
ప్రముఖ నటుడు మధుసూదన్ రావు అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత ఆసక్తికర


ప్రముఖ నటుడు మధుసూదన్ రావు అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత ఆసక్తికర

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శకుని పాత్రను “అనుకూల శత్రువు”గా వివరిస్తూ, అతనిలోని సంక్లిష్టతను తెలియజేశారు. కౌరవులతో ఉంటూనే వారి నాశనాన్ని

ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... భాగ్యరాజ్ మరణం తనను తీవ్రంగా
దక్షిణాది చిత్రసీమలో తనదైన కథలు, వైవిధ్యమైన స్క్రీన్ప్లేలతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన లెజెండరీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన తీవ్ర
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను నెక్ట్స్ సినిమాపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వెండితెరపై హీరోలను ఊర మాస్

తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్ప్లే నిపుణుడు కే. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించగా

ఇంటర్నెట్ డెస్క్: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ (K

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భాగ్యరాజ్గా జన్మించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబించే కథలు, సహజమైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడిన చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు.కెరీర్లో 25కు పైగా చిత్రాలకు భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. 75కిపైగా సినిమాల్లో నటించారు. ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ వంటి చిత్రాలు ఆయనకు చిరస్థాయి గుర్తింపు తెచ్చాయి. తెలుగులోనూ కుబేర, 35, సీత, రెడ్ అలర్ట్, మేం వయసుకు వచ్చాం వంటి చిత్రాల్లో మెరిశారు.హిందీలోనూ ఆఖ్రీ రాస్తా చిత్రానికి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. భాగ్యరాజ్ సేవలను గుర్తించిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్.. సినీ రంగంలో తన వారసుడిగా ఆయనను ప్రశంసించడం విశేషం.భాగ్యరాజ్కు భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య ఉన్నారు

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు. దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో

తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా 75

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని విధంగా సరికొత్త మలుపు తిరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లాయి. ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఆయన అందుకున్న అవార్డుతో పాటు చేతికి ధరించిన విలాసవంతమైన గడియారం

పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఘటన సోషల్ మీడియాలో పురుషులు వర్సెస్ మహిళలు అనే జెండర్ వివాదానికి దారితీసింది. లోహగఢ్ కోటపై నుంచి కేతన్ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు కలిసి

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. హీరో దినేష్
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ' వెంకట్రామయ్య గారి తాలూకా '. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ

హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి

బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పవన్ కల్యాణ్ పంజా సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే సాహో సినిమాలో ప్రభాస్ తండ్రిగా కనిపించారు. సినిమాల పరంగా జాకీష్రాఫ్ గురించి

ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో NBK 112వ సినిమా మొదలైంది. అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్ 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన పోస్ట్ను పంచుకున్నారు

ప్రముఖ నటుడు, రాజకీయ వ్యాఖ్యాత ప్రకాష్ రాజ్ తాజాగా పెద్ద చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. బెంగళూరులోని 48 వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు

Trisha Vijay: తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వారి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది

తెలుగు సినీ రంగానికి జూన్ 23 నాడు ఒక అద్భుతమైన మరియు మరువలేని రోజుగా నిలిచిపోయింది. టాలీవుడ్ దిగ్గజ నటులు మాగంటి మురళీ మోహన్, గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. న్యూఢిల్లీ: రాష్ట్రపతి

ప్రకాష్ రాజ్కు గట్టి షాక్. జారీఅయిన నాన్ బెయిలబుల్ వారెంట్. నాలుగు రాష్ట్రాల్లో ఓటు వివాదం. Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు బెంగళూరు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై కోర్టు నాన్

Vijay Trisha Breakup: తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఇటీవల తన 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, పార్టీ
టాలీవుడ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శిరీష ఒక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు

ప్రముఖ నటుడు జెమిని గణేషన్ మనవరాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో మౌంట్ ఎవరెస్ట్ను విజయవంతంగా అధిరోహించింది. చెన్నైకి చెందిన ప్రియా సెల్వరాజ్ ఎన్నో నెలల సాధన ద్వారా 8,849 మీటర్ల

తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్ డే

టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు

ప్రముఖ నటుడు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక ఘట్టాలను, అనుభవాలను విపులంగా పంచుకున్నారు. ఆటుపోట్లు, నిరాశలు, విజయాలు, విమర్శలు – అన్నింటినీ అనుభవించిన తాను, నేడు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు ఊహించని షాక్ తగిలింది. బహుళ ఓటర్ ఐడీల ఆరోపణల కేసులో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణలపై ఆయనకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ – బైలబుల్ అరెస్ట్ వారెంట్

Arasan: కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ – స్టార్ హీరో శంబు కాంబో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘#Arasan’ గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. రా అండ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ధర్మస్థల ఆలయ వివాదంపై తీవ్రంగా స్పందించారు. కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూ.200 కోట్ల కుట్ర జరిగిందంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా

ప్రముఖ నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, పలు ఆసక్తికరమైన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్టార్ హీరోయిన్ తో జరిగిన ఓ గొడవ గురించి

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వరంగల్ వచ్చి, అభిమానిని కలవడం పట్ల బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమా ప్రముఖుల రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై తిరుపతిలోని నాలుగవ

Star Hero Daughter:బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుటుంబంలో త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన దత్తపుత్రిక దిషాని చక్రవర్తి తన ప్రియుడు మైల్స్ మంట్జారిస్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయ రంగప్రవేశంపై ప్రస్తుతం తమిళనాడుతో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో తాజాగా ప్రెస్ మీట్లో లారెన్స్ చేసిన

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు

Raghava Lawrence Political Entry : కోలీవుడ్లో మరో భారీ రాజకీయ ప్రకంపన మొదలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు రాజకీయ రంగుల
వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం

Sonu Sood: ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. ఈ ఆధునిక విలాసవంతమైన రైలు ప్రయాణం ఆయనను ఒక్కసారిగా తన పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నటుడిగా

CM Vijay Car Driving : తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సరికొత్త ఒరవడితో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని

Nandamuri Balakrishna birthday: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు