
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సమాచారం వెల్లడించారు.
ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరిగాయి. రెగ్యులర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షలు విద్యార్థుల అకడమిక్ సంవత్సరం వృథా కాకుండా ముందుకు సాగేందుకు కీలకంగా మారాయి. ఇప్పటికే విడుదలైన రెగ్యులర్ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సుమారు 77 శాతం కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 81 శాతంగా నమోదైంది.
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించబడింది, ఇది విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అందించింది. TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు) నాన్స్టాప్ పాలనలో సీఎం విజయ్!
దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు) ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు) కడపలో ఏపీఎల్ సందడి... పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు) అనగానగా ఓ పార్టీ..
దాంట్లో రౌడీలు, కామాంధులు ఆ నేతలో టెన్షన్.. తెరపైకి జనసేన బ్రోకరిజం.. 50 లక్షలు - కోటి మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే
Jun 18 2026 12:28 PM | Updated on Jun 18 2026 12:37 PM
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సమాచారం వెల్లడించారు.
ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరిగాయి. రెగ్యులర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు విద్యార్థుల అకడమిక్ సంవత్సరం వృథా కాకుండా ముందుకు సాగేందుకు కీలకంగా మారాయి.
ఇప్పటికే విడుదలైన రెగ్యులర్ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సుమారు 77 శాతం కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 81 శాతంగా నమోదైంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించబడింది, ఇది విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అందించింది.
TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)
నాన్స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు)
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు)
కడపలో ఏపీఎల్ సందడి... పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు)
అనగానగా ఓ పార్టీ.. దాంట్లో రౌడీలు, కామాంధులు
ఆ నేతలో టెన్షన్.. తెరపైకి జనసేన బ్రోకరిజం.. 50 లక్షలు - కోటి
మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే