టీఎంసీ
Actor ProfilePolitician

టీఎంసీ

Total News50
Movie Updates0
Sources10
టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్
Oneindia Telugu17 Jun 2026
టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల్ని చీల్చి బీజేపీ వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)ని చీల్చి ఆరుగురు ఎంపీల్ని అధికార మహాయుతి కూటమిలో ఉన్న శివసేన శిండే వర్గంలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీ సమాజ్ వాదీ(SP)లోనూ అలాంటి చీలిక తప్పేలా లేదు.మమత కోసం ఎంపీ పదవికి పఠాన్ రాజీనామా ? లాబీయింగ్ పై గంగూలీ క్లారిటీ..!యూపీలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ లోపు విపక్ష సమాజ్ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఎస్పీలో చీలిక ఉంటుందని యోగీ కేబినెట్ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ హింట్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ఒక పెద్ద చీలిక దిశగా పయనిస్తోందని, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీలోలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ..! ఇతర ప్రతిపక్ష పార్టీలలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని, ఉత్తర ప్రదేశ్‌లోని రాజకీయ పరిణామాలు త్వరలోనే మరుగున పడేయవచ్చని రాజ్ భర్ తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేనను మరోసారి చీల్చేందుకు అధికార కూటమి ప్రయత్నిస్తున్న తరుణంలో రాజ్ భర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాజ్ భర్ ప్రస్తావిస్తూనే, సమాజ్‌వాదీ పార్టీలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ వైపు మళ్లాలని తెలిపారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన అవినీతి ఆరోపణలను తన వ్యాఖ్యలతో ముడిపెట్టిన ఆయన, ప్రస్తుతం విచారణల ఒత్తిడి కారణంగా పార్టీలో ఆందోళన నెలకొందని అభిప్రాయపడ్డారు

రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్ శంకుస్థాపన
Vaartha17 Jun 2026
రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్ శంకుస్థాపన

Nara Lokesh Mangalagiri Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎన్నికల

మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
AP7AM17 Jun 2026
మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి

ఎంపీలకు రూ.50 కోట్ల ఎంఎస్ పీ.. సంజయ్ రౌత్ ఆరోపణ
Andhra Jyothy17 Jun 2026
ఎంపీలకు రూ.50 కోట్ల ఎంఎస్ పీ.. సంజయ్ రౌత్ ఆరోపణ

శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల

భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్
Vaartha16 Jun 2026
భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు

వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ పనులు పూర్తిచేశాం
Eenadu16 Jun 2026
వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ పనులు పూర్తిచేశాం

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్ల రిటైనింగ్‌ వాల్‌, వింగ్స్‌ పనులు పూర్తిచేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను

సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ
Oneindia Telugu16 Jun 2026
సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ

బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ దెబ్బకు ఓవైపు తృణమూల్ కాంగ్రెస్ కుదేలవుతోంది. అంతర్గత తిరుగుబాట్లతో చీలిక దిశగా పయనిస్తోంది. అధికారికంగా టీఎంసీ మమతా బెనర్జీ (Mamata Banerjee) చేతుల్లో

వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయి పర్యటన
HMTV16 Jun 2026
వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయి పర్యటన

Valigonda: వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయి పర్యటన మార్కాపురం జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల

మే నెలలో 87 పడిపోయిన వెండి దిగుమతులు
Vaartha16 Jun 2026
మే నెలలో 87 పడిపోయిన వెండి దిగుమతులు

Silver rate today:దేశీయ మార్కెట్లో భారత వెండి దిగుమతులు గత నెలలో ఊహించని స్థాయిలో 87 శాతం క్షీణించాయి. మూడేళ్ల క్రితం నాటి స్థాయికి దిగుమతులు పడిపోవడంతో బులియన్ మార్కెట్లో ఆందోళన కనిపిస్తోంది

మమతా బెనర్జీ వర్గంతో చర్చించాకే స్పీకర్ నిర్ణయం
Vaartha16 Jun 2026
మమతా బెనర్జీ వర్గంతో చర్చించాకే స్పీకర్ నిర్ణయం

LS Speaker Decision : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు తాము ‘నేషనలిస్ట్ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌సీపీఐ) లో విలీనమయ్యామని ప్రకటించడం రాజకీయంగా తీవ్ర సంచలనం

ఆర్డీఎస్ ను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం
Namasthe Telangana16 Jun 2026
ఆర్డీఎస్ ను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం

గద్వాల : కర్నాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం పరిశీలించింది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్నాటక, తెలంగాణ రాష్టాలకు విడుదల అవుతున్న

టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట
Oneindia Telugu16 Jun 2026
టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యవహారం ఇప్పుడు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) కోర్టుకు చేరింది. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 28

మేము టీఎంసీని వీడలేదు
Sakshi15 Jun 2026
మేము టీఎంసీని వీడలేదు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్‌ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని

ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు
Oneindia Telugu15 Jun 2026
ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు

