
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు. న్యూఢిల్లీ, జూన్ 4: ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు. ఇక దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డ్ను మోదీ అధిగమించబోతున్నారు
.