
కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాత హంపిలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన విఠల ఆలయం అనేక అద్భుతాలకు నెలవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత స్తంభాల గురించి. గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ స్తంభాలను


కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాత హంపిలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన విఠల ఆలయం అనేక అద్భుతాలకు నెలవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత స్తంభాల గురించి. గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ స్తంభాలను

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ i20 కారును బ్రెజిల్లో విడుదల చేసింది. ఇప్పటివరకు స్పోర్టీ ప్రీమియం హ్యాచ్బ్యాక్గా ఉన్న i20, ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలోకి మారిపోయింది. ఈ

మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఘోర రైలు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడితో సహా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న తప్పుడు ప్రచారం ఈ దారుణానికి కారణమైంది. కేవలం ఆందోళనతో ప్రయాణికులు తీసుకున్న

నిఖీలు గుండా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, ఏఐని సరిగ్గా అర్థం చేసుకుంటే అది మన జీవితాలను మార్చే అద్భుతమైన సాధనం. ఏఐ ద్వారా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, గ్రాఫిక్

లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమాయక బాలికను ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, ఎంతో
కష్ట సుఖాలలో కడదాకా తోడుంటానని చేసిన బాసలు.. నీటి మీద రాతలయ్యాయి. ఏడు జన్మలూ తోడుంటానంటూ వేసిన ఏడు అడుగులు మూడేళ్ల ముచ్చటయ్యాయి. ధర్మార్థ కామాలలో నిను వదలి నేనుండను అంటూ కన్యాదానం సమయంలో పలికిన

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువతి చిన్న వయసులోనే అద్భుతం సృష్టించింది. కేవలం 16 ఏళ్ల వయసులో ‘డెల్వ్.ఏఐ’ (Delv.AI) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ను ప్రారంభించిన ప్రాంజలి అవస్థి

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈరోజు సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో ఒకరిగా దూసుకుపోతున్నారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె వెనుక ఎంతో కష్టం, నిరంతర శ్రమ ఉన్నాయి. ఇటీవల
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరుకుంటోంది. ఈ ఏఐ, రోబోలతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. అయితే బెంగళూరులోని మార్కెట్లో పనిచేసే కార్మికులే.. తమ పనులను

మధ్యప్రదేశ్ లోని మోరెనా సమీపంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక రైలు నిలిచిపోవడంతో కిందకు దిగిన ప్రయాణికులను మరో రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా నలుగురు ప్రయాణికులు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షోలాపూర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు చేసిన సాహస విన్యాసాలు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఈ

మధ్యప్రదేశ్లోని హేతమ్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి)

Rashmika Mandanna:విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందానా చేసిన చిన్న చిన్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసి అభిమానులు తెగ

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా

ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా కూడా రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ ఐపీఓ ద్వారా మస్క్ సంపద బాగా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ 'పెకో' (Peko).. ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి. పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్వేర్లను వాడుతుంటాయి. కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది. పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్ ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్ఫామ్తో అనుసంధానిస్తారు. దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కవల పిల్లల గ్లింప్స్ పిక్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా

ఇన్ఫినిటీ సింబల్ అనంతమైన ప్రేమకు, బంధానికి సూచిక. నల్లపూసలతో పాటు ఇన్ఫినిటీ డిజైన్ ఉన్న ఈ బ్రేస్లెట్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. డబుల్ లేయర్ మంగళసూత్రం ఎంతో ట్రెండీ డిజైన్. ఇందులో చిన్న చిన్న

బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ. బాలయ్య గారి స్ఫూర్తితో, ఆయనకు ఇష్టమైన సేవా కార్యక్రమాలను అభిమానులు కూడా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయం: సాంగ్ లాంచ్ ఈవెంట్లో బ్లాక్బస్టర్

