
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేష రాశివారికి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో మీ


ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేష రాశివారికి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో మీ

Deputy Director Narahari : తెలంగాణలో ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసులో రోజుకో నమ్మలేని నిజం వెలుగుచూస్తోంది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తాజాగా ఆయనకు

Israel Lebanon Ceasefire: పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెజ్బుల్లా సాయుధ సంస్థతో అధికారికంగా కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్

హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరూ బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు. హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి)

దేశీయ టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో, మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జియో 5G నెట్వర్క్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 26.8 కోట్లు (268 మిలియన్లు) దాటినట్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Land Registration: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు , స్థలాలు కొనుగోలు చేసే వారితో పాటు రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఆ శాఖకు సంబంధించిన ప్రధాన వెబ్సైట్ తో పాటు దానికి అనుబంధంగా పనిచేసే అన్ని ఆన్లైన్ సర్వీసులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. సర్వర్ల ఆధునీకరణ షెడ్యూల్ చేసిన సాంకేతిక నిర్వహణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ స్థాయి సర్వర్ నిర్వహణ పనులు అధికారులు చేపట్టమన్నారు. ఈ పనుల ద్వారా శాఖకు సంబంధించి ఆన్లైన్ సర్వర్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత సజావుగా ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా పనిచేస్తాయి. అంతేకాదు వినియోగదారుల డేటా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం ప్రజలకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఈ తాత్కాలిక సాంకేతిక విరామం తప్పనిసరి అయిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మూడు రోజుల విరామం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఈ షెడ్యూలు రూపొందించారు. జూన్ 26వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా గవర్నమెంట్ హాలీడే ఉంది. అలాగే జూన్ 28వ తేదీన ఆదివారం కావడం వల్ల ఆ రోజు కూడా ప్రభుత్వ అధికారిక సెలవు దినం అవుతుంది. కాబట్టి ఈ రెండు సెలవులకు మధ్యలో జూన్ 27వ తేదీన ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ

ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయా? కీళ్ల నొప్పులు పెరుగుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఇళ్లు

తెలంగాణలో పేదలందరికీ సొంత ఇల్లు కలలు సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని గృహ

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రూఫ్ రీప్లే్సమెంట్ కింద రూ.2 లక్షల

ఎస్ఐఆర్పై పాలేరు నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి

Pawan Kalyan visits ailing fan Niranjan in Telangana : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటించి ఒక బాలుడిని పరామర్శించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్
తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఇంటి అలంకరణకు, గార్డెన్ లో మొక్కలది ప్రత్యేక స్థానం. అయితే, మొక్కలే కాదు, వాటిని ఉంచే ప్లాంటర్లు, కుండీలు కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ రోజుల్లో ఫైబర్ ప్లాంటర్లు బాగా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే

ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్గా మిస్టర్ బీస్ట్ కి పేరుంది. జూన్ 12, 2026న, మిస్టర్బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్లో ఉన్న సమయంలో 50కోట్ల సబ్స్క్రైబర్ల మార్క్ను చేరుకున్నాడు. యూట్యూబ్
తెలంగాణ సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అవినీతి అధికారుల చిట్టా

Acb rainds on narahari: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడుల్లో మరో భారీ అవినీతి తిమింగలం బైటపడింది. హైదరాబాద్ ఓల్డ్సిటీలో నివసిస్తున్న ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి.. ఏసీబీ

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పలు చోట్ల

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో

దేశ రాజధాని ఢిల్లీ జనాభా అనూహ్యంగా పెరిగింది. జనగణన 2027లో భాగంగా నిర్వహించిన తొలి దశ సర్వేలో ఢిల్లీ జనాభా 2.3 కోట్లు దాటినట్టు ప్రాథమికంగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.7 కోట్లుగా ఉన్న

Indonesia earthquake: ఇండోనేసియాలో భూకంపం సంభవించి తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7 గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భవనాలు

నగరంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు
.webp)
సైబర్ నేరాలు మరియు హ్యాకింగ్ ప్రపంచం రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ డిజిటల్ నేరగాళ్లను పట్టుకోవడానికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం

భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'లగాన్'. ఆమిర్ ఖాన్ హీరోగా, అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం, దాని నుంచి వచ్చే జీతం మీద ఆధారపడటం చాలా కుటుంబాలకు కష్టంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో అదనపు ఆదాయం సంపాదించడం తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2029నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిని గాలికొదిలేసి తాడేపల్లి ప్యాలెస్లో గొడ్డలి పార్టీ

ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న కూతురిపై తల్లిదండ్రులే పైశాచికంగా దాడి చేశారు. జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి, కింద పడేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా తండ్రి ఆమె మెడపై కాలు పెట్టి నొక్కడం అత్యంత

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అర్ధరాత్రి వేళ హఠాత్తుగా భూమి కంపించింది. శనివారం దాటి ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు

Mild Earthquake Jolts Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో హఠాత్తుగా భూమి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధితో పాటుగా రోడ్ల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. అయితే రాజధాని రోడ్ల నిర్మాణంలో కొంతమంది ఇళ్లు, స్థలాలు పోగొట్టుకుంటున్నారు.. అలాంటి వారి కోసం కీలక నిర్ణయం
ఏ రాజకీయ పార్టీకైనా కేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలాముఖ్యం. ఎలాంటి మేలు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకోసం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి గెలుపుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు

'ఏపీ లిక్కర్ స్కామ్' కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ

తెలంగాణలో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలు

ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేయించి ఒకరికి.. ఇళ్లు తాకట్టు పెట్టించి మరొకరికి వల

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో

Hyderabad:మహానగరంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంతిల్లు కొనడం ఒక కలగానే మిగిలిపోతుండగా, కనీసం అద్దె ఇంట్లోనైనా ఉందామన్నా కిరాయిలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలో ప్రతి

Rajasthan Sand Storm: ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ లో భారీ ఇసుక తుఫాన్ చోటు చేసుకుంది. ఇసుక తుఫాన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు