Ys Jagan
Actor ProfilePolitician

Ys Jagan

Total News31
Movie Updates0
Sources10
జాగ్రత్త చంద్రబాబు.. ఏపీలో కూడా కాక్రోచ్ లు బయటకు వస్తాయి.. జగన్ సంచలన కామెంట్స్
10TV Telugu11 Jun 2026
జాగ్రత్త చంద్రబాబు.. ఏపీలో కూడా కాక్రోచ్ లు బయటకు వస్తాయి.. జగన్ సంచలన కామెంట్స్

YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా

డీఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ జరపాలి.. జీవో నంబర్ 4, 47లతో తండ్రీకొడుకు వేసిన స్కామ్ ల
10TV Telugu11 Jun 2026
డీఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ జరపాలి.. జీవో నంబర్ 4, 47లతో తండ్రీకొడుకు వేసిన స్కామ్ ల

YS Jagan : ఏపీలో జరిగిన డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని, ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో

రూట్ మార్చిన జగన్...కాంగ్రెస్ వైపు అడుగులకు కారణాలివేనా
TeluguOne5 Jun 2026
రూట్ మార్చిన జగన్...కాంగ్రెస్ వైపు అడుగులకు కారణాలివేనా

రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్నటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పెద్దలను,...

నెల్లూరు జిల్లాలో పల్లె వీక్షణ’ గర్జన..30 రోజుల డెడ్ లైన్
Vaartha3 Jun 2026
నెల్లూరు జిల్లాలో పల్లె వీక్షణ’ గర్జన..30 రోజుల డెడ్ లైన్

Nellore Palle Veekshana Programme: నెల్లూరు జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజల అందిస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టామని

శ్రీకాకుళం యువతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బంపర్ ఆఫర్
Vaartha3 Jun 2026
శ్రీకాకుళం యువతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బంపర్ ఆఫర్

Aviation jobs for women: ఆధునిక విమానయాన రంగంలో (Aviation Sector) మహిళలకు అత్యద్భుతమైన, విశేషమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సరైన రీతిలో నైపుణ్య శిక్షణ తీసుకుంటే అంతర్జాతీయ స్థాయి

డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తు విచారణ చేయాలి.. లేకుంటే మేమే విచారణ చేస్తాం
Zee Telugu3 Jun 2026
డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తు విచారణ చేయాలి.. లేకుంటే మేమే విచారణ చేస్తాం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP DSC 2025 Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో 2025లో భర్తీ చేసిన టీచర్‌ ఉద్యోగాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మేం అధికారంలోకి వచ్చాక తాము విచారణ చేస్తామని ప్రకటించారు. 'డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా జీఓలు ఇవ్వడంతోపాటు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. వారి తరఫున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తాం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. 'దీనికోసం లీగల్‌ ప్యానెల్‌ ఒకటి ఏర్పాటు చేస్తాం. అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులు బాధపడొద్దు. ఏ మాత్రం ధైర్యం కోల్పోవద్దు. ఓపిగ్గా ఉండాలి. వారికి ప్రతి అడుగులో అండగా.. తోడుగా ఉంటాం' అని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. Also Red: Fuel Prices Decrease: కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌ న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గుదల? తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు డీఎస్సీ-2025 అభ్యర్థులు మాజీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమై డీఎస్సీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో చోటుచేసుకున్న అనేక అక్రమాలపై మాజీ సీఎం జగన్‌కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ అధినేతకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్‌గన్‌ మాట్లాడుతూ.. '1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటిలో సక్సెస్‌ అయిన అనేక మంది డీఎస్సీ-2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు' అని తెలిపారు. ఇష్టారాజ్యంగా జీఓలు జారీ చేసి.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. దీంతో ఎందరో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. వారి తరపున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనికోసం లీగల్‌ ప్యానెల్‌ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని భరోసా ఇచ్చారు. Also Read: Telangana Rains: వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలోని 18 జిల్లాల్లో భారీ వర్షాలు తాము ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే.. 2019లో గాంధీ జయంతి వరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చరమేస్తోందని చెప్పారు. 'డీఎస్సీ 2025లో స్పోర్ట్స్‌ కోటా పేరిట మొదట ఒక జీఓ ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి, స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీఓ జారీ చేసి, ఆ కోటాలో కూడా అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి చేయగానే, మళ్లీ నియమావళి మారుస్తూ మరో జీఓ ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. డీఎస్సీ 2025పై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. 'ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్‌ కేటగిరీ అని చెప్పి.. వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని చేయగానే గేట్లు మూసి మరో జీఓ ఇచ్చారు. ఇంత కంటే దగా, మోసం మరోటి ఉంటుందా?' అని ప్రశ్నించారు. 'జిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే అతడు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రాలేదు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు
Vaartha3 Jun 2026
జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు

Jagan Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ (MAVIGUN) కారిడార్ ప్రతిపాదనపై

జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vaartha3 Jun 2026
జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని

తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు - పవన్
Vaartha3 Jun 2026
తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు - పవన్

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తెలుగు రాష్ట్రాల సామాజిక, రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యంత కీలకమైన మరియు ఆలోచింపజేసే వ్యాఖ్యలు

ఎస్వీ ప్రాచ్య కళాశాల 2026 అడ్మిషన్లు ప్రారంభం.. నేడే దరఖాస్తు చేసుకోండి
Vaartha3 Jun 2026
ఎస్వీ ప్రాచ్య కళాశాల 2026 అడ్మిషన్లు ప్రారంభం.. నేడే దరఖాస్తు చేసుకోండి

SV Oriental College Admissions:ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడిసంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో

తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Vaartha3 Jun 2026
తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Post Viral : హైదరాబాద్‌లో జనసేన నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా

డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం
NTV Telugu3 Jun 2026
డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం

YS Jagan: డీఎస్సీ నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన అభ్యర్థులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేసే అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా లీగల్ ఖర్చులన్నింటినీ పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. అభ్యర్థులతో సమావేశమైన జగన్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న ప్రతి కేసుపై భవిష్యత్తులో రీ-ఎంక్వైరీ నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. పరీక్షలు నిర్వహించకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో జారీ చేశారని, నియామకాలు పూర్తయ్యాక అదే జీవోను మార్చి కొత్త జీవో తీసుకువచ్చారని విమర్శించారు. మొదట తీసుకొచ్చిన జీవో ఎవరికోసం, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొందరికి మేలు చేసేలా వ్యవస్థను ఉపయోగించుకుని, పని పూర్తయిన తర్వాత జీవోను ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకత కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మొదటి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెరిఫికేషన్‌కు హాజరు కాలేదనే కారణాలు చెబుతున్నప్పటికీ, అదే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వెనుక కారణాలను ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయని జగన్ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నుంచి ఎంపికల వరకు అనేక అంశాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల గ్రీవెన్స్‌లకు కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెబుతున్న వివరాల్లో స్పష్టత, పారదర్శకత లోపించాయని విమర్శించారు. ఇదిలా ఉండగా, మీడియాతో మాట్లాడిన డీఎస్సీ అభ్యర్థులు కూడా నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో టెట్, బీఈడీ వంటి అర్హతలు లేకపోయినా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచినప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వాపోయారు. అలాగే కొందరి పేర్లు ఎంపికైన వారి జాబితాలోనూ, తిరస్కరించిన వారి జాబితాలోనూ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు జగన్. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే తమ పోస్టులను స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కేటాయించామని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అభ్యర్థులను కూడా పక్కన పెట్టారని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలు, అనుమానాలు, అవకతవకలపై పూర్తి వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లామని అభ్యర్థులు తెలిపారు. తమ సమస్యలను ఆయన ఓపికగా విన్నారని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారని వెల్లడించారు.

మమతా బెనర్జీ మా నాయకురాలు’ అంటూ తృణమూల్ మద్దతు
Vaartha3 Jun 2026
మమతా బెనర్జీ మా నాయకురాలు’ అంటూ తృణమూల్ మద్దతు

Trinamool Party: మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ పార్టీ కుప్పకూలుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొద్ది రోజులకే, తృణమూల్ ఎమ్మెల్యే రీటాబ్రత బెనర్జీ బుధవారం

ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Sakshi3 Jun 2026
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, తాడేపల్లి: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. ఢిల్లీలోని రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు) 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ట్రంప్ కి అమెరికా కోర్ట్ బిగ్ షాక్.. 180 కోట్ల డాలర్ల ఫండ్స్ రద్దు.! పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ? భువనేశ్వరి గారు తన రెండు గాజులు ఇస్తుంటే ఎంతో ప్రేమ అనుకున్న.. మునిగిపోయిందన్న మునిగిపోయింది, పేర్ని నానితో రైతు సరదా సన్నివేశం

వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం
NTV Telugu2 Jun 2026
వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పలువురు వైద్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు

వైఎస్ జగన్ తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ
10TV Telugu2 Jun 2026
వైఎస్ జగన్ తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ

YS Jagan : అమరావతి రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్

స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలాచేస్తే ఇబ్బందులు తప్పవ్
10TV Telugu27 May 2026
స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలాచేస్తే ఇబ్బందులు తప్పవ్

YS Jagan : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. Also Read : Nara lokesh : మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన.. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలి.. ప్రభుత్వం వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటా అంటూ నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఏకగ్రీవాలు జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జి ఫెయిల్యూర్ గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు..? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి అంటూ నేతలకు జగన్ సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ‘వెన్ను

వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
NTV Telugu27 May 2026
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. “రెండేళ్ల చంద్రబాబు పాలన మోసపూరితం” కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు జగన్‌.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ” అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో 143 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్‌. “ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్” ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ ఆరోపించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ పన్నులు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలపై భారం పెరిగిందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్‌లెట్ విడుదల చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో

సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
NTV Telugu27 May 2026
సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: సంచలనంగా మారిన సుగాలి ప్రీతి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని ఆయన విమర్శించారు. 2017లో పదో తరగతి చదువుతున్న అమాయక బాలిక సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని గుర్తు చేసిన జగన్, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసలు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జగన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. సీబీఐ సిబ్బంది, వనరుల కొరత ఉందని చెబుతున్నా, దర్యాప్తుకు అవసరమైన సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో బాధిత కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా నిలిపేశారని తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించారు. సిట్ రిపోర్టు, CDFD ల్యాబ్ నివేదికలు, డీఎన్‌ఏ ప్రొఫైల్ వివరాలు వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ ద్వారా సమగ్ర దర్యాప్తు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశ్నించారు వైఎస్‌ జగన్.. న్యాయం కోసం మరోసారి తమను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు

Ys Jagan Questions Chandrababu Government Over Mega Dsc Irregularities 973519
NTV Telugu25 May 2026
Ys Jagan Questions Chandrababu Government Over Mega Dsc Irregularities 973519

డీఎస్సీ‌పై చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రశ్నించారు. ‘‘మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?’’ అని నిలదీశారు. ఈ మేరకు కూటమి...

Ys Jagan Demands Cbi Probe Into Dsc 2025 Scandal Calls For Nara Lokeshs Removal Over Paper Leak An 488715
Oneindia Telugu25 May 2026
Ys Jagan Demands Cbi Probe Into Dsc 2025 Scandal Calls For Nara Lokeshs Removal Over Paper Leak An 488715

ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC 2025)పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ లో ఓ ట్...

Ys Jagan Prepared To Announce Party Action Plan Against Govt In Key Leaders Meeting Here The Detai 488701
Oneindia Telugu25 May 2026
Ys Jagan Prepared To Announce Party Action Plan Against Govt In Key Leaders Meeting Here The Detai 488701

మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రజా నిరసనల్లో పాల్గొనాలని డిసైడ్...

Cm Jagan 80 9 Corona Cases Cured At Homes
Gulte28 Mar 2020
Cm Jagan 80 9 Corona Cases Cured At Homes

Article by Satya Published on: 2:19 pm, 28 March 2020 Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy is at again. After being trolled for his remarks on using paracetamol and bleaching powder to