
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ తమ బలహీన, బలమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా


అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ తమ బలహీన, బలమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా
Ajay Rai Ayodhya Arrest : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మంగళవారం భారీ హైడ్రామా చోటుచేసుకుంది. అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి, రామ్లల్లాను దర్శించుకోవడానికి కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా అందటానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా పథకం కింద మొదటి విడత

Click to read full story.

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. జూన్ 30వ తేదీ మంగళవారం నాడు మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ అనుకోని కారణాలతో
.webp)
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆరు నెలల క్రితం ఓ పసిబిడ్డ జన్మించింది. అయితే ఏమైందో ఏమో.. ఆ ప్రేమజంట తీసుకున్న కఠిన నిర్ణయం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు

Rythu Bharosa : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగు సమయంలో రైతు భరోసా పథకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సాగుకు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మళ్లీ అక్కడికే వెళ్లడం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఆరోపించారు

నిత్యం సినిమా షూటింగ్స్, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త ఆటవిడుపు పొందారు. నిత్యం సినిమా షూటింగ్స్, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్

Rythu Bharosa : రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. వానాకాలం, యాసంగి సాగులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, గత ప్రభుత్వాలపై ఆరోపణలు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
"ఇడుపు కాయితం" ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న పేరు. ఈ పేరుపై వస్తున్న ట్రోల్స్, కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇడుపు కాయితం అంటే అర్థం ఏమిటంటూ జరుగుతున్న ట్రోలింగ్ మీద

శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వస్తోన్న హిస్టారికల్ బయోపిక్ ఈథ. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రముఖ జానపద కళాకారణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని

ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన

వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్, జూన్

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు

రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉండవల్లి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ రగడపై

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్ను

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో

హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) నూతన అధ్యక్షుడిగా విరుదునగర్ లోక్సభ ఎంపీ బి. మాణికం ఠాకూర్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకం ద్వారా ఆయన ఏకంగా రూ.99.03 లక్షల సబ్సిడీని పొందడం రాజకీయ ప్రకంపనలు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 12 శాఖలను తన వద్దే అట్టిపెట్టుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే

Puvvada Ajaykumar | చంద్రబాబు మాటలు విని తెలంగాణ నీటి హక్కులు హరిస్తే రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే భద్రాచలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వైఖరి, ఆ పార్టీ అనుసరించిన విధానాలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మంగళగిరిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని

అమరావతిలో వైసీపీ నేతల పర్యటన రైతుల నుంచి తీవ్ర నిరసనలు కోడిగుడ్లు రాళ్లతో దాడులు Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ (CRDA) పరిరక్షణ
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవడంతో రాజధాని రైతులు

Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన

తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శి ( సీఎస్) గా సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్న రామకృష్ణారావు (Ramakrishna

హనుమకొండ చౌరస్తా, జూన్ 27: కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా దోస్తులు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ శిక్షపడేలా ప్రవీణ్ కుమార్ పని చేశారు. అందుకే ఇద్దరి కలిసి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భద్రాచలం ఆలయానికి సరికొత్త వైభవాన్ని

తెలంగాణలో మహిళల సంక్షేమం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ సవాల్ విసిరారు. వికారాబాద్ జిల్లా

పాతబస్తీ గోల్డ్మ్యాన్ (Goldman)గా పేరుపొందిన పల్లపు సురేశ్కుమార్ అలియాస్ సూర్యాభాయ్ (Suryabhai)పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం (Gold) ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ

తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సంపూర్ణ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కఠిన కార్యాచరణతో వేగంగా ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజధాని

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీకూడలిలో దీక్ష చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

మహిళా సాధికారత, అభివృద్ధి మరియు నాయకత్వ వికాసమే లక్ష్యంగా అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సేవలు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్

LPG Cylinders : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనం.. దేశంలో పారిశ్రామిక, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు