మెడికల్
Actor ProfilePolitician

మెడికల్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే
Andhra Jyothy4 Sept 2026
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా

నీట్ , జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం
Sakshi4 Sept 2026
నీట్ , జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై

మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ
Andhra Jyothy4 Sept 2026
మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ

మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఇకపై బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పోటీ పరీక్షల తీరుతెన్నులపై విమర్శలు పెరుగుతున్నాయి. పేపర్ లీకేజీ ఉదంతాలు, విపరీత పోటీతో విద్యార్థులపై ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల నిర్వాకాల నేపథ్యంలో పోటీ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు జరగాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లకు పోటీ పరీక్షల ర్యాంకుతో పాటు బోర్డు ఎగ్జామ్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాన్ని ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అడ్మిషన్ల సమయంలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు ఏకంగా 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘బోర్డు ఎగ్జామ్ మార్కులకు 50 శాతం వెయిటేజీతో పాటు, పాఠశాల సిలబస్‌కు దగ్గరగా పోటీ పరీక్షల సిలబస్ కూర్పు వంటివి పరిశీలనలో ఉన్నాయి. కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు ఆధారపడాల్సిన పరిస్థితిని తొలగించేలా ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. చివరకు ఆన్ డిమాండ్ కంటప్యూటర్ బేస్డ్ టెస్టుల దిశగా చర్చలు జరుగుతున్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పోటీ పరీక్షల్లో విద్యార్థుల మార్కుల ఆధారంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు జరుగుతోంది. బోర్డు పరీక్షల్లో నిర్ణీత క్వాలిఫయ్యింగ్ మార్కులు సాధించిన వారు అడ్మిషన్లకు అర్హులు. ఇక కోచింగ్ సెంటర్ల ప్రాబల్యం, డమ్మీ స్కూల్స్ సమస్యను పరిష్కరించేందుకు గతేడాది విద్యాశాఖ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. బోర్డు ఎగ్జామ్స్ వెయిటేజీ అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తోందని సమాచారం. మరికొన్ని వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్! విరాళాల వివాదంలో కీలక పరిణామం.. చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

నీట్ , జేఈఈ అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ
AP7AM3 Sept 2026
నీట్ , జేఈఈ అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ

వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల్లో కీలక మార్పులు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అడ్మిషన్లలో కేవలం ఎంట్రన్స్ పరీక్ష మార్కులకే కాకుండా, బోర్డు

నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలపై ఎన్ టీఏ కీలక అప్ డేట్
AP7AM3 Sept 2026
నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలపై ఎన్ టీఏ కీలక అప్ డేట్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన తర్వాత జూన్ 21న మళ్లీ

మెడ చంకలు గజల్లో నల్లటి మచ్చలా? అది కేవలం మురికి కాదు, మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా
Samayam Telugu31 Aug 2026
మెడ చంకలు గజల్లో నల్లటి మచ్చలా? అది కేవలం మురికి కాదు, మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా

మెడ వెనక భాగం, చంకలు, తొడల సందులు(గజ్జలు), మోచేతులు, మోకాళ్లు, చేతి వేళ్లు, కీళ్లపై నల్లటి మచ్చలు చాలా మందికి కనిపిస్తాయి. దీనిని కేవలం మురికి అని చాలా మంది భావిస్తారు. అయితే, అది ఆకాంతోసిస్

ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం
Zee Telugu31 Aug 2026
ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రొట్టెల పండగకి వెళ్లిన కుటుంబం.. ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్, తేరుకునేలోపే గుడ్ న్యూస్
Samayam Telugu31 Aug 2026
రొట్టెల పండగకి వెళ్లిన కుటుంబం.. ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్, తేరుకునేలోపే గుడ్ న్యూస్

నెల్లూరు రొట్టెల పండగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి రొట్టెలు తీసుకుంటే మనస్సులో ఏం కోరుకున్నా నెరవేరుతుందని అందరూ చెబుతుంటారు. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతస్థులు కూడా నెల్లూరు

సెకన్లలో 10 సార్లు తన్నులు.. రాయ్ బరేలీ జిల్లా ఆసుపత్రిలో ఘోరం
AP7AM30 Aug 2026
సెకన్లలో 10 సార్లు తన్నులు.. రాయ్ బరేలీ జిల్లా ఆసుపత్రిలో ఘోరం

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని అక్కడ పనిచేసే పింకీ అనే మహిళా స్వీపర్ (శానిటరీ

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది
10TV Telugu29 Aug 2026
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది

నీట్ పీజీ షెడ్యూల్ విడుదల. ఆగస్టు ముప్పై న పరీక్ష. జులై ఇరవై ఒకటి వరకు గడువు. NEET PG 2026: వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష

అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ
TeluguOne27 Aug 2026
అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ

వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు గీత దాటారు. ప్రత్యర్థులపై బూతుల పంచాగంతో విరుచుకుపడటమే కాకుండా, పలు కబ్జాలు, దాడుల కేసులలో కూడా

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్
Samayam Telugu26 Aug 2026
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ

పోలీస్ స్టేషన్ లో యువకుడి మృతి.. లాకప్ డెత్ కేసులో పోలీసులపై ఎన్ హెచ్ ఆర్ సీ సీరియస్
Samayam Telugu24 Aug 2026
పోలీస్ స్టేషన్ లో యువకుడి మృతి.. లాకప్ డెత్ కేసులో పోలీసులపై ఎన్ హెచ్ ఆర్ సీ సీరియస్

తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్
Oneindia Telugu22 Aug 2026
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎంతోమంది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అటువంటి వారి కోసం రైల్వే శుభవార్త తెచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న యువకులకు రైల్వే శాఖ నుంచి బంపర్

యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో కాన్పు చేసుకున్న మహిళ.. రక్తస్రావంతో మృతి
AP7AM22 Aug 2026
యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో కాన్పు చేసుకున్న మహిళ.. రక్తస్రావంతో మృతి

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కేవలం యూట్యూబ్ వీడియోల సమాచారాన్ని నమ్మి, ఇంట్లోనే ప్రసవం చేసుకోవడానికి ప్రయత్నించిన 32 ఏళ్ల శశికళ అనే మహిళ తీవ్ర రక్తస్రావంతో

వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్
Asianet News Telugu21 Aug 2026
వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించిన భారత మహిళల క్రికెట్ జట్టు ముందర ఇప్పుడు ఒక సరికొత్త మిషన్ ఉంది. జపాన్‌లోని ఐచి-నాగోయా లలో జరగబోయే ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత మహిళల

కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ కేసు
AP7AM19 Aug 2026
కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ కేసు

కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన నర్స్ సరళా భట్ అపహరణ, హత్య కేసు 35 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఏఐ) ఈ ఘటనపై దర్యాప్తును ముగించి

అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ వీడియో వైరల్
Andhra Jyothy15 Aug 2026
అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ వీడియో వైరల్

భారత్‌లో నివసిస్తున్న పోలండ్‌ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు. ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు

ముక్కులో వేయాల్సిన డ్రాప్స్ కళ్లలో వేశారు? చూపు కోల్పోయిన 19 నెలల చిన్నారి
Samayam Telugu13 Aug 2026
ముక్కులో వేయాల్సిన డ్రాప్స్ కళ్లలో వేశారు? చూపు కోల్పోయిన 19 నెలల చిన్నారి

ముక్కులో వేయాల్సిన మందు కళ్లల్లో వేయడంతో 19 నెలల చిన్నారి శాశ్వతంగా చూపు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాగర్ జిల్లా బండా సివిల్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారికి

తరుముకొస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ప్రతి 10 మందిలో ఒకరికి
Andhra Jyothy11 Aug 2026
తరుముకొస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ప్రతి 10 మందిలో ఒకరికి

ప్రస్తుత ప్రపంచంలో మానవుడి జీవనశైలి మారుతోంది. ఆహారం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా ఆరోగ్యాన్ని క్షీణిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ప్రపంచంలో

బెయిల్ రద్దవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారు
Namasthe Telangana8 Aug 2026
బెయిల్ రద్దవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారు

KTR | వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ ఒప్పుకోలేదు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఆ కిచెన్లను చూసి షాక్
Andhra Jyothy8 Aug 2026
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఆ కిచెన్లను చూసి షాక్

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనేక చోట్ల

ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో షాకింగ్ లోపాలు..హోటళ్లలో బొద్దింకలు, పురుగులు
TeluguOne8 Aug 2026
ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో షాకింగ్ లోపాలు..హోటళ్లలో బొద్దింకలు, పురుగులు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం
Asianet News Telugu6 Aug 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

బిలియనీర్ ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లికి ముందు నుంచే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంటున్న అనంత్, తాజాగా కలియుగ వైకుంఠం

ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా
Sakshi3 Aug 2026
ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా

తాడేపల్లి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఇచ్చినమాట మీద నిలబడలేని వ్యక్తి పవన్‌ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్
10TV Telugu3 Aug 2026
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్

Sanjeevani Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకొస్తు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు

సింగరేణిలో బొగ్గు మాయం కాలేదు.. రాజకీయ పార్టీలపై ఆగ్రహం
Zee Telugu3 Aug 2026
సింగరేణిలో బొగ్గు మాయం కాలేదు.. రాజకీయ పార్టీలపై ఆగ్రహం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

నిమ్స్ లో మరో అద్భుతం.. అరుదైన టెక్నాలజీతో ప్రాణాలు నిలిపిన వైద్యులు.. తొలిసారిగా ఇదే
TV9 Telugu31 Jul 2026
నిమ్స్ లో మరో అద్భుతం.. అరుదైన టెక్నాలజీతో ప్రాణాలు నిలిపిన వైద్యులు.. తొలిసారిగా ఇదే

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాస్క్యులర్ సర్జరీ విభాగం వైద్యులు మరో అరుదైన ఘనతను సాధించారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక సాంకేతికతను

కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే
Samayam Telugu31 Jul 2026
కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే

Lohagad Fort Murder Conspiracy : మహారాష్ట్రలోని లోహ్‌గఢ్ కోటపై జరిగిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్తను ప్లాన్

వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి
AP7AM30 Jul 2026
వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో టెటనస్-డిఫ్తీరియా (టీడీ) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే 17 ఏళ్ల

తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. సాయంతో వేరు చేసిన డాక్టర్లు
TV9 Telugu29 Jul 2026
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. సాయంతో వేరు చేసిన డాక్టర్లు

ఆధునిక వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు సృష్టిస్తోంది. డాక్టర్లకు సైతం అసాధ్యం అనిపించిన ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ఏఐ సహాయంతో విజయవంతంగా పూర్తి చేసి, ఇద్దరు చిన్నారులకు

సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Eenadu29 Jul 2026
సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

సెయింట్ లూయిస్‌: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సమాజ

సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Telugu Times28 Jul 2026
సెయింట్ లూయిస్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

స్థానిక తెలుగు వారికి ఉచిత వైద్య సేవలు భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం

అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం
Andhra Jyothy28 Jul 2026
అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం

వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్‌ను ప్రారంభించింది. ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో ఇటీవల

వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్ లో కుప్పకూలింది
Sakshi25 Jul 2026
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్ లో కుప్పకూలింది

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు

కోట్లతో బంగారు ఉంగరాల పథకం.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన
AP7AM24 Jul 2026
కోట్లతో బంగారు ఉంగరాల పథకం.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన

తమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. తమిళ

హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి
HMTV21 Jul 2026
హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి

Sircilla: హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి! సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ మరియు నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ

వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం
AP7AM20 Jul 2026
వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం

భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోదీ

ముగ్గురితో నాకు ఎఫైర్లు వున్నాయి.. వాటితో నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఎప్ స్టీన్ యత్నించాడు
AP7AM18 Jul 2026
ముగ్గురితో నాకు ఎఫైర్లు వున్నాయి.. వాటితో నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఎప్ స్టీన్ యత్నించాడు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌, లైంగిక నేరాలతో అపఖ్యాతి పాలైన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సంబంధాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన బలహీనతలను

ఫిఫా వరల్డ్ కప్ లో ఘోర ప్రమాదం.. కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
TV9 Telugu18 Jul 2026
ఫిఫా వరల్డ్ కప్ లో ఘోర ప్రమాదం.. కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం

FIFA World Cup 2026 : మెగా టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక ఊహించని విషాదకర ఘటన వెలుగుచూసింది. లైనప్‌లో భాగంగా కెనడా, ఖతార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ప్లేయర్ చేసిన రఫ్ గేమ్ కారణంగా మరో

ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా
AP7AM17 Jul 2026
ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 22న సాయంత్రం మె తన అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు

దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు
AP7AM15 Jul 2026
దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు

కొంతమంది చాలాకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి గల రహస్యం వారి జన్యువుల్లోనే దాగి ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఒక అరుదైన జన్యు మార్పు వారిని

ఎయిమ్స్ లో 1,484 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి
Andhra Jyothy15 Jul 2026
ఎయిమ్స్ లో 1,484 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను

బస్టాండ్లలో షాపులు పెట్టేవారికి టీజీఎస్ ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్
10TV Telugu14 Jul 2026
బస్టాండ్లలో షాపులు పెట్టేవారికి టీజీఎస్ ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్

TGSRTC Offer : బస్టాండ్లలో బిజినెస్ పెడతామని అనుకుంటున్నారా? అయితే మీకు టీజీఎస్ ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్ అందిస్తోంది. ముఖ్యంగా యువతకు ఈ అరుదైన వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. కొత్త వ్యాపారాలు

ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు
Namasthe Telangana13 Jul 2026
ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు

భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో

తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్
Chitrajyothy12 Jul 2026
తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్

సూపర్‌స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతోన్న ‘తలైవర్ 173’ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని

ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు
Sakshi11 Jul 2026
ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఢిల్లీ ప్రస్తుతం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రోగులకు

పిల్లలు పుట్టాక మహిళలు క్రికెట్ ఆడొచ్చా? కీలక మార్గదర్శకాలు జారీ చేసిన
TV9 Telugu11 Jul 2026
పిల్లలు పుట్టాక మహిళలు క్రికెట్ ఆడొచ్చా? కీలక మార్గదర్శకాలు జారీ చేసిన

మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ ఆటలోకి సురక్షితంగా, సమర్థవంతంగా తిరిగి రావడానికి ప్రత్యేక

పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు
AP7AM10 Jul 2026
పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న యువ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ

లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు
Asianet News Telugu9 Jul 2026
లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు

లోకో పైలట్ జీతం విషయానికి వస్తే, భారతీయ రైల్వేలో ఉద్యోగం స్థాయి, అనుభవం, పని చేసే విభాగం ఆధారంగా వేతనం మారుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం