
AIMIM chief Asaduddin Owaisi hits out at BCCI and the Indian Govt over playing cricket with Pakistan despite terrorism and the ACC trophy ceremony row. ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం కొనసాగుతున్నా పాక్తో మ్యాచ్లు ఆడటంపై మండిపడ్డారు.





