CM Revanth Reddy
Actor ProfilePolitician

CM Revanth Reddy

Total News42
Movie Updates0
Sources9
వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు.. అన్ని శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక
Zee Telugu14 Jun 2026
వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు.. అన్ని శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ లో వర్షం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు
10TV Telugu12 Jun 2026
హైదరాబాద్ లో వర్షం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు

వాతావరణం కారణంగా విమానం బెంగళూరు మళ్లింపు సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు విమానంలో బెంగళూరులో రాత్రి బస నిర్ణయం ఉంది Cm Revanth Reddy: హైదరాబాద్‌లో అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా నగరంలో

హైదరాబాద్ లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
NTV Telugu12 Jun 2026
హైదరాబాద్ లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్

CM Revanth Reddy Flight Diverted: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న

ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్
NTV Telugu12 Jun 2026
ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్

CM Revanth Reddy: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అత్యంత బాధాకరమైన విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ

ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు కుట్రలు.. దాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు
10TV Telugu10 Jun 2026
ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు కుట్రలు.. దాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు

CM Revanth Reddy : హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది.. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేస్తూ ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సులు అందజేసిన రేవంత్ రెడ్డి
Vaartha9 Jun 2026
మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సులు అందజేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: భాగ్యనగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను ఆపకుండా ముందుకు సాగారు. మహిళల ఆర్థిక స్వాలంబన, సాధికారతే ప్రధాన...

హిట్లర్' వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్
Vaartha8 Jun 2026
హిట్లర్' వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్

KCR – Sridhar : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ సంస్థ (HYDRAA – హైడ్రా) కూల్చివేతలపై బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్’ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన...

రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం
Andhra Jyothy8 Jun 2026
రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) పరిధిలో రూ.1,674.74కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియాపూర్‌లో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్...

మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు బృహత్తర కార్యక్రమంకు
Zee Telugu8 Jun 2026
మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు బృహత్తర కార్యక్రమంకు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

Brs Leader Manne Krishank Fires On Cm Revanth Reddy
RTV Live8 Jun 2026
Brs Leader Manne Krishank Fires On Cm Revanth Reddy

BRS Leader Manne Krishank Fires on CM Revanth Reddy | .. |RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News

ఎంఎంసీ నూతన కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Eenadu7 Jun 2026
ఎంఎంసీ నూతన కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

ఉప్పల్‌ భగాయత్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎంఎంసీ నూతన కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. CM Revanth Reddy: ఎంఎంసీ నూతన కార్యాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన | cm revanth

హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
10TV Telugu7 Jun 2026
హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థను హిట్లర్ కోర్ టీమ్‌తో పోల్చారు

Janasena Leader Issues Stark Warning Against Confronting Pawan Kalyan, Threatens CM Revanth Reddy
RTV Live7 Jun 2026
Janasena Leader Issues Stark Warning Against Confronting Pawan Kalyan, Threatens CM Revanth Reddy

జనసేన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే బలి ఇస్తామని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి

బిఆర్ఎస్ నేతలు అష్టదరిద్రులు అంటూ సీఎం రేవంత్ విమర్శలు
Vaartha6 Jun 2026
బిఆర్ఎస్ నేతలు అష్టదరిద్రులు అంటూ సీఎం రేవంత్ విమర్శలు

CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ఏకంగా పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!. ఎప్పుడంటే
Zee Telugu6 Jun 2026
సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ఏకంగా పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!. ఎప్పుడంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaartha6 Jun 2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన...

సీఎం రేవంత్ ను బలిస్తానని అనుచిత వ్యాఖ్యలు.. జనసేన కార్యకర్తను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Zee Telugu6 Jun 2026
సీఎం రేవంత్ ను బలిస్తానని అనుచిత వ్యాఖ్యలు.. జనసేన కార్యకర్తను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి హాజరు
Eenadu6 Jun 2026
కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి హాజరు

రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. CM Revanth Reddy: కోహెడ పండ్ల మార్కెట్‌ శంకుస్థాపన.. సీఎం రేవంత్‌ రెడ్డి హాజరు

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్
10TV Telugu6 Jun 2026
నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్

తెలంగాణలో త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు

పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్
TeluguOne5 Jun 2026
పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పాలమూరు...

రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Zee Telugu3 Jun 2026
రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Revanth Reddy two days Mahabubnagar Tour Schedule: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో పాలనలో మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తునే మరోవైపు తెలంగాణలో ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పలు ప్రాంతాల్ని తరచుగా సందర్శించి, స్థానికుల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనున్నారు. జూన్ 4న సోమశిలలో సీఎం రేవంత్ బసచేయనున్నారు. ఆ తర్వాత జూన్ 5న ఉద్దండాపూర్ లో నిర్వహించే బహిరంసభకు రేవంత్ రెడ్డి హజరుకున్నారు. ముఖ్యమంత్రి గారి రెండు రోజుల పర్యటన వివరాలు: - జూన్ 4 (గురువారం).. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల ప‌నుల పురోగ‌తిని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివ‌రిస్తారు. మధ్యాహ్నం 3.40 గంటల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం 4.10 గంట‌ల‌కు మ‌క్త‌ల్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. - సాయంత్రం 4.10 గంట‌ల‌కు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు . సాయంత్రం 4.55 గంటల నుంచి 5.30 గంటల వరకు గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్‌ఎల్‌ఐఎస్ స్టేజ్-1 పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు. - అక్కడి నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు మృగవాణి రిసార్ట్ రివర్‌ఫ్రంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. - ఉదయం 10.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 10.40 గంటల నుంచి 11.40 గంటల వరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, ఎంజీకేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. ఉదయం 11.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు నార్లాపూర్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. - మధ్యాహ్నం 12.20 గంటలకు కుమ్మెర హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ - 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. - మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.30 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. - అనంతరం సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉదండాపూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.10 గంటల నుంచి 5.40 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలిస్తారు. Read more: KTR VS Pawan kalyan: తెలంగాణ బరాబర్ భూమి పుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. - సాయంత్రం 6.30 గంటలకు ఉదండాపూర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ప్రయాణ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సమాధానం చెప్పాకనే సీఎం గద్వాలలో అడుగుపెట్టాలి
Namasthe Telangana3 Jun 2026
పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సమాధానం చెప్పాకనే సీఎం గద్వాలలో అడుగుపెట్టాలి

గద్వాల : పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పి గద్వాల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలయ్యాయని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులపై ఉన్న మిగతా పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి జిల్లాలో చేపడుతున్న పర్యటన అభివృద్ధి కోసం అయితే గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న కాలువల్లో చెట్లు మొలిచిన తొలగించని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సీఎం పర్యటన కొనసాగడం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం సమయం ఇస్తే గద్వాల నియోజకవర్గ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేశవ్, వెంకటరాములు, వెంకటేశ్వర రెడ్డి, జి.రాఘవేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తొలిసారి ట్రాన్స్ జెండర్ మహిళకు ఆర్థిక సాయం
Vaartha3 Jun 2026
తొలిసారి ట్రాన్స్ జెండర్ మహిళకు ఆర్థిక సాయం

Telangana: సమాజంలో వెనుకబడిన, వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం మరియు వారి ఆరోగ్య హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన ముందడుగు వేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఆర్థిక సహాయం అందజేసింది. సదరు మహిళకు అవసరమైన బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ (రొమ్ము అమరిక) శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చుల నిమిత్తం ఈ నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సాయం త్వరితగతిన విడుదలైంది. తమ ఆరోగ్య హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్ సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. Read also: Jagadish Reddy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, ఆరోగ్య హక్కుల సాధన, మరియు సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో నిలిచిందని ‘క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్’ కొనియాడింది. ప్రభుత్వ పక్షాన అందిన ఈ ఆర్థిక సాయం, ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని సాగించడానికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. సదరు ట్రాన్స్‌జెండర్ మహిళకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో, అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ (OSD) వేముల శ్రీనివాసులను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఎల్జీబీటీక్యూ (LGBTQ+) సమాజ సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందనే బలమైన సందేశాన్ని తెలంగాణ సర్కార్ సమాజంలోకి పంపింది. ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. West Bengal CID : సంతకాల కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేల నమూనాలు సేకరణ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Rain alert : తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఏ జిల్లాలకు అలర్ట్? Jagadish Reddy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి CM Revanth To Visit Palamuru : రేపు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను బెదిరించడం దారుణం – రఘురామ Telangana Rain Forecast: తెలంగాణలో నేడు, రేపు వర్ష సూచన..పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్ వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై శరపరంపరగా ప్రశ్నలు కురిపించారు. తెలంగాణ (TG)... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్... తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్... మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని,... విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు,... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని మార్కొండపుట్టి పంచాయతీ గ్రామాల్లో గజరాజులు మళ్లీ కలకలం...

మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ
Namasthe Telangana1 Jun 2026
మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, ఆయమ్మ లేదు. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా సార్‌.. మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని సదరు మహిళ సీఎంతో తన బాధలు చెప్పుకున్నది. అంగన్‌వాడీలో స్థానికులకే అవకాశం ఇవ్వాలి సార్‌ అంటూ విజ్ఞప్తి చేసింది. మహిళ చెప్పిన సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి సీతక్క, అధికారులకు సూచించారు. కాంగ్రెస్ సర్కార్‌ పాలనలో అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో సదరు మహిళ మాటలతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు లేవని రేవంత్ రెడ్డికి తన బాధలు చెప్పుకున్న మహిళ pic.twitter.com/0MhCVZZQrh Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..! Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు Rashmika | జపాన్ ట్రిప్‌తో మళ్లీ వార్తల్లో రష్మిక మందన్న.. ఫోటోల్లో కనిపించిన ‘స్పెషల్ పర్సన్’పై చర్చ!

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం
Andhra Jyothy31 May 2026
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం

<p><strong>హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): </strong>విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా తానే చేపట్టానని తెలిపారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యకు ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #fe0101"> రెండేళ్ల కృషికి నిదర్శనం..</span></strong></p><p>పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)’లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, విద్యా వికాస పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. అయితే తాజా ఫలితాలతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగైన ఫలితాల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర నివేదికలో వచ్చిన తాజా ఫలితాలు మరింత ప్రేరణనిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p style="text-align: start"><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p style="text-align: start"><a