రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందుకు


యుద్ధరంగం వేగంగా మారిపోతోంది. తుపాకులు, ట్యాంకుల స్థానాన్ని ఇప్పుడు నిశ్శబ్దంగా ఆకాశంలో తిరిగే ఆధునిక డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. రాబోయే కాలంలో జరగబోయే అత్యాధునిక వైమానిక, డిజిటల్ యుద్ధాలకు అనుగుణంగా

అర్ధరాత్రి వేళ.. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయం.. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెవులు బద్దలయ్యేలా ఎయిర్-రైడ్ సైరన్లు మోగాయి.. ఊహించని క్షణాల్లో ఆకాశం నుంచి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఉక్రెయిన్ రాజధాని కీవ్పై నిప్పుల వర్షం కురిపించాయి. గురువారం తెల్లవారుజామున రష్యా ఏకకాలంలో జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో కీవ్ నగరం అతలాకుతలమైంది. నగరవ్యాప్తంగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించగా, నివాస సముదాయాలు, హోటళ్లు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. కీవ్ నగరంపై రష్యా మరో ఘోరమైన మాసివ్ స్ట్రైక్ (భారీ దాడి)కి ప్లాన్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరిగిపోయింది.క్షిపణుల వర్షం.. కూలిన అపార్ట్మెంట్లు!రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల ధాటికి కీవ్ నగర కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు (Air Defence) శత్రు క్షిపణులను అడ్డుకునేందుకు ఎదురుదాడికి దిగడంతో ఆకాశం యుద్ధభూమిని తలపించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సంభవించిన వరుస పేలుళ్లతో భూమి కంపించినట్లయింది.కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ధాటికి ఒక 9 అంతస్తుల భారీ నివాస భవనం (అపార్ట్మెంట్) పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద అనేకమంది పౌరులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. మరో జిల్లాలో ఒక ప్రముఖ హోటల్ పైకప్పు పూర్తిగా తగలబడిపోయింది. ఈ దాడిలో ఐదుగురు వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ దెబ్బకు సర్వం కోల్పోతున్న రష్యా.. పుతిన్ సంచలన నిర్ణయంప్రాణాలు చేతబట్టుకుని సబ్వే స్టేషన్లకు..అధికారులు ముందే హై-అలర్ట్ ప్రకటించడంతో వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు తమ పెంపుడు జంతువులు, స్లీపింగ్ బ్యాగులను తీసుకుని భూగర్భ సబ్వే (మెట్రో) స్టేషన్లకు పరుగులు తీశారు. క్షిపణుల దాడి ముగిసేవరకు బంకర్లు, సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దని మేయర్ క్లిట్ష్కో ప్రజలను వేడుకున్నారు. రష్యా ఇంధన సరఫరా కేంద్రాలు
ఇంటర్నెట్డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే

రష్యా మరోసారి ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన ఆరుగురు మృతి చెందగా, 50 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లోని

ఇండియాలో వచ్చిన డిజిటల్ విప్లవం ప్రజల ఆర్థిక అలవాట్లను పూర్తిగా మార్చేసింది. గతంలో జేబులో, పర్సులో డబ్బులు లేకుంటే బయటకు వెళ్లేవారు కాదు... కానీ ఇప్పుడు రూపాయి లేకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా

Vladimir Putin| ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్తో ఘర్షణలను ముగించేలా (Ukraine war) అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఇరాన్తో ఒప్పందం ఒక

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా

మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది. ఇంటర్నెట్ డెస్క్: మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్

ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి రష్యాపై ఉక్రెయిన్

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా మాస్కో ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై కీవ్ వందల కొద్దీ డ్రోన్లతో విరుచుకుపడింది

విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తుగడలను కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు. తాజాగా

రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఆక్రమించుకొన్న క్రిమియాతో పాటు పలు ప్రాంతాల పైకి కీవ్ డ్రోన్లతో విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో పెద్దమొత్తంలో 660 ఉక్రెయిన్

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఉక్రెయిన్ దళాలు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై జరిపిన దాడుల కారణంగా ప్రస్తుతం ఊహించని ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో రష్యాలో పెట్రోల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ దిగుమతి చేసుకునే దిశగా

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేపట్టిన నిరసన దీక్ష బుధవారంతో ఐదో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న

ఉక్రెయిన్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చాలా యుద్దాల్లో జోక్యం చేసుకున్నారు, అలాగే పలు యుద్దాల్లో నేరుగా తమ దళాల్ని రంగంలోకి దింపారు. అలాగే

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురు పరిశ్రమకు ఊహించని ఊరటనిస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై విధించిన కఠినమైన ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ 60 రోజుల

ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia) రాజధాని మాస్కోకు ఉక్రెయిన్ మనశ్శాంతిని కరవు చేశాయి. వరుస డ్రోన్ దాడులతో నగరం తగలబడుతోందా అన్న పరిస్థితి నెలకొంది. యుద్ధాన్ని ఏకంగా రష్యా రాజధాని గుండెల పైకి

బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ తాజాగా ప్రకటించారు. అయితే, వచ్చే నెలలోనే కొత్త ప్రధాని దేశ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: యూకే ప్రధాని పదవి నుంచి

రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రష్యా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన

సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్లోని ఎవియాన్ లే బైన్స్లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు

ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా

G7 Summit 2026 : ఫ్రాన్స్లోని ఎవియన్-లెస్-బైన్స్ రిసార్ట్లో జరిగిన జీ7 (G7) దేశాధినేతల సదస్సు ముగింపు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారాయి
.webp)
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న జీవ ప్రయోగశాలల (బయోల్యాబ్ లు) గురించిన రహస్య సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (డీఎన్ఐ)
.webp)
రష్యా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ప్రారంభానికి ముందే అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో

ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. దేశంలో త్వరలోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక భయంకరమైన ఆర్థిక సునామీ రాబోతోందంటూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) సమావేశం మరికొన్ని గంటల్లో

ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం వీరత్వం సరిపోదు, అంతులేని ఆయుధ సంపత్తి కూడా అవసరం. ఇరాన్తో జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సంఘర్షణ, అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక చేదు నిజాన్ని ప్రపంచం