
Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన


Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన

Kollu Ravindra: గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అమలైన లోపభూయిష్ట మద్యం విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సోమవారం

ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ కీలక స్పష్టత ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) 4,12,384 ఫారాలను పంపిణీ చేసినట్లు వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని, ఫొటో మరియు సంతకాన్ని జత చేసి త్వరితగతిన తిరిగి అందజేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్న వారు **ecinet.eci.gov.in** పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని 'కాల్ యువర్ బీఎల్ఓ' ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం మూడుసార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం డూప్లికేట్ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా

వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలని బీజేపీ నాయకులు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారతీయ యువమోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొన్ని అపోహలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తుది

అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ జరిగిన