
పర్సన్ టు మర్చంట్ యూపీఐ పేమెంట్లపై 0.4 శాతం చార్జీ వసూలు చేయడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సమర్థించారు. యూపీఐ యాప్లు వాడే ప్రతిఒక్కరిపై చార్జీల భారం పడదని, లావాదేవీలు రూ.2 వేలు దాటితేనే చార్జీ పడుతుందని ఆయన పేర్కొన్నారు.
N