తాజాగా దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల ఆలోచనా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్షాల్లో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ను

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్ పై గుడ్లతో దాడి
Andhra Jyothy15 Jun 2026
మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్ పై గుడ్లతో దాడి

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి

స యోనీ సూప ర్ ట్విస్ట్ .. అస్స లు ఊహించ లేదు
Sakshi15 Jun 2026
స యోనీ సూప ర్ ట్విస్ట్ .. అస్స లు ఊహించ లేదు

కోల్‌క‌తా: పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే నేత‌ల‌ను కాద‌ని సినిమా తార‌ల‌ను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ఆ పార్టీకి చెందిన నాయ‌కులు

టీఎంసీ రెబల్స్ కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్ సీపీఐ నేత
AP7AM15 Jun 2026
టీఎంసీ రెబల్స్ కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్ సీపీఐ నేత

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీల విలీనం విషయంలో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) నేత శంతను డే తన నిర్ణయాన్ని

త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ.. తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్ సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి
AP7AM15 Jun 2026
త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ.. తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్ సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి

పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వారంతా నేషనలిస్ట్ సిటిజన్స్

తృణమూల్ తిరుగుబాటులో కొత్త ట్విస్ట్.. రెబల్స్ చేరికపై ఎన్సీపీఐ నేత యూటర్న్
Samayam Telugu15 Jun 2026
తృణమూల్ తిరుగుబాటులో కొత్త ట్విస్ట్.. రెబల్స్ చేరికపై ఎన్సీపీఐ నేత యూటర్న్

తృణమూల్ కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) నేత యూటర్న్

సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్
Oneindia Telugu15 Jun 2026
సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్

పశ్చిమబెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి విడిపోయిన 20 మంది రెబెల్ ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. తాజాగా వీరు లోక్ సభ స్పీకర్

టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ
Andhra Jyothy15 Jun 2026
టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శుక్రవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు

టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రుపై న డిపించిన పోలీసులు.. వీడియో వైర ల్
AP7AM15 Jun 2026
టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రుపై న డిపించిన పోలీసులు.. వీడియో వైర ల్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జహంగీర్ ఖాన్‌కు పరాభవం ఎదురైంది. వసూళ్లు సహా పలు ఇతర ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను పోలీసులు నడుముకు తాడు కట్టి, మోకాలి నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు

ఎన్డీఏ నుంచి వైదొల గిన టీఎంసీ ఎం
Sakshi15 Jun 2026
ఎన్డీఏ నుంచి వైదొల గిన టీఎంసీ ఎం

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొల‌గింది. ఈ

ఎన్డీఏకు మద్దతు ప్రకటించనున్న తిరుగుబాటు చేసిన టీఎంసీ ఎంపీలు
Vaartha15 Jun 2026
ఎన్డీఏకు మద్దతు ప్రకటించనున్న తిరుగుబాటు చేసిన టీఎంసీ ఎంపీలు

Nationalist Citizens Party : తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన తిరుగుబాటు ఎంపీలందరూ ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) అనే మరో రాజకీయ పార్టీలో విలీనమై, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని

నిక్కరుతో నడిరోడ్డుపై టీఎంసీ పుష్ప’ ఊరేగింపు
Sakshi15 Jun 2026
నిక్కరుతో నడిరోడ్డుపై టీఎంసీ పుష్ప’ ఊరేగింపు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని సంచలన దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేత, ‘పుష్ప ఆఫ్ ఫాల్తా’గా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నడుముకు

టీఎంసీలో ఎంపీల తిరుగుబాటు వెనుక ఏపీ ఎంపీ- రెండు గంటల్లో, ఇదీ జరిగిందీ
Oneindia Telugu15 Jun 2026
టీఎంసీలో ఎంపీల తిరుగుబాటు వెనుక ఏపీ ఎంపీ- రెండు గంటల్లో, ఇదీ జరిగిందీ

బెంగాల్ లో టీఎంసీ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఎంపీలు.. ఎమ్మెల్యేలు మమతకు సవాల్ గా మారారు. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. ఏకంగా 20

ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ
Oneindia Telugu14 Jun 2026
ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్లమెంటరీ పార్టీలో మొదలైన తిరుగుబాటు పర్వం ఇవాళ కీలక మలుపు తీసుకుంది. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో పార్టీకి చెందిన 20

టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన
Andhra Jyothy14 Jun 2026
టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సుమారు 20 మంది టీఎంసీ రెంబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ‌తో

తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్
Andhra Jyothy14 Jun 2026
తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్

ఎన్డీయేకు తమిళనాడులో షాక్..! ఆ పార్టీ గుడ్ బై
Oneindia Telugu14 Jun 2026
ఎన్డీయేకు తమిళనాడులో షాక్..! ఆ పార్టీ గుడ్ బై

తమిళనాడులో గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న పార్టీల్ని సైతం కకావికలు చేస్తున్నాయి. ముఖ్యంగా తమ రాజకీయాన్ని మార్చుకోవాల్సిన అవసరం సృష్టిస్తున్నాయి. ఈ

భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి
Andhra Jyothy13 Jun 2026
భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి

ముంపునకు గురయ్యే భూములు, భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఒక రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్ణాటకలోని బాకల్‌కోట్ టౌన్ డవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ఉద్యోగిపై

లో కీలక పరిణామం
Vaartha13 Jun 2026
లో కీలక పరిణామం

TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె

కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Eenadu13 Jun 2026
కల్యాణ్ బెనర్జీ యూటర్న్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిషేక్‌ కావాలో, తాను కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేసిన కల్యాణ్‌ బెనర్జీ (Kalyan Banerjee) యూటర్న్‌ తీసుకున్నారు. అభిషేక్‌ విషయంలో మాట మార్చారు. అతడు తన

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Andhra Jyothy13 Jun 2026
అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు
Andhra Jyothy13 Jun 2026
అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్‌ కోసం గాలిస్తున్న పోలీసులు

పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా మొదలైన రాహుల్ ప్రచారం
Vaartha13 Jun 2026
పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా మొదలైన రాహుల్ ప్రచారం

Medak Ayyappa Temple: మెదక్ అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభం! HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

మమతా బెనర్జీ పై 19 మంది ఎంపీల తిరుగుబాటు
Andhra Jyothy13 Jun 2026
మమతా బెనర్జీ పై 19 మంది ఎంపీల తిరుగుబాటు

మమతా బెనర్జీ‌పై 19 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. లోక్‌సభలో అసలైన వర్గం తమదేనని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మమతా బెనర్జీ‌పై 19 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుట

చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా
Sakshi13 Jun 2026
చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సోదాల

మాదే అసలైన టీఎంసీ.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్
Andhra Jyothy12 Jun 2026
మాదే అసలైన టీఎంసీ.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రమవుతోంది. అసంతృప్తితో ఉన్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్ అని చెప్పుకోవడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు

టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
Sakshi12 Jun 2026
టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం

పార్టీకి, పదవికి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా అభిషేక్‌ లక్ష్యంగా కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు మమత వెంటే ఉంటామన్న శత్రుఘ్న సిన్హా, సౌగతరాయ్‌ న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పార్టీలో తలెత్తిన

టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది
AP7AM11 Jun 2026
టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మొదలైన సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి లోక్‌సభలోనూ భారీ ఎదురుదెబ్బ తగిలింది

కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్
Vaartha11 Jun 2026
కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్

TMC-Congress : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) చుట్టూ జాతీయ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గత 28 ఏళ్ల టీఎంసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ నిలువునా చీలిపోయే

కాంగ్రెస్ లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ
AP7AM11 Jun 2026
కాంగ్రెస్ లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కాంగ్రెస్‌లో విలీనం కానుందన్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. అలాంటి చర్చలు ఎక్కడా జరగలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్‌

టీఎంసీ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కేసీ వేణుగోపాల్ క్లారిటీ
Oneindia Telugu11 Jun 2026
టీఎంసీ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కేసీ వేణుగోపాల్ క్లారిటీ

బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీకి క్యూ కడుతున్న నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ

టీఎంసీ విలీనం వార్తలు.. కాంగ్రెస్ క్లారిటీ
Eenadu11 Jun 2026
టీఎంసీ విలీనం వార్తలు.. కాంగ్రెస్ క్లారిటీ

దిల్లీ: కాంగ్రెస్‌లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ కథనాలను కాంగ్రెస్‌ (Congress) ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ

మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు
AP7AM11 Jun 2026
మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ తిరుగుబాటు వర్గంలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు

అభిషేక్ అహంకారం వల్లే పార్టీకి నష్టం.. తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ
AP7AM11 Jun 2026
అభిషేక్ అహంకారం వల్లే పార్టీకి నష్టం.. తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌లో విభేదాలు మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్‌ అహంకారం

టీఎంసీ సంక్షోభం.. మరో ఎంపీ రాజీనామా
TeluguOne11 Jun 2026
టీఎంసీ సంక్షోభం.. మరో ఎంపీ రాజీనామా

పశ్చిమ బెంగాల్ లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి

దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం
AP7AM10 Jun 2026
దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై అసమ్మతి గళం వినిపిస్తున్న రెబల్ ఎంపీ, ప్రముఖ నటి శతాబ్ది రాయ్ తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు

యూసుఫ్ పఠాన్ , శత్రుజ్ఞ సిన్హా సహా 19 మంది ఎంపీలు ఎన్ డీఏ వైపు
Sakshi10 Jun 2026
యూసుఫ్ పఠాన్ , శత్రుజ్ఞ సిన్హా సహా 19 మంది ఎంపీలు ఎన్ డీఏ వైపు

కోల్‌కతా: టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా, కాకోలి ఘోష్ దస్తిదార్, సయోనీ ఘోష్ సహా 19 మంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి మద్దతు