
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ఎం


మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ఎం

సాక్షి, విశాఖపట్నం: సింహచలం కొండపై అపచారం జరిగింది. కొండపై టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేసింది. సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, వరంగల్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన వరంగల్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం.. HYD vs WW: హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - వరంగల్

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన

పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ

తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. వంటమనిషిగా చెప్పుకొంటున్న వ్యక్తి చెప్పినట్లుగా అతడిపై తాము దాడిచేయలేదని స్పష్టం చేశాడు. నిజానికి వంట పేరుతో ఇంట్లో చేరి అతడే తమను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించాడు. దాడికి పాల్పడ్డారు! కాగా శశాంక్ సింగ్, అతడి తండ్రి, విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేశ్ సింగ్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారి ఇంట్లో వంట మనిషిగా చేరిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భోపాల్లో ఎఫ్ఐర్ నమోదైంది. తనను పదే పదే దూషిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. బంధించి కొట్టారని అతడు ఆరోపించాడు. పని మానేయాలని అనుకున్నానని.. అంతలోనే ఇలా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు ఈ విషయం గురించి శశాంక్ సింగ్ తాజాగా ANIతో మాట్లాడాడు. ‘‘మేము అతడిని బంధించలేదు. నిజానికి అతడు వంట చేస్తానంటూ మా ఇంట్లో అడుగుపెట్టాడు. కానీ అతడికి వంట చేయడం రానేరాదు. మా ఇల్లంతా తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు. నా గదిలోకి కూడా వచ్చి అక్కడ రికార్డింగ్ చేశాడు. అతడి వ్యవహారశైలిపై మాకు అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని అనిపించింది. అయితే, మా ఇంట్లో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాం. డిలీట్ చేయమని హెచ్చరించింది ఇప్పటి వరకు ఈ విషయం గురించి పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. అతడు మా ఇంట్లో ఫొటోలు, వీడియోలు తీయడం చూసి మా అమ్మ వాటిని డిలీట్ చేయమని అతడిని హెచ్చరించింది. నా సోదరి 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తానని అతడితో అన్నది. అయితే, అతడు మాత్రం ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ బతిమిలాడుకున్నాడు. కానీ తిరిగి మా మీదే ఆరోపణలు చేశాడు. నేను ఎవరినీ అసభ్యంగా కూడా దూషించను. అలాంటిది ఏకంగా దాడి చేశానని అంటే నా గురించి తెలిసిన వారు ఎవరూ

ఎడిన్బర్గ్: బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్

తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది

Online House Hunting Scams: ఆన్లైన్ వేదికలు మన జీవితంలోని ప్రతి రంగాన్ని మార్చినట్లే, ఇల్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు ప్రాపర్టీ డీలర్లను కలవడం, బ్రోచర్లు

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని

అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది

జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ ప్రవీణ్ పేరుతో అతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీ వ్యూస్ వస్తుంటాయి

పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే.. Samatha 30 June 2026 సోషల్ మీడియాలో ఈ మధ్య పొదరిల్లు సీరియల్ నటి కృతిక ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా

పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..తెల్ల చీరలో మల్లెపూవులా.. ఎంత ముద్దుగుందో.. Samatha 30 June 2026 అనన్య నాగళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం

మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. మంగళవారం లండన్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసిన ఆసీస్.. రికార్డు

టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్

సాక్షి, హైదరాబాద్: గత ఐదు రోజులుగా మెయింటెనెన్స్ పేరిట తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో

టెస్ట్ క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బంగ్లాదేశ్కు పసికూన జింబాబ్వే భారీ షాకిచ్చింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే
విశాఖపట్నం : విశాఖలోని నోవాటెల్లో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం 373

కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అంతుకు ముందు కూడా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా ఈ సీరియల్ తోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నాడీ బుల్లితెర నటుడు. ఈ సీరియల్ లో నిరుపమ్

సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది

కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత

ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్ ఎస్టేట్ సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50

Niharika NM : తెలుగమ్మాయి నిహారిక NM సోషల్ మీడియాలో రీల్స్ తో స్టార్ గా మారింది. అమెరికా వెళ్లి అక్కడ రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ఏకంగా హాలీవుడ్ సినిమాలు కూడా ప్రమోషన్ చేసే రేంజ్ లో ఫేమ్

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రించ్కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఓ సిరీస్ తీసేందుకు నెట్ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదైంది

హైదరాబాద్ : ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ముదిరాజ్ జాగృతి సమితి ఫౌండర్ కలకండ శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముదిరాజ్ జాగృతి సమితిని

తాడేపల్లి: ఆర్థిక నేరం చేసిన కంపెనీ వ్యవహారంలో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు

సోమవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుడిని అడ్డుకుంటున్న పోలీసులు లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు) ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (సర్) ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఒక ఉమ్మడి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు

కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే

మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం

భారత మాజీ ఓపెనర్, దేశీయ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్కు భారీ కాంట్రాక్ట్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ అన్ని విభాగాల జట్లకు అతన్ని మెంటార్గా నియమించింది. ఈ పదవిలో జాఫర్ రెండేళ్ల

దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం

దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి

చైనాలోని ఒక హ్యూమనాయిడ్ రోబో తన కరెంట్ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్పాత్పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త పార్ట్టైమ్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ని బ్యాంక్ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్

సాక్షి, చెన్నై: కరూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎం.ఆర్.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. చెన్నైలోని సచివాలయంలో శాసనసభ స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ను కలిసి ఆయన రాజీనామా లేఖను

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు) ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు) బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్ డే.. తమన్నా సందడి (ఫోటోలు) తిరుమల శ్రీవారిని
హైదరాబాద్: టీజీ 20 లీగ్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఖమ్మం.. హైదరాబాద్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత

కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఎంసీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల ఖర్దాహ్లో పనిహాటి మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ జయంత దాస్ అలియాస్

అమరావతి: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు, అధికార టీడీపీ బినామీలకు