
భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. దేశ ప్రధాన మంత్రిగా 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని (4,399 రోజులు) పూర్తి చేసుకుని, ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం
Latest saved news articles and updates for Narendra Modi News.

భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. దేశ ప్రధాన మంత్రిగా 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని (4,399 రోజులు) పూర్తి చేసుకుని, ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం

సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు

హైదరాబాద్: ఎన్నికైన ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ ఒక చరిత్రాత్మక మైలురాయి అధిగమించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా సేవలు అందించిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర

తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ప్రధాన మంత్రులను అత్యంత దగ్గరగా పరిశీలించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన, విశిష్టమైన

గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, జూన్ 10

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా

PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 12ఏళ్ల పాలనలో మోదీ సర్కార్ అనేక ఘనతలను సాధించింది. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిస్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం వివిధ దేశాల ప్రతినిధులు, పోటీల్లో పాల్గొనే అథ్లెట్లను ఉద్దేశించి వీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు
నరేంద్ర మోదీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించి నేటితో 12 ఏళ్లు పూర్తయింది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రధాన మంత్రిగా ఢిల్లీ గద్దెనెక్కిన నరేంద్ర మోదీ.. వరుసగా మూడు సార్లు పీఎంగా చరిత్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం (12 ఏళ్లు) ఎన్నికైన ప్రధానిగా నిలవడంపై అమెరికా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు. న్యూఢిల్లీ, జూన్ 4: ప్రధాని నరే

PM Modi : వికసిత్ భారత్ -2047 దిశగా ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో వస్తోన్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయని