
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఈ మధ్యే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ చిత్రం విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గతంలో తాము పెట్టుకున్న...


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఈ మధ్యే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ చిత్రం విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గతంలో తాము పెట్టుకున్న...

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంపునకు హోంశాఖ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని కోరుకున్న ఓ వీరాభిమాని కల ఎట్టకేలకు నెరవేరింది. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన సత్యనారాయణ అనే అభిమాని సోషల్...

ప్రతి నెలా విద్యుత్తు బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ జారీ చేస్తోంది. ఈ బిల్లుపై చాలా వివరాలు నమోదు చేస్తుంటారు. ఎంత బిల్లు వచ్చిందో చూస్తారే తప్ప దానిపై ఉన్న మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోరు. అసలు

ప్రతి నెలా విద్యుత్తు బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ జారీ చేస్తోంది. ఈ బిల్లుపై చాలా వివరాలు నమోదు చేస్తుంటారు. ఎంత బిల్లు వచ్చిందో చూస్తారే తప్ప దానిపై ఉన్న మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోరు. అసలు

భాష్యం విద్యాసంస్థల అధినేత, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణను ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. శాసనసభలో కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. గుంటూరులో...

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో విడుదలైన ‘పెద్ది’ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ పాత్రతో పాటు పలు సన్నివేశాలపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో బుచ్చిబాబు...

ప్రోటీన్ మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. ఇది కండరాల నిర్మాణం, శక్తి పెంపు, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో

గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేయడాన్ని కాలసర్ప దోషమంటారు. ఇవి రెండూ పాపగ్రహాలైనందువల్ల వీటి మధ్య గ్రహాలన్నీ సంచారం చేయడం కొన్ని కష్టనష్టాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నెల(జూన్) 7 నుంచి 21 వరకు

అమరావతి, జూన్03: 'తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఎవరైనా అక్కడకు వెళ్ళవచ్చు, ఆస్పత్రిలో చూపించుకోవచ్చు. హద్దులకు ఫెన్సింగ్లు వేస్తారేమో కానీ, మనుషుల మనసులకు

Today Gold Rate : బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు బుధవారం కూడా కొనసాగింది. అంతర్జాతీయ

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే

తాండూర్, జూన్ 1 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం

– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు – ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సంబరాలతో హోరెత్తుతోంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి

ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ఎప్పుడో దారి చూపారని మంచు మనోజ్ అన్నారు. దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు సర్వం సిద్ధమైంది. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ హైప్ను సొంతం చేసుకుంది. ఉత్తర్వుల ప్రకారం.. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు అదనపు ధరలతో టికెట్లు విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న సాధారణ ధరలపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులు జూన్ 4 నుంచి జూన్ 10 వరకు అమల్లో ఉండనున్నాయి. సినిమా విడుదలకు ఒకరోజు ముందే అంటే జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ స్పెషల్ షోల టికెట్ ధరను జీఎస్టితో కలిపి రూ.600గా నిర్ణయించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ సినిమాలకు ప్రీమియర్ టికెట్లు వెయ్యి రూపాయలకుపైగా అనుమతి ఇవ్వగా.. 'పెద్ది'కు మాత్రం అందుబాటు ధరలోనే టికెట్ నిర్ణయించారు. టికెట్ ధరల పెంపుతో పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో విడుదల రోజునే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం మేకర్స్కు లభించింది. ప్రస్తుతం సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా అడ్వాన్స్