
అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు


అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ వేళ దేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి సరికొత్త హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పరీక్షల్లో పేపర్ లీక్లు, మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన చర్యను దిల్లీ
రేప్ కేసులో అరెస్టయ్యి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ 18 ఏళ్ల యువకుడు ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సిద్ధమయ్యాడు. ఇది వినగానే మీకు తెలుగు సినిమా గుర్తుకు వచ్చింది కదా. ఇటీవల వచ్చిన యుఫోరియా సినిమాలో కూడా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం రవాణా అక్రమాల కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగవంతమైంది. ఈ స్కామ్కు సంబంధించి అరెస్ట్ అయిన మాజీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Nellimarla Alliance Issue | విజయనగరం, జూన్ 18, ప్రభాతవార్త: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ధర్మం వికటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ

Collector Prabhakar Reddy | వీరఘట్టం, జూన్ 18, ప్రభాతవార్త: ఆయన జిల్లాకు కలెక్టర్.. అంతే కాదు జిల్లా మేజిస్ట్రేట్ కూడా. అంతటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకున్న నమ్మకాన్ని

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది

– కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం – ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 18 : రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేఈఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం

బూర్గంపహాడ్, జూన్ 18 : విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్లో పోస్టుమ్యాన్గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా

మాజీమంత్రి కేటీఆర్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి)

బూర్గంపహాడ్, జూన్ 18 : తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు

బూర్గంపహాడ్, జూన్ 18 : అధికారికంగా సొసైటీ సభ్యులు నడుపుకునే ఇసుక ర్యాంపు నుండే ఇసుక రవాణా జరగాలే తప్ప ఇష్టానుసారం ర్యాంపులు ఏర్పాటు చేసుకుని మైనింగ్ శాఖ, సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా గోదావరి ఇసుకను

బూర్గంపహాడ్, జూన్ 18 : బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కరనగర్ ప్రాంతంలోని ఫారెస్ట్ భూముల్లో జేసీబీతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అటవీ భూముల్లో కొందరు

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3, యోగిబాబు కేనతా కానం వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే సేవ్ ద టైగర్స్

మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు తెలిపారు

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ

రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని.. కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం

కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి)

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం

రుద్రంపూర్, జూన్ 18 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో భారతీయ వరి పరిశోధనా సంస్థ సాంకేతిక సహకారంతో నేరుగా వరి వెదజల్లు (డైరెక్ట్ సీడెడ్ రైస్) సాగుపై

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ను శరవేగంగా మార్చేస్తోంది. నిన్నటి వరకు ఏఐ అంటే కేవలం కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకుమాత్రమే

ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు

Jayamundhi Bhayamela Manasaa Review : భరణ్ దండమూడి, రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘జయముంది భయమేల మనసా’. అనంత చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై లీల కృష్ణ శ్రీ

ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో ఒక అద్భుతమైన సరికొత్త అధ్యాయం అధికారికంగా ప్రారంభమైంది. జూన్ 18న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్వాంటం & AI ఇన్నోవేషన్ సెంటర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది

ఫేక్ జీవో కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తయ్యింది. బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించారు. హైదరాబాద్, జూన్ 18

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమరావతి

నీట్-యూజీ 2026 రీ-పరీక్ష నేపథ్యంలో దేశంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల నియంత్రణ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం

పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్-1గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. అమరావతి, జూన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలను వైసీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం, జూన్ 18

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఏపీలో పెట్టుబడులను వేగవంతం చేయడంతో పాటు స్థానిక

SBI PO Recruitment 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, దృష్టి, కలయికల వల్ల ఏర్పడే కొన్ని యోగాలు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. అలాంటి అరుదైన యోగాల్లో గురు పుష్య మహాయోగం ఒకటి. 2026లో ఈ మహాయోగం ఏకంగా 61 రోజుల

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మురహరి పల్లి వద్ద జూన్ 18 గురువారం తెల్లవారుజామున

విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది. విశాఖపట్నం, జూన్ 18: విశాఖకు చెందిన

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది
మోహన్లాల్ నటించిన ‘దృశ్యం 3’ తెలుగు డబ్బింగ్ వెర్షన్కు ఓటీటీలో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. తెలుగు హక్కులపై వివాదం తలెత్తడంతో మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా విడుదలను నిలిపివేసింది.తెలుగులో

Hyderabad power cut:హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో జూన్ 18, 2026 నాడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. నగరం వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న
దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. VenkyAnil5 - NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త చారిత్రాత్మక రికార్డు నమోదైంది. చెన్నైలోని ప్రతిష్టాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ భవనంలో జూన్ 18, 2026న ప్రారంభమైన 17వ అసెంబ్లీ మొదటి సమావేశాల్లో అనూహ్యమైన

విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను అధికారులు నియమించారు. విజయవాడ, జూన్ 18

SC ST Special Grievance Day | నెల్లూరు, జూన్ 18: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 18న ఉద్యోగుల గ్రీవెన్స్ డేతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా

మలయాళ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ సిరీస్ నుంచి మూడో భాగం డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. జూన్ 18 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Petrol, Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలలో నిరంతరం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశీయ

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్, జూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమా జూన్ 26వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నై, జూన్ 18: తమిళనాడు ముఖ్యమంత్రి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో, గత రెండు రోజులుగా స్వల్ప

ప్రతి రోజూ ప్రేక్షకులను అలరించే తెలుగు టీవీ ఛానళ్లలో గురువారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ వరకు వివిధ జానర్లకు చెందిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకోండి. మీ ఖాళీ సమయంలో చూసేయండి. గురువారం.. తెలుగు టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – స్టోలెన్ (STOLEN) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – ప్రియరాగాలు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – శుభమస్తు అర్తరాత్రి 12 గంటలకు – శుభమస్తు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – మాయా బజార్ (రాజా) 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – కొంటె కోడళ్లు ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి సాయంత్రం 4 గంటలకు – స్పై రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు మిడ్నైట్ 1 గంటకు – కొంటె కోడళ్లు 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – మామగారు మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – గోపి గోడమీద పిల్లి సాయంత్రం 4.30 గంటలకు – ఎర్ర సూర్యుడు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – సంబరాల రాంబాబు ఉదయం 4.30 గంటలకు – గ్రాడ్యుయేట్ ఉదయం 7 గంటలకు – కొండవీటి రాజా ఉదయం