
గాడిన పడటానికి చాలా సమయం పట్టవచ్చు ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రావాలి యుద్ధం ఆగింది. ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కానీ ఇప్పుడే ఆ దేశానికి అసలు


గాడిన పడటానికి చాలా సమయం పట్టవచ్చు ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రావాలి యుద్ధం ఆగింది. ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కానీ ఇప్పుడే ఆ దేశానికి అసలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Russia Ukraine Drone Attack: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త వ్యూహాత్మక మలుపు తిరిగింది.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఉక్రేన్ సైన్యం శత్రుదేశంపై మునుపేన్నడు లేనివిధంగా అత్యంత సుదూర పరిధి నుంచి విధ్వంసకర దాడికి తెగబడింది.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యకు గుండెకాయ లాంటి యురల్స్ (Urals) ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీ ఫై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా భూభాగంలో ఇంత సుదూర ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక కేంద్రాన్ని ఉక్రెన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తుంది.. ఆయిల్ రిఫైనరీలే టార్గెట్.. రష్యాకు భారీ నష్టం.. గత కొంతకాలంగా రష్యాకు చెందిన చమురు నిల్వలతోపాటు ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వుక్రీన్ వరస దాడులకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలో ఒకటైన Tyumen ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా చేదించాయి.. అత్యంత ప్రతిష్టమైన రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దాటుకుంటూ వెళ్లిన ఈ డ్రోన్లు రిఫైనరీ సమీపంలోని పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడితో రష్యా ఇంధన సరఫరాకు భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి రష్యా భూభాగంపై తాము సాధించిన ఈ సుదూర డ్రోన్ దాడి పై ఉక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదొక

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన

తిమూర్ పేరు వినగానే మధ్యయుగ ఆసియా చరిత్రలో రక్తపాతం, భయానక దండయాత్రలు, నగరాల నాశనం, సామూహిక హత్యలు గుర్తుకు వస్తాయి. తాను ఇస్లాం ధర్మరక్షకుడు , ‘జిహాద్ యోధుడు అని ప్రకటించుకుంటూనే, అపార ధనసంపద

బాలీవుడ్ నటుడు, శివసేన లీడర్ గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఆయన రివాల్వర్ మిస్ ఫైర్

ప్రస్తుతం 85 శాతం విడిభాగాలు భారత్లో తయారీ పూర్తిస్థాయి దేశీ క్షిపణిని మూడేళ్లలోనే అభివృద్ధి చేయగలం డెవలప్మెంట్,డిజైన్ తయారీలో హైదరాబాద్ కీలకపాత్ర తెలంగాణ, ఏపీలో కొత్త ప్లాంటుకు స్థలం చూశాం

జర్మనీ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహం. కాలేజీ పరిచయం ప్రేమగా మారి పెళ్లి. రెండు సంప్రదాయాల్లో వైభవంగా వేడుక. Andhra Boy German Girl Wedding: ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్కు

రష్యా తూర్పు తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్ర పరిధిలోని కమ్చట్కా ద్వీపకల్పంలో కొద్దిసేపటి కిందటే ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.6 గా రికార్డయినట్లు

రష్యా రాజధాని మాస్కోలో నల్లటి వర్షం (బ్లాక్ రెయిన్) కురిసింది. యుద్ధం నేపథ్యంలో మాస్కోపై దాదాపు 200 లాంగ్ రేంజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ గురువారం విరుచుకుపడింది. కీలకమైన చమురు శుద్ధి కేంద్రాన్ని

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. ఉక్రెయిన్ సాయుధ దళాలు రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రీతిలో భారీ డ్రోన్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో

ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా

సోచి (రష్యా) నుంచి బుధవారం టేకాఫ్ అయ్యాక కనిపించకుండా పోయిన ఒక విమానం ఆ తరువాత సేఫ్గా ల్యాండైంది. దీంతో, రష్యా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు

ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)లో 125 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా గల్లంతైంది. దీనికి ముందు విమానం నుంచి అత్యవసర సంకేతాలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికే విమానం సోచీ విమానాశ్రయంలో

పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లిష్ ఛానెల్లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లిష్ ఛానెల్లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాల మధ్య అనేక కీలక రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలకు వేదికైంది. జీ7 సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

లండన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అంతర్జాతీయంగా సంచలనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి రష్యా ముడి చమురును రవాణా చేస్తోందనే అనుమానంతో, బ్రిటన్ సైనిక బలగాలు ఇంగ్లీష్ ఛానల్లో ఒక

ప్రభుత్వ రంగంలో అవినీతి సర్వసాధారణం అయిపోయింది. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ విడుదల చేసిన 'కరప్షన్

ఫ్రాన్స్లోని ఇవియాన్లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మంగళవారం నిర్వహించిన కీలకమైన 'ఔట్రీచ్ సెషన్'లో భాగంగా ఆయన ప్రపంచ నేతలతో కలిసి వివిధ అంశాలపై

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు సాయుధుల నుంచి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యూయార్క్, జూన్ 16: ఐక్యరాజ్యసమితి

భారతీయ పర్యాటకులకు ఇంటర్నేషనల్ సోలో ట్రిప్స్ వేయాలనే కోరిక రోజురోజుకూ పెరుగుతోంది. థాయిలాండ్, వియత్నాం వంటి రెగ్యులర్ దేశాలను పక్కన పెట్టి, ఏదైనా సరికొత్త మరియు చారిత్రాత్మక ప్రాంతాన్ని

‘The Order of the White Double Cross‘ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్లొవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్

ఇంటర్నెట్డెస్క్: రష్యా మిలిటరీలో కీలకమైన బాంబర్ కూలిపోయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది (Russian Bomber). రష్యా రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది

ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరాన్తో కుదిరిన చారిత్రాత్మక

రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందులోని
ఫ్రిజ్లు అందుబాటులో లేని రోజుల్లో పాలను తాజాగా ఉంచడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. అయితే, రష్యా, ఫిన్లాండ్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు దీనికో విలక్షణమైన, శాస్త్రీయమైన పరిష్కారాన్ని

UK Social Media Ban: ఆన్లైన్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుండి చిన్నారులను రక్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను

రష్యా ‘షాడో ఫ్లీట్’కు చెందినదిగా అనుమానిస్తున్న చమురు ట్యాంకర్ ‘స్మిట్రోస్’ను బ్రిటన్ అదుపులోకి తీసుకుంది. ఈ ట్యాంకర్ కామెరూన్ జెండాతో ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిటన్ సైనిక

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో

లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న హై-ఓల్టేజ్ మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 170 పరుగులు చేసి, పాక్ ముందు 171 పరుగుల

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది. వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక

బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగీ జంప్ కోసం వెళ్లిన యువతి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర

మస్క్ను మించిన చారిత్రక కుబేరులు ట్రిలియన్ల సంపదతో చక్రవర్తుల చరిత్ర చెంఘిజ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు Historical Trillionaires: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనత సాధించినట్లు

రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్

ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే
.webp)
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న జీవ ప్రయోగశాలల (బయోల్యాబ్ లు) గురించిన రహస్య సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (డీఎన్ఐ)

రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్కు ఫిన్లాండ్ మద్దతుగా నిలిచింది. రష్యా ముడి చమురును ఎవరూ కొనుగోలు చేయకుండా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించలేదని ఫిన్లాండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎలీనా

ఇంధన కొనుగోళ్ల కోసం రష్యాను భారత్ ఎంచుకోవడాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమర్ధించారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తమను

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమదేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) మరోసారి షాక్ ఇచ్చారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంపై ఐరోపా దేశాలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు

పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్ను అభ్యర్థించిందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురు కొనుగోలు చేయాలని

రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 నుంచి రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు

ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ దశలో, భారతదేశం ఒక కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోంది. అమెరికా- భారత్ సంబంధాలు బలపడుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన

రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు తీవ్రం చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు...

మాస్కో వేదికగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, రష్యా, తాలిబన్ సమీకరణం, పాకిస్థాన్కు చేరాల్సిన సందేశం ఎలాంటిదంటే.. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, ఒక సాధారణ డిప్లొమాటిక్ ఈవెంట్ కాదు. ఇది

భారత్, రష్యా నేతృత్వంలోని యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చర్చలు ప్రారంభమయ్యాయి. 2024లో 69 బిలియన్ డాలర్ల రికార్డు వాణిజ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఈ ఒప్పందం భారత ఎగుమతులకు

ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన ఒక సంచలన వార్షిక నివేదిక అంతర్జాతీయ వేదికపై తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న సాయుధ సంఘర్షణల్లో లైంగిక హింసకు పాల్పడుతున్న బలగాల బ్లాక్ లిస్ట్ ను ఐరాస ప్రకటించింది. ఈ నివేదికలో 15 ఏళ్ల సమీక్షా చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలను (IDF) ఐరాస చేర్చడం గమనార్హం. పాలస్తీనా ఖైదీల పట్ల ఇజ్రాయెల్ దళాలు వ్యవహరిస్తున్న శైలి, వారిపై జరిగిన అకృత్యాలను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. మొత్తం 35 పేజీలతో కూడిన ఈ నివేదికను ఐరాస అధికారికంగా విడుదల చేయాల్సి ఉండగా, అంతకుముందే ఇజ్రాయెల్ దౌత్య మిషన్ దీనిని పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఘర్షణల్లో అమానవీయ లైంగిక దాడులకు బాధ్యత వహించిన 77 ప్రభుత్వ , ప్రభుత్వేతర సంస్థలను ఈ నల్లజాబితాలో చేర్చారు. గడిచిన కొన్నేళ్లుగా, ముఖ్యంగా 2024 నుండి 2025 నాటికి ఇలాంటి ఘోరాల సంఖ్య అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగినట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, ఉక్రెయిన్ యుద్ధంలో పౌరులు, యుద్ధ ఖైదీలను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ రష్యా సాయుధ, భద్రతా దళాలను కూడా ఈ ఏడాది నల్లజాబితాలో చేర్చడం విశేషం. ప్రస్తుత 2025 నివేదికలో ఇజ్రాయెల్ సైన్యంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థను కూడా పక్కపక్కనే ఉంచారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మెరుపు దాడి, ఆ తర్వాతి పరిణామాల్లో జరిగిన అకృత్యాల నేపథ్యంలో హమాస్ను ఇప్పటికే ఐరాస నిషేధిత జాబితాలో చేర్చింది. గతేడాది నివేదికలోనే ఐరాస సెక్రటరీ జనరల్