
అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని


అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని

అన్నదాతలతో కన్నీరు పెట్టించిన దొంగల ముఠాకు నూజివీడు రూరల్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొన్ని నెలలుగా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పట్టారు. నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఛార్జ్షీట్లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది. హైదరాబాద్: సామాజిక ఉద్యమకారుడు గాదె

మాజీమంత్రి కేటీఆర్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి)

రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని.. కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం

BJP Janasena Alliance: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఇదివరకే తెలంగాణలో బీజేపీ సింగిల్గా పోటీ

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణమే అయినా.. ఒక మంచి పనీ, మానవత్వంతో వేసిన అడుగును కూడా రాజకీయం చేయడం తగదంటూ పేర్ని నాని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జరిగిందేంటంటే

SC ST Special Grievance Day | నెల్లూరు, జూన్ 18: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 18న ఉద్యోగుల గ్రీవెన్స్ డేతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా

El Nino Impact AP Farming: అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న ‘ఎల్నినో’ (El Nino) పరిస్థితుల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సాగు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

ఆంధ్రప్రదేశ్లో కలకలం రేకెత్తించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్

Supreme Court: డిజిటల్ మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకునే సైబర్ కేటుగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సైబర్ మోసం కేసు విచారణ సందర్భంగా నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు

Ambati Rambabu: 23 సంవత్సరాల యువకుడు గాదె సాయికృష్ణ మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులే సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారని, ఆపై నిజాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని మాయం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇంతటి అమానుషమైన లాకప్ డెత్ ఎక్కడా జరిగి ఉండదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Read also: Shyamala: హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు బాధిత యువకుడి మేనమామ నవరంగ్ తనను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీకి మద్దతుదారులైనప్పటికీ, ఈ అన్యాయంపై తాము స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. పుత్రశోకంతో అల్లాడిపోతున్న ఆ తల్లి వేదన వర్ణనాతీతమని, ఈ దారుణంపై రాజకీయ పక్షాలు, కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘోర ఉదంతంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐ (CBI) కి లేదా సిట్టింగ్ జడ్జికి అప్పగించాలని కోరారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, చేతులు జోడించి వేడుకుంటున్నానని, వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని పవన్ కల్యాణ్ను కోరారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ కూడా ఈ ఘటనపై మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యువకుడి ప్రాణం పోయిన ఉదంతాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని హితవు పలికారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దాడి చేసి, ప్రాణాలు తీసి, గుట్టుచప్పుడు కాకుండా దహనం చేయడమేనా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే? అని ఆయన ప్రశ్నించారు. కన్న బిడ్డను కోల్పోయిన ఆ తల్లి కి కలిగిన కడుపుకోత మరే కుటుంబానికి రాకూడదని కన్నీరు మున్నీరయ్యారు. Venky -Anil Ravipudi

Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు

Nishant Tomar: ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నిశాంత్ తోమర్ అనే వ్యక్తి తన స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆస్ట్రేలియాలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కథ ప్రస్తుతం సోషల్

23 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. “సాయికృష్ణను పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారు. దేశంలో ఇంత ఘోరమైన లాకప్ డెత్ ఎక్కడా

Pawan Kalyan Fan Niranjan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ యువ అభిమానికి చిరకాల కోరిక తీర్చారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన.. మరోసారి తన

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మధ్య వివాదంలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా జోక్యం చేసుకున్నారు. ఈ అంశంపై మీడియా సమావేశం

Drinking Water | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ్ కార్యక్రమంతో ఇంటింటికి తాగునీరందించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటి గోస తప్పడం

Deputy CM Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్

Pawan kalyan | జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నహనుమకొండకు చెందిన అభిమాని నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ నేడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావానలంలా మండుతున్నాయి. కూటమి ప్రభుత్వ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా

సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Bandla Ganesh Donation: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు తన “ఈశ్వరా.. పవనేశ్వరా..” అంటూ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఉన్న వీరభక్తి అందరికీ తెలిసిందే. తనను నిర్మాతగా నిలబెట్టిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (Niranjan) (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పరామర్శించారు. హనుమకొండ (Hanumakonda), హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి

సాక్షి, విజయవాడ: నా కొడుకు వస్తాడని ఎదురుచూశాను.. పోలీసులు అయితే చంపి తగలబెడతారా?.. నా కొడుకు ఉంటే ఇవ్వండి.. లేదంటే బూడిద అయినా ఇవ్వండి అంటూ సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. స్థానిక హనుమాన్ నగర్కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తూ వయసు 15 ఏళ్లయినా ఆ

గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, జూన్ 17: గన్నవరం

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం వరంగల్కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం వరంగల్ (Warangal) రానున్నట్లు జనసేన (Jana Sena

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఓరుగల్లుకు రాబోతున్నారు.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ను పరామర్శించడానికి వస్తున్నారు.. పవన్ కళ్యాణ్

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్గా..ఏపీ పాలిటిక్స్లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి

కాకినాడ జిల్లాలోని పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ పది రోజులు దాటినా లభించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, వన్యమృగాల ఉనికిని గుర్తించేందుకు ఒక

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు, తన ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. ప్రస్తుతం ఆయన డ్రాగన్

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏపీ

Mission Godavari Clean Project: గోదావరి నది కాలుష్య నివారణకు చేపట్టిన "మిషన్ గోదావరి క్లీన్" ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జూన్ 17న నిర్వహించనున్న ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ పర్యటనతో వరంగల్

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు. ఢిల్లీ, జూన్ 16

అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన పవన్. మహిళలను కించపరచడం తగదని హెచ్చరిక. గౌరవప్రదమైన భాషలోనే బదులివ్వాలని సూచన. Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి

జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందన్నారు

సింగపూర్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ఆయన ఘనంగా

విజయవాడ బరమ్ పార్కులోని కృష్ణా నదీ తీరాన కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని (నేషనల్ వార్ మెమోరియల్) సందర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఆయన

Pawan Kalyan: భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర

Pawan Kalyan: దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం’ సమావేశం జాతీయవాదం, దేశ సమైక్యత, వికసిత్ భారత్ లక్ష్యాలు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, యువత

Jana Sena Five Key Resolutions: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం ఐదు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా పవన్ కల్యాణ్, సీనియర్ హీరో మోహన్ బాబు మధ్య గతంలో ఓ వివాదం తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో నిర్వహించిన వజ్రోత్సవాల వేడుకలో వీరి మధ్య మాటల తూటాలు పేలాయి. అప్పట్లో ఈ వివాదం టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. అయితే సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించారు మోహన్ బాబు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ .. పవన్ కళ్యాణ్ కి పేద ప్రజలపై కన్సర్న్ ఉంది కదా? వజ్రోత్సవాలప్పుడు జరిగిన గొడవ ఇంకా మీ మనుసులో ఉందా? ఆ తర్వాత పవన్ ని ఎప్పుడైనా కలిసారా? ఆయన సినిమాలో విలన్ రోల్ వస్తే నటిస్తారా అని పలు ప్రశ్నలు అడిగారు మోహన్ బాబుని. వీటికి కలెక్షన్ కింగ్ ఇలా సమాధానాలు చెప్పుకొచ్చారు.’పవన్ కల్యాణ్ కు పేద ప్రజలపై బహుశా కన్సర్న్ ఉండొచ్చు. అతని మీద అయితే నాకు చెడు అభిప్రాయం లేదు. వజ్రోత్సవాల సమయంలో జరిగింది నాకు గుర్తులేదు. ఆ తర్వాత కొన్నిసార్లు మేం కలిశాం. కనిపిస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం. అందులో డౌట్ లేదు. మంచి కథ ఉంటే ఆయన సినిమాలో నేను విలన్ గా నటించడానికి రెడీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ తోనే కాదు ఎవరితో అయినా నటిస్తాను. నేను నటుడిని. ఏ పాత్ర అయినా చేస్తాను. ఎవరి సినిమాలోనైనా నటిస్తాను’

Pawan Kalyan: సమ్మర్ హీట్ వేవ్ కంటే..తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. పవన్ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి బీజేపీ వేసిన స్కెచ్కు ఆదిలోనే బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. హైదరాబాద్లో..పైగా తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానని ప్రకటించడంతో..రచ్చ స్టార్ట్ అయింది. పీసీసీ చీఫ్ నుంచి మంత్రులకు వరకు అందరూ పవన్ సభను వ్యతిరేకించారు. పోలీసులు, కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో..చివరకు ప్రెస్మీట్ పెట్టి..స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు పవన్. తెలంగాణలో తిరిగి తీరతానని సవాల్ చేశారు జనసేనాని. పవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ రాజకీయ రచ్చ ఎటువైపు? పవన్ పేరు ఎత్తితే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఒంటి కాలిపై లేస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్లో..జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెంట్రిక్గా పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రొ.నాగేశ్వర్ వ్యాఖ్యలతో మొదలైన ఇష్యూ, తెలంగాణ కాంగ్రెస్ నేతల అటాక్తో రాజకీయ దమారం పీక్ లెవల్కు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు..హైదరాబాద్లో నవ నిర్మాణ సభ పెట్టాలని పవన్ భావించడం గొడవకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..తెలంగాణ తిరగనివ్వబోమంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. పవన్ నటనను, డ్రెస్సింగ్ సెన్స్ను, బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని విమర్శిస్తూ మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్..జనసేనాని ప్రెస్మీట్కు కూడా అనుమతించేది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఒక్కరోజులో జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా..ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ కావడం, తెలంగాణ పాలిటిక్స్లో తెలియని అలజడి మొదలైంది. కాంగ్రెస్ నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. పవన్ సభ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి ప్లాన్ చేస్తే..మొదటల్లోనే ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. బీజేపీ సొంతంగా బలపడే కంటే పవన్ వంటి స్టార్ పవర్ సాయంతో పుంజుకుంటుందేమోనని అలర్ట్ అయిన కాంగ్రెస్..ఔట్ రైట్ స్టాండ్ తీసుకుని పవన్ను టార్గెట్ చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా పవన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు భోజనం చేయలేదని పవన్ గతంలో చేసిన కామెంట్స్..కోనసీమ కొబ్బరి చెట్ల వ్యాఖ్యలు కాంగ్రెస్కు ప్రధాన ఆయుధాలుగా మారాయి. పవన్ ఇక్కడ అడుగుపెడితే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఫైనల్గా సభకు అనుమతివ్వాలంటూ జనసేన వేసిన పిటిషన్ను కోర్టు కూడా స్వీకరించకపోవడంతో ప్రెస్మీట్ అంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేనాని ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు..రాష్ట్రాన్ని విభజించిన తీరుకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుంది. పోటీ చేస్తుంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాడులు, బెదిరింపులకు భయపడే ముచ్చటే లేదన్నారు. ఇందిరా గాంధీ, ప్రియాంక, రాహుల్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ..తాను తెలంగాణకు రావొద్దా అంటూ ప్రశ్నించారు. పదే పదే ఆంధ్రా అంటూ ప్రస్తావించడం తనకు నచ్చడం లేదన్నారు పవన్. జనసేనాని కామెంట్స్కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో..తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ సెంట్రిక్గా తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాంతీయ వాదానికి, పవన్ చెప్తున్న జాతీయవాద ఆలోచనలకు మధ్య జరుగుతున్న ఈ పోరు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. Also Read: ఖజానా ఖాళీ? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్? సవాళ్లు దాటేదెలా..

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: రేపు హైదరాబాద్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2న గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు జనసేన ప్లాన్ చేసింది. అయితే, ఈ సభకు సైబరాబాద్ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ అవిర్భావ వేడుకలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో సభకు అనుమతి కోసం జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. జనసేన సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఈ సమాచారాన్ని ఆ పార్టీ నేతలకు తెలియజేశారు. గచ్చిబౌలిలో జనసేన ఏర్పాటు చేసిన సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి ఉంది. దాదాపు 2వేల మందితో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు జనసేన నాయకులు. దాన్ని పరిశీలించిన పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. అందుకు రెండు ప్రధానమైన కారణాలు చూపించారు. రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో జనసేన సభకు రక్షణ కల్పించలేమని చెప్పారు. రెండోది శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జనసేన సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కచ్చితంగా తమ సభకు అనుమతి ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ లో పవన్ పెట్టాలనుకున్న సభ ఇప్పటికే రాజకీయ దుమారం రేపింది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పవన్ పై నిప్పులు చెరిగారు. పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పవన్ సభను తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్

Kavitha – Pawan Kalyan: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి పార్సెల్ చేస్తామన్నారు. సెటిలర్స్ తమ వాళ్లే అన్న కవిత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే రాజకీయ నాయకులను వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదన్నారు. టీఆర్ఎస్ 2.O తో పెట్టుకుంటే సంగతి చూస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామన్నారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోము అని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామన్న కవిత.. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని వార్నింగ్ ఇచ్చారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్.. ముందు మీ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోండి అని సూచించారు. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి లోకేష్ బాబు ఇది మీ సామ్రాజ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు

Kavitha – Pawan Kalyan: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి పార్సెల్ చేస్తామన్నారు. సెటిలర్స్ తమ వాళ్లే అన్న కవిత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే రాజకీయ నాయకులను వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదన్నారు. టీఆర్ఎస్ 2.O తో పెట్టుకుంటే సంగతి చూస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామన్నారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోము అని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామన్న కవిత.. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని వార్నింగ్ ఇచ్చారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్.. ముందు మీ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోండి అని సూచించారు. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి లోకేష్ బాబు ఇది మీ సామ్రాజ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు

Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఫైర్ మోడ్లోకి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు...

Pawan Kalyan: తమిళనాడు రాజకీయాలు, విజయ్ సీఎం కావడం అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయని పవన్ అన్నారు. తనకు అసూయ కలిగేంత చక్కగా తమిళనాడు పా...

Pawan Kalyan: రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి అని పవన్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడ...