Click to read full story.

బైక్
నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. ఏ ఘటనకైనా రెండు కోణాలు ఉంటాయి. ఓ కోణంలో మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం పొరబాటే అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. శనివారం ఉదయం నుంచి సోషల్

Amazon : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon.in) వేదికగా ద్విచక్ర వాహనాల విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మెట్రో నగరాల కంటే దేశంలోని టియర్-2, టియర్-3 నగరాల నుంచే ఆన్లైన్

TVS Bikes to Buy in 2026 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? దేశీయ మార్కెట్లో మీ బడ్జెట్ ధరలో అద్భుతమైన బైకులు లభ్యమవుతున్నాయి. సరసమైన ధరలో మంచి బైక్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. సరికొత్త

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తెలంగాణా సర్కార్ పోషకాహార లోపాన్ని తగ్గించడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అల్పాహారం పథకం పేరుతో

హైదరాబాద్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ నడుపుతూ పెట్రోల్ ట్యాంక్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఆఫీసు పనులు చేసుకుంటూ

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని షాక్కు గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతూనే ల్యాప్టాప్పై పని చేస్తున్నాడు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని చూసిన

VC Sajjanar: హైదరాబాద్ నగర రోడ్లపై కొందరు యువకులు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్పై వీసీ సజ్జనార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైక్ నడుపుకుంటూనే ల్యాప్టాప్లో ఆఫీస్ పనులు చేస్తూ, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ, సదరు రైడర్ బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు. ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి వేగంగా బైక్ నడుపుతూనే, హ్యాండిల్పై ల్యాప్టాప్ పెట్టుకుని పని చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. Read also: Shabbir Ali: షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం.. నోటీసులు జారీ ఈ విపరీత ధోరణిపై స్పందించిన సజ్జనార్.. “ఏ పని చేయడానికైనా ఒక పద్ధతి ఉంటుంది. అంత ఆత్రుత దేనికి? ఇలాంటి మితిమీరిన ఆత్రం చివరకు ప్రాణాల మీదికే తెస్తుంది” అని గట్టిగా హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోయినా, అది కేవలం సదరు వాహనదారుడికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాంతకంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు. “కడుపు నింపుకోవడానికి మనం చేసే ఉద్యోగం లేదా పని, మన ప్రాణాలనే కడతేర్చేలా ఉండకూడదు” అని సజ్జనార్ హితవు పలికారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే? Nestle india response: మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్పై స్పందించిన నెస్లే ఇండియా గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. HYD Miyapur Incident
HYD RTC bus wrong route: హైదరాబాద్ నగరంలో ఓ ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి, ఓ సామాన్య బైకర్ చూపిన తెగువకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ సంచలనం

హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో ఆఫీస్ పనులు చేస్తూ, ప్రాణాలను పణంగా పెడుతున్న ఓ

హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి, ఓ సామాన్య బైకర్ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రాంగ్ రూట్లో బస్సును

భారతీయ రైల్వేలో టూ వీలర్లను రెండు విధాలుగా రవాణా చేయవచ్చు. ఒకటి లగేజ్ రూపంలో, మరొకటి పార్శిల్ రూపంలో. ప్రయాణికుడు అదే రైలులో ప్రయాణిస్తే లగేజ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే పార్శిల్ సేవ ద్వారా

రూ. లక్షలోపు బెస్ట్ మైలేజ్ బైక్స్ లీటర్కు 75 కిమీ వరకు మైలేజ్ పెట్రోల్ ఖర్చు తగ్గించే టాప్ ఎంపికలు Best Mileage Bikes: ప్రస్తుత కాలంలో బైక్ అనేది విలాసం కాదు.. అవసరంగా మారిపోయింది. ఉద్యోగానికి

హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో బైక్ పై వెడుతుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు వచ్చి భార్యను దారుణంగా హత్య చేశారంటూ ఆమె భర్త

బూర్గంపహాడ్, జూన్ 09 : ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా

వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఎలక్ట్రిక్ (బ్యాటరీ బండి) ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద
ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లు , బైకులు కొనేవారు ఎక్కువయ్యారు. కొత్త వాహనం కంటే వాడేసిన వాహనాలు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో సెకండ్ హ్యాండ్

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ

రొటీన్ లైఫ్ ఎవరికైనా బోర్ కొడుతుంది. కానీ బాధ్యతలు, స్థిరమైన జీతం, మరికొన్ని సౌకర్యాల కారణంగా చాలామందికి ఉద్యోగం చేయక తప్పదు. కానీ 9 టు 5 జాబ్ విసుగు నుంచి బయట పడేందుకు ఒక యువకుడు ఎంచుకున్న కొత్త

హైదరాబాద్: ర్యాపిడో బైక్ రైడర్ను ప్రమాదం పేరుతో బురిడీ కొట్టించి, రూ. 20 వేలు వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహార్ నగర్కు చెందిన

Viral post | ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఐటీ ఉద్యోగం అంటేనే రూ.లక్షల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. వారాంతాల్లో పార్టీలు.. సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపే. ఎంత జీతం
Maruti Suzuki Flex Fuel Car: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంకా ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర

Kerala Rains: భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) గ్రాండ్ ఎంట్రీతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల

ప్రస్తుతం కార్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) సిస్టమ్ సాధారణంగా కనిపిస్తోంది. ముందున్న వాహనానికి అనుగుణంగా కారు వేగాన్ని తగ్గించడం లేదా పెంచడం ఈ సిస్టమ్ పని. అయితే అదే

ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలు ఇక రిలాక్స్ అవ్వొచ్చు. ఎందుకంటే, అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మన దేశంలోకి అడుగుపెట్టేశాయి. జూన్

సాధారణంగా కార్లు, బస్సులు, పెద్ద పెద్ద వాహనాల లొకేషన్ తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకర్ వాడుతారు. కానీ, ఇటీవల బైక్ చోరీలు పెరిగిపోవడంతో పోలీసుల సూచన మేరకు వాటికి కూడా జీపీఎస్

Nellore Crime News: పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిని అంతమొందించాలనే ఉద్దేశంతో సమూహంగా ఏర్పడి, బీర్ బాటిళ్లతో తల, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాప్రయత్నానికి పాల్పడిన

Mahabubnagar Bike Stunts Arrest: మహబూబ్నగర్ పట్టణంలో బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ, రీల్స్ పిచ్చితో రోడ్లపై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకుల ఆటకట్టించేందుకు పోలీసులు
.webp)
సికింద్రాబాద్లోని వైఎంసీఏ ఫ్లైఓవర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విశాల్ అనే బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, విశాల్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు


నెల్లూరులో సెమీకండక్టర్ తయారీ యూనిట్కు అవకాశం ఎలిమెంట్ గ్రూప్ బృందంతో భేటీలో మంత్రి లోకేశ్ ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లింగ్ యూనిట్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానంలో సూపర్స్టార్ కృష్ణ అందించిన అపూర్వమైన సహాయాన్ని, మద్దతును గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సంవత్సరానికి పదిహేను సినిమాలు

Hero Flex Fuel Bikes: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లైక్స్-ఫ్యూయల్ బైకులను అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలో

మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్ మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి

మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇదొకటని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి
.webp)
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ పరిసరాలు బుధవారం ఒక్కసారిగా హాహాకారాలతో మారుమోగిపోయాయి. ఎప్పుడూ వేలాది మంది ప్రయాణికులు

2026 Mini Countryman C : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2026 కంట్రీమ్యాన్-సీ భారత్ లాంచ్ తేదీని మినీ ధృవీకరించింది. ఈ ప్రీమియం ఎస్యూవీ జూన్ 17న లాంచ్ కానుంది. ఈ కొత్త

Bajaj Avenger 220 Street: బజాజ్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. బజాజ్ ఆటో భారత మార్కెట్లో వినియోగదారుల కోసం అవెంజర్ స్ట్రీట్ 220 అప్డేట్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.30

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మందికి బైక్ అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు. రోడ్డుపై విన్యాసాలు

అడ్వొకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో అమలు చేసిన సుపారీ హత్య కుట్ర దాగి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

రామ్ చరణ్.. ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల సమక్షంలోనే వీరి మ్యారేజ్ జరిగినా, పెళ్లికి ముందు వీరిద్దరు లవ్ లో ఉన్నారట. రాత్రి సమయాల్లో ఈ ఇద్దరు ప్రేమించుకునేవాళ్లట. బైక్ పై షికారుకి వెళ్లే వారట. కొన్నాళ్లపాటు రహస్యంగా ప్రేమించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. 2012లో వీరి మ్యారేజ్ జరిగింది. అయితే ఉపాసనతో మ్యారేజ్పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` సినిమాలో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. జూన్ 4న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా వైడ్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసనతో పెళ్లిపై స్పందించారు రామ్ చరణ్. `పెద్ది` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, బుచ్చిబాబు సానా.. కారులో వెళ్తున్నారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ మూవీతో మీకు మంచి పేరొస్తుందని బుచ్చిబాబు తెలిపారు. మీకు మంచి సినిమా ఇవ్వాలని, మంచి పేరు తెచ్చే సినిమా ఇవ్వాలని చేశామని తెలిపారు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ, ఏ ఇప్పుడు నాకు మంచి పేరు లేదా అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు బుచ్చిబాబు. గతంలో ఉపాసన సమక్షంలో జరిగిన కన్వర్జేషన్ తెలిపారు. ఈ మూవీ చేయడం వల్ల మంచి పేరొస్తుందని అన్నారు. అయితే ఈ మంచి పేరేదో పెళ్లికి ముందు వస్తే బాగుండేదని, ఇంకా మంచి సంబంధం వచ్చేదని ఉపాసనగారి ముందు అన్నారని, దెబ్బకి ఆమె సీరియస్ అయ్యిందని వెల్లడించాడు