AI కోసం పనులు రికార్డ్ చేస్తున్న కార్మికులు తలకు కెమెరాలతో గంటకు రూ.250 ఆదాయం రోబోలకు శిక్షణగా మారుతున్న రోజువారీ పనులు Training AI Robots: ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ అనేది ప్రపంచాన్ని వేగంగా

తమిళనాడులో గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న పార్టీల్ని సైతం కకావికలు చేస్తున్నాయి. ముఖ్యంగా తమ రాజకీయాన్ని మార్చుకోవాల్సిన అవసరం సృష్టిస్తున్నాయి. ఈ

సుదీర్ఘమైన వేసవి సెలవుల సందడి ముగిసింది. పుస్తకాల సంచులు సర్దుకుని, సరికొత్త ఆశలతో క్లాస్రూముల్లోకి అడుగుపెట్టేందుకు విద్యార్థి లోకం సిద్ధమైంది. తెలంగాణవ్యాప్తంగా జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు

మనం ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో సుఖశాంతులు లేకపోతే ఆ సంపాదనకు అర్థమే ఉండదు. మన ఇల్లే మనకు ఒక పెద్ద కొండంత అండ. అయితే, ఇంట్లో ఉండే ప్రతి దిక్కు, మనం పెట్టే ప్రతి వస్తువు మన జీవితంపై, మన ఆలోచనలపై

అనంతపురం జిల్లాలో లక్కీ, విక్కీ రిస్కీ స్టంట్స్ వైరల్! అనంతపురం జిల్లాలో అత్యంత అరుదైన, ఒళ్లు గగుర్పొడిచే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. లక్కీ, విక్కీ అనే ఇద్దరు చిన్నారి సోదరులు ప్రాణాలకు తెగించి

శిఖా, సౌరభ్ 2020లో ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య ప్రారంభమైన వారి వైవాహిక జీవితం కొంతకాలానికే విభేదాలతో నిండిపోయింది. చిన్నచిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారాయి

రాష్ట్రంలో పౌరసరఫరాల రంగంలో ఆచరణాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రానున్న కాలంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తామని వెల్లడించారు. ఆర్థిక
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోదరులు లక్కీ, విక్కీ సాహస ప్రదర్శన చేపట్టారు. లక్కీ చేతుల పైనుంచి 100 కార్లు, విక్కీ శరీరం పైనుంచి 100 బైక్లు వరుసగా వెళ్లేలా విన్యాసాలు చేశారు. గిన్నిస్

ఏపీలోని పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం, కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వివరాల్లోకి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు

అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లోని అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం

ఇంటర్నెట్డెస్క్: ‘‘ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడు వచ్చి, ‘ఇది బాగోలేదు.. అది బాగోలేదు’ అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. నాది ‘పెద్ది’ తరహాలో పోరాడే పాత్ర’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు

వర్షాకాలంలో ఎలుకల బెడదా? ఇదిగో రాత్రికి రాత్రే తరిమికొట్టే ఇంటి చిట్కాలు ఇవే!వర్షాకాలంలో ఎలుకల బెడదా? ఇదిగో రాత్రికి రాత్రే తరిమికొట్టే ఇంటి చిట్కాలు ఇవే! 14 Jun 2026 Anand T వర్షాకాలం వచ్చిందంటే

నోటికి కారంగా, రుచిగా ఏదైనా కొత్త రుచిని ఆస్వాదించాలనుకునే వారికి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఒక అద్భుతమైన ఎంపిక. సాధారణ కోడిగుడ్డు పొరటు కంటే విభిన్నంగా, ప్రత్యేక రుచితో కూడిన ఈ వంటకం అందరినీ
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డార్లింగ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ' కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు

ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ
వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో

అందం, అభినయం ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భామల్లో రెజీనా కాసాండ్రా ఒకరు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పటికీ సారైనా అవకాశం కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో నటించిన శివ మనసులో శృతి

Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. సరికొత్త సేవా కార్యక్రమానికి
ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఏంటో ప్రముఖ ఫ్రాన్సిస్