Chandrababu Naidu News

Latest updates from nimisham.in news sources.

SkyC Media05 Jun, 07:11 am
కోట్లతో అమరావతి హైకోర్టు పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి హైకోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.547.07 కోట్లు కేటాయించింది

Andhra Jyothy05 Jun, 06:50 am
ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. విశాఖపట్నం, జూన్ 5: ప్రపంచ

Andhra Jyothy05 Jun, 06:30 am
మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు

విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. విశాఖపట్నం, జూన్ 5: విశాఖ ఏయూ

SkyC Media05 Jun, 05:50 am
రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం

రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా రాష్ట్రంలో ఉన్

Andhra Jyothy05 Jun, 05:29 am
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు

Chandrababu Naidu News Keyword | nimisham.in