రమంలోనే విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఎన్ భట్.. కేంద్ర ప్రభుత్వ సాయం రూ. 50 లక్షలతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ. 8 కోట్లను కలిపినా.. ఇంజెక్షన్ కొనుగోలుకు ఇంకా రూ. 1 కోటి మేర కొరత

‘‘జూన్ 30, 2026 నాటికి మొత్తం 3,718 మొబైల్ అప్లికేషన్లను దేశంలో నిషేధించాం. అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5,77లక్షల ఐఎంఈఐ నంబర్లను
హైదరాబాద్లో కీలకమైన ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పనులు నత్తనడకన సాగుతుండటంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతీయ రహదారుల
RBI Gold Bond Price: బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న చాలా ఆప్షన్లలో ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (సార్వభౌమ పసిడి బాండ్ల పథకం). గతంలో వీటిని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ తరచుగా ఇష్యూ
ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటుంటారు.. చాలా పెద్ద స్థాయిలో, మంచి పొజిషన్లో సెటిలయిన వాళ్లు పండగకో, పబ్బానికో సొంత ఊరు వస్తుంటారు. అప్పుడు తాము పెరిగిన ఊరు ఇంకా ఇలానే ఉందేంటి.. ఎలాగైనా డెవలప్ చేయాలి అన్న

షిర్డీ సాయిబాబాపై అభ్యంతరకరంగా, విద్వేషం కలిగించేలా ఉన్న వీడియోలు, పోస్టుల తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో

విశాఖపట్నం జిల్లా పంచధారల సమీపంలో సాగుతున్న గ్రావెల్ అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ తవ్వకాల వల్ల చారిత్రక వారసత్వ కట్టడాలు

షిర్డీ సాయిబాబాను అవమానిస్తూ, ఆయనపై ప్రజల్లో విద్వేషం రగిలించేలా ఆన్లైన్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు దృష్టి సారించింది. బాబా అసలు పేరు ‘చాంద్ మియా’ అని, ఆయనో జిహాదీ, హంతకుడు

సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో

హైదరాబాద్: అర్ధరాత్రి సమయం... ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఎందుకో తలుపు అలికిడి వినిపించింది. ఒంటిపై చొక్కా, కింది భాగాన చెడ్డీ ధరించిన ఓ దొంగ తలుపును కొడుతున్నాడు. భయభ్రాంతులకు గురై

అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (2025) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘డేర్ డేవిల్’. అజిత్ కెరీర్లోని ఈ 64వ సినిమాను బ్రేవ్

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ

Electric Two Wheeler Subsidy: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ఆఫర్ మార్చి 2028 వరకు పొడిగింపు! Electric Two Wheeler Subsidy: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు

Molbio Diagnostics IPO: పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్స్ రంగంలో పేరొందిన మోల్బియో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ (Molbio Diagnostics Ltd) ప్రారంభ షేర్ల విక్రయం (IPO) బిడ్డింగ్ ప్రక్రియలో ఇన్వెస్టర్ల నుంచి

సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా విశాఖపట్నం ఓడరేవులో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ. 334.89 కోట్ల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి
ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుదుపులకు గురై 300 అడుగుల కిందకు పడిపోయి ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ విమానం నడిపిన పైలట్కు రెండోసారి డోప్

ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి

మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి

ఈ నెల 4వ తేదీన ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానం మార్గ మధ్యలో ఉన్నట్లుండి 300 అడుగుల కిందకు జారిపోవడంతో ఇందులో ప్రయాణికులతో పాటు సిబ్బందికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన

దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్
SSY Calculator: ఆడ పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యతం ప్రజాదరణ పొందిన పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఇతర చిన్న

ఢిల్లీ: కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తనుజారాణి, గురుమూర్తి , మేడా రఘునాథ్ రెడ్డి , గొల్ల బాబురావు మంగళవారం కలిశారు. పంచదార్లలో

చిరంజీవి- బాబీ కాంబోలో మరో చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. ఈ మూవీని మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్

ప్రస్తుతం కోలీవుడ్లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ

Jupally krishna Rao | వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి

జాతీయ విపత్తు నివారణ నిధి కింద మొత్తం 18 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 నగరాలకు ఆర్థికసాయం చేసేందుకు ఏకంగా రూ.5,520.07 కోట్లను ప్రభుత్వం ఆమోదించిందని

Electric Officers | రాయపోల్, ఆగస్టు 11: ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈ ఎ.స్వామి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా

జూలూరుపాడులో ప్రజా చైతన్య యాత్రకు నీరాజనాలు జూలూరుపాడు, ఆగస్టు 11 : ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే పాలకులకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలో తీవ్రమైన

Panchyat Secretaries | జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1;00 గంట వరకు మాత్రమే విధులలో

జూలూరుపాడు, ఆగస్టు 11 : జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి

ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో సరికొత్త సెక్యూరిటీ గార్డ్ సేవలు అందిస్తున్నారు. ఆ గార్డ్ను చూసి ప్రయాణికులు వావ్ అంటున్నారు. అదెవరో కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని చేసే

చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది. ఇంటర్నెట్
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు-2026పై అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. విదేశీ

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ హాఫ్ శారీలో మెరిసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే

బొగొటా: కొలంబియాలో నిన్న ( సోమవారం) 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 169 మంది మృతి చెందగా, సుమారు 570 మంది గాయపడ్డారు. పలుచోట్ల భవనాలు

కామారెడ్డి : ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో

నీట్ అక్రమాలపై ఢిల్లీలో విద్యార్ధులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ను అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేసిన ఘటనపై సమాధానం చెప్పేందుకు పార్లమెంట్ కు రావాలని విపక్షాలు పదే పదే కోరుతున్నా

విదేశాల నుంచి మన దేశానికి కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పశువులు, పక్షులు సహా.. పెంచుకునే ఏ ఇతర జంతువులను తీసుకొచ్చినా.. వాటిని వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అనుమతించరు. అలాగే ఇక్కడి నుంచి ఇతర

Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో నిర్వహించిన...