
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా


కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కేవలం రెండు నెలల స్వల్ప కాలంలోనే సరికొత్త పాలనా శైలిని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయంలో సరికొత్త

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే విజయ్ తనదైన ముద్రను వేస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి రాజకీయ దిగ్గజాలను ఓడించి, టీవీకే (TVK) పార్టీ ద్వారా అధికారాన్ని దక్కించుకున్న
.webp)
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై ప్రస్తుతం ఒకేసారి రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం బలంగా కొనసాగుతోందనీ, వీటి

నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్చల్ చేశాయి. నెల్లూరు, జూన్ 29: జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్చల్ చేశాయి. స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా తమిళనాడు, పాండిచ్చేరి జాలర్లు యత్నించారు. కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం, బోగోలు మండం ఇస్కపల్లి పల్లెపాలెం తీరంలో మత్స్యసంపదను దోచుకెళ్లారు. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ రెండు రాష్ట్రాల జాలర్లు దాడులకు తెగపడటంతో.. స్థానికుల వలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్లు హల్చల్ చేస్తున్నప్పటికీ వాటిని పట్టుకునే పరిస్థితి లేక స్థానికులు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సముద్రతీరం వద్ద గస్తీ కోసం ప్రభుత్వం మూడు మరబోట్లని ఏర్పాటు చేసింది. అయితే గస్తీ కాస్తున్న టాస్క్ఫోర్సు బృందాలను కూడా తికమపెడుతూ ఆ రెండు రాష్ట్రాల జాలర్లు తీవ్ర గందరగోళం సృష్టించారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అచ్చెన్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు

టాలీవుడ్లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డుకు సమంత బ్రేక్ వేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’.. అనుష్క నటించిన ‘అరుంధతి’ కలెక్షన్లను దాటేసి తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. విజయ్ ఫ్యాక్టర్తో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా.. ప్రతిపక్ష డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో చీలికలు

ఆంధ్రప్రదేశ్పై రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు, రానున్న రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య

ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం వర్షాలపై

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా
దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనతో పాటుగా హీరోయిన్ త్రిష కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు, విజయ్ ను టార్గెట్ చేయడానికి, ప్రత్యర్థి పార్టీల వారు
ఆంధ్రప్రదేశ్పై ద్రోణి ప్రభావం ఉందని చెబుతోంది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం కన్నుమూశారు. మరణంలోనూ ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. తన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన కళ్లను దానం చేసి, ఇద్దరికి

ఇంటర్నెట్డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో (Pune Murder) కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal), తన

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. పాలవాక్కంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు సీఎం పోలియో

Sonam Wangchuk | దిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సంఘీభావం ప్రకటించారు. జంతమంతర్లో నిరాహారదీక్ష

వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న దారుణ ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) నూతన అధ్యక్షుడిగా విరుదునగర్ లోక్సభ ఎంపీ బి. మాణికం ఠాకూర్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది

చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్(51) నియమితులయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కె. సెల్వపెరుంతగై తనను టీఎన్సీసీ బాధ్యతల

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సీఎం అయిన తరువాత అటు డీఎంకే.. ఇటు అన్నాడీఎంకే పైన గురి పెట్టారు. రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు

టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ‘నువ్వు నాకు

తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్ కుమార్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆయన పౌడర్ లాంటి పదార్థంతో కనిపించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ

CM Vijay: తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు జారీ చేయాలనుకున్న కొత్త గుర్తింపు కార్డుల్లో కులం వివరాలను చేర్చాలనే ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి సీఎం విజయ్(CM Vijay) ఆదేశాల
TN Minister Sarathkumar Controversy : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వివాదం రేగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరిగిన ప్రక్షాళన ప్రక్రియ అసాధారణ పరిణామాలకు దారితీస్తోంది. ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ’ (SIR) ప్రక్రియ

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లయిన నెలకే ఆలయ గుట్టపై నుంచి పడి యువతి మృతి చెందిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ తిట్టంకులం

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు. దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో

నిర్మాత కేవీఎన్ నియామకంపై తమిళనాట రాజకీయ దుమారం.. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పరిపాలనాపరమైన అనుభవం లేని సినీ

Tamil Nadu Minister| ఇంటర్నెట్డెస్క్: తమిళనాడు మానవవనరుల శాఖమంత్రి డి.శరత్కుమార్ (D Sarathkumar) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం నాటి వీడియో

అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ (Ajith Kumar) నిర్మాతగా అవతారమెత్తనున్నారు. అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ (Ajith Kumar) నిర్మాతగా అవతారమెత్తనున్నారు. ఆయన సొంతంగా ఓ చిత్రాన్ని
దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్ర నిర్మాత కె. వెంకట నారాయణను

కర్ణాటకకు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కె. నారాయణకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

బంగాళాఖాతంలో ఏర్పడనున్న సరికొత్త వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. జూలై 2 నుండి 4 తేదీల మధ్య బంగాళాఖాతం వాయువ్య భాగంలో ఒక ఉపరితల ఆవర్తనం

ఈ వినూత్న విధానాన్ని తొలిసారిగా తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) నిర్వహించే ప్రభుత్వ ఆల్కహాల్ దుకాణంలో

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నై నగరంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఒక భారీ అవగాహన కార్యక్రమంలో ఆయన స్వయంగా

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని విధంగా సరికొత్త మలుపు తిరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లాయి. ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం

ఈ ఏడాది తమిళనాడు (tamil nadu)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓ సంచలనం. ఇందులో దశబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న, ఎన్నోసార్లు ప్రభుత్వాలు నడిపిన అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని కాదని ప్రజలు విజయ్

ఇంటర్నెట్ డెస్క్: ఎన్సీఈఆర్టీ కొత్తగా రూపొందించిన 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకం (NCERT textbook)లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను చేర్చారు. అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా నుంచి

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, హామీల అమలు పైన విజయ్ ఫోకస్

భారతదేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని కాగితాల్లో ప్రకటనలు వస్తున్నా, ఆకాశం మాత్రం అందుకు భిన్నమైన చుక్కెదురు చిత్రాన్ని చూపిస్తోంది. సాధారణంగా జూన్ ఆఖరు నాటికి కారుమబ్బులతో నల్లగా

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా

తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay) ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక

తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదకదవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి విజయ్, ఔత్సాహికులతో కలిసి 6 కి.మీ

తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదకదవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం విజయ్ హాజరయ్యారు. మాదకద్రవ్యాలు వీడుదాం... పరుగు మొదలుపెడదాం

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మారథాన్ (Marathon)లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తమిళనాడు సర్కారు శుక్రవారం చెన్నైలో అవగాహన

ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత