
ఇయర్బడ్స్ పెట్టుకుంటే చుట్టూ ఏం జరుగుతుందో వినిపించకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఈ సమస్య


ఇయర్బడ్స్ పెట్టుకుంటే చుట్టూ ఏం జరుగుతుందో వినిపించకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఈ సమస్య

టెక్ దిగ్గజం మెటా ప్లాట్ఫామ్ వేరబుల్స్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. గూగుల్, స్నాప్ వంటి ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ 299 డాలర్ల

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, యూఎస్ రాయబారి సెర్గియో గోర్, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ఈనాడు, హైదరాబాద్: ‘‘తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. అది దాటి ‘కో క్రియేషన్’ దశలోకి అడుగు పెట్టింది. లైఫ్సైన్సెస్, టీకాల తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో బంధం మరింత బలపడింది. రాబోయే రోజుల్లో ఏఐ, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఈ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కబోతోంది’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే... మేము మీకు ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను అందిస్తాం’’ అని తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో మంగళవారం రాత్రి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్, అమెరికాల మధ్య ఉన్నది కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న దౌత్య సంబంధం కాదు. ఇది ప్రజలు, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం. ఈరోజు అమెరికా అనేది మ్యాప్లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్లు పెడుతున్న యువత రూపంలో... అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో భాగమైంది. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం గర్వకారణం. ‘తెలంగాణ రైజింగ్ సమిట్ 2025’లో మన సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినట్లుగా... అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా అవతరించిన కొద్ది రోజులకే, ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' అనూహ్యమైన ఎదురుదెబ్బను చవిచూసింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ సంస్థ, మార్కెట్ విలువలో 600

ఏఐ సంస్థ ఆంథ్రోపిక్కు చెందిన అత్యాధునిక మోడల్స్ ఇతర దేశాలకు అందకుండా అమెరికా నిషేధించడంపై ఐరోపాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ అంతరిక్ష పరిశోధన శాఖ మంత్రి డొరొతీ బార్ కీలక

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన మెటా.. భారతీయ ఫిన్టెక్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,550 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో పాటు క్రెడ్ ఫౌండర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రైనీ ఐఎఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలోని సేవ తీర్థ్లో ఈ భేటీ ఏర్పాటైంది. 2024 బ్యాచ్కు చెందిన మొత్తం 183 మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు ఇందులో

ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో ఓ వ్యక్తి ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్నే మోసం చేశాడు. ఎలాగైనా తనకే ఉద్యోగం దక్కాలన్న అత్యాశతో తోటి అభ్యర్థుల నుంచి పోటీ లేకుండా చేశాడు

Kalvakuntla Himanshu : భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే. తన విదేశీ స్నేహితులతో

న్యాయరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్కు చెందిన గార్ఫీల్డ్ ఏఐ అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ.. నిజమైన న్యాయవాదులతో పోటీ పడి కోర్టు కేసులో విజయం సాధించింది. ప్రపంచంలో ఏఐ సాయంతో

ఐటీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయంటే ‘ఎంతమంది ఫ్రెషర్లను తీసుకుంటారు’ అని యువత ఎదురుచూస్తుంది. కాని ఏఐ అందుబాటులోకి వచ్చాక నియామకాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మన దేశంలో ఐటీ కంపెనీలు 2,000
క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపుల కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆ సంస్థ

Oracle layoffs| ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీస్థాయిలో ఉద్యోగాలకు కోతపెట్టింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ
టెక్ ప్రపంచంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ నూతన గ్లోబల్ హెడ్గా, సీఈఓగా భారతీయ ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్ (క్రెడ్)

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందోర్ (మధ్యప్రదేశ్)

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ఏడాది సరికొత్త, హైటెక్ అనుభూతి కలగబోతోంది. ప్రతి ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి రద్దీని తట్టుకునేందుకు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు కారణమవుతోంది. అయితే, మానవ మేధస్సుతో సమానంగా లేదా అంతకంటే శక్తివంతంగా పనిచేసే 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్'
General Motors: పలు రంగాల్లోని ఉపాధి అవకాశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelegence), రోబోటిక్స్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలు భారీగా పోతాయనే ఆందోళనలను ఇప్పటికే

SK Hynix | ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్.. ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ గడిచిన 25 ఏళ్లుగా

Phones under 15K | ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏఐ కంపెనీల నుంచి డిమాండ్ కారణంగా మెమొరీ చిప్ల వ్యయం పెరగడంతో ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల ధరలను

ఉదయం ఉద్యోగం.. సాయంత్రం మరో పని.. రాత్రి ఇంకో ఆదాయ మార్గం. ఈ రోజుల్లో చాలా మంది అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ అభిరుచులనే ఆదాయ వనరులుగా మార్చుకుని విజయవంతమవుతున్నారు. అమెరికాలోని

తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రసిద్ధ డిజిటల్ డిజైన్ ప్లాట్ఫామ్

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, అది ఉద్యోగ భద్రతను శాసించే అత్యంత కీలకమైన శక్తిగా అవతరించింది. గాలప్ (Gallup) సంస్థ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ సీఈవో చంద్రశేఖర్ ముద్రగణం వెల్లడించారు. ఇతర
NSE IPO : జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. అయితే, నియంత్రణ మార్పులు, టెక్నాలజీ

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ , బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. పలు సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో వీరు జంటగా కనిపించడంతో ఈ ప్రేమ పుకార్లు నిజమేనని చాలా మంది

కన్నడ నటి రుక్మిణీ వసంత్కు సంబంధించిన డీప్ఫేక్ కంటెంట్ వ్యవహారంలో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ప్రచారంలోకి వచ్చిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలపై

చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన గోల్కొండ కోట పరిసరాల్లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాత్రివేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై తెల్లని దుస్తులు ధరించిన

'కాంతార: చాప్టర్ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోల ప్రచారానికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వికృతానందం

సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల
.webp)
ఆపిల్ మాక్ కంప్యూటర్లను ఉపయోగించే వారికి ఒక అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా మ్యాక్ ఓఎస్లో ఏదైనా పనిని సులభంగా, వేగంగా చేసుకోవడానికి 'షార్ట్కట్స్' యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది

కాంతార చాప్టర్ 1 చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ డీప్ఫేక్ కేసులో కర్ణాటక స్టేట్ సైబర్ కమాండ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ

ఏఐ అక్షరాస్యత లేని వారికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువని గ్యాలప్ సంస్థ పేర్కొంది. టెక్ రంగంలో ఈ ముప్పు మరింత అధికమని వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెక్ రంగంలో చోటుచేసుకుంటున్న లేఆఫ్స్కు ఏఐ

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతే వేగంగా రోడ్డు రవాణా సమస్యలు కూడా పెరిగాయి . ముఖ్యంగా ఐటీ కారిడార్ల ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ జామ్లు ఉద్యోగుల జీవితాలను ఇబ్బంది

ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్కు సంబంధించిన అసభ్యకర చిత్రాలు, వీడియోలు తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి
కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రుక్మిణి వసంత్ . తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్లోనూ మంచి గుర్తింపు

Tunnel Roads : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్లలో నిత్యం ట్రాఫిక్ నరకాన్ని

ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్కు సంబంధించిన అసభ్య చిత్రాలు, వీడియోలు తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి

దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా రికార్డు టెలిక, డిజిటల్ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్

మీరు కోరుకున్నట్టుగా, మీ అభిరుచులకు తగినట్టుగా సొంత ఇల్లు నిర్మించుకోవడం ఇకపై కేవలం కల కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఇది త్వరలోనే నిజం కాబోతోంది. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం చాలా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం

ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ ఫ్లిప్కార్ట్లో స్పెషల్ సేల్ ఈ ఫోన్లో 6.9 అంగుళాల FHD+ డిస్ప్లే ఉంటుంది బ్యాక్ సైడ్ డ్యూయల్ ఏఐ కెమెరా, 6000mAh బ్యాటరీ సెటప్ AI Plus Nova 2 Pro 5G : కొత్త

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఇమేజ్ జనరేషన్ టూల్స్తో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన 'మిడ్జర్నీ' సంస్థ, వైద్యరంగంలోకి సంచలన రీతిలో ప్రవేశించింది. కేవలం 60 సెకన్ల వ్యవధిలో పూర్తి శరీరాన్ని స్కాన్

భారత్లో అమెజాన్ 10వ ప్రైమ్ డే 72 గంట సేల్ త్వరలో అందుబాటులోకి SBI, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఈ సేల్లో 100కు పైగా బ్రాండ్లతో 500కు పైగా కొత్త ప్రొడక్టులు