Upcoming IPOs: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెద్దగా పబ్లిక్ ఇష్యూలు రాలేదు. అంతర్జాతీయంగా అనిశ్చితులు తలెత్తడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. డాలర్ పెరగడంతో రూపాయి విలువ

అమెరికా

ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే
భారతీయుల్ని అమెరికా పదే పదే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి అమెరికాలో ఉండే విదేశీయుల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వీసా ఆంక్షల్ని కఠినతరం

Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. ఖమేనీ సంస్మరణ

ఈ వారం బంగారం, వెండి ధరలు, పెట్టుబడి, కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోన్నాయి. రికార్డు స్థాయిల వద్ద నెలల తరబడి కొనసాగిన బంగారం ధరలు ఇటీవలి గరిష్ఠాల నుంచి దాదాపు 13 నుంచి 15 శాతం తగ్గాయి. అమెరికా

అంతర్జాతీయ చమురు, సహజ వాయువుల రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఈ వ్యూహాత్మక జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. ఈ పరిసర ప్రాంతాల్లో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
RBI Rate Hike: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు నెలలు అవుతోంది. యుద్ధం ప్రారంభం నాటి నుంచే
ఒమాన్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధిలో భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసిన విషయం తెలిసింది. వరుసగా మూడు నౌకలపై దాడి చేయగా.. అందులో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై అమెరికా

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ (Truth Social)

అక్కడెక్కడో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం మన వంటింటిపై పడింది. సరిగ్గా గ్యాస్ కూడా దొరకలేదు. చాలా మంది ఈ గ్యాస్ ప్రాబ్లమ్ మన దగ్గర హోటల్స్ మూసేసిన వాళ్లు కూడా ఉన్నారు. కొంతకాలం

నియంతృత్వ వ్యవస్థ స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టించిన రీతికీ, పట్టెడుమంది యువకులు ఈ వ్యవస్థలపై తిరగబడి, తరిమికొట్టిన తీరును చిత్రించిన పద్ధతికీ, హొర్హే మార్యో పెద్రో వర్గస్ లోజా నోబెల్ సాహిత్య

గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ

సనత్నగర్: ప్రియురాలితో పాటు జిమ్కు వచ్చే మహిళా పైలట్ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్ ట్రైనర్ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్ను ఒప్పించే బాధ్యతను కూడా
కొంతకాలంగా భారత్ - అమెరికా మధ్య అంతగా సత్సంసంధాలు లేవనే చెప్పొచ్చు. భారత్ - పాక్ ఉద్రిక్తత సమయం నుంచి ఇరుదేశాల మధ్య బంధాలు సన్నగిల్లాయి. అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తాజాగా భారతీయులు ఉన్న మూడు
.webp)
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న జీవ ప్రయోగశాలల (బయోల్యాబ్ లు) గురించిన రహస్య సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (డీఎన్ఐ)

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభానికి తెరదించే కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని, ఆదివారమే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్

జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ

ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ఖతార్-స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా వరల్డ్ కప్
ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన అమెరికా - ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడనుంది. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అపాచీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజ్నాథ్సింగ్ కనిపించని శత్రువుతో పోరులో అప్రమత్తంగా ఉండాలి యువ అధికారులకు రక్షణ మంత్రి

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ఫ్రాన్స్ వేదికగా భేటీ కానున్నారు. జూన్ 16, 17 తేదీల్లో ఎవియాన్ నగరంలో జరగనున్న ప్రతిష్టాత్మక జీ7 సదస్సు సందర్భంగా ఈ ఇద్దరు

G7 Summit : ఫ్రాన్స్ వేదికగా జరగబోయే ప్రతిష్టాత్మక జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఈ ఆదివారం (జూన్ 14న) శాంతి ఒప్పందం జరగే అవకాశం ఉందని పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ వెంటనే ఎలక్ట్రానిక్ సంతకాలు, సాంకేతిక

చిన్నతనంలో అంతరిక్షమన్నా, దానికి సంబంధించిన విషయాలన్నా ఎంతో బోర్గా ఫీలయ్యేదామె. కానీ ఓ సదస్సుకు హాజరైన తర్వాత కెరీర్ అంటూ నిర్మించుకుంటే అది అంతరిక్ష రంగంలోనే అన్నంతగా స్ఫూర్తి పొందింది. ఆ

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్లో భేటీ అవుతారని వైట్హౌస్ ప్రకటించింది. జూన్ 15-17 వరకు ఫ్రాన్స్లోని ఎవియన్ లే బైన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భాగస్వామ్య

సంగీత దర్శకుడు రమణ గోగులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్. సంగీత దర్శకుడు రమణ గోగులకు (Ramana Gogula) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలన్నీ అమెరికా ఆదేశాలను తప్పక పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో చెప్పారు. అమెరికా విధించిన నౌకల దిగ్బంధనాన్ని

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి(bahubali) సిరీస్ను గతేడాది బాహుబలి: ది ఎపిక్(Bahubali the epic) పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 3 గంటల

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి

IND vs AFG: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది

సాక్షి, హైదరాబాద్: అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీలో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనుంది. మన దేశంలో
ఇంట్లో వాడకుండా పడేసిన పాత స్మార్ట్ఫోన్తో మళ్లీ ఉపయోగం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ అదే ఫోన్ భవిష్యత్తులో డేటా సెంటర్లో భాగం కావొచ్చు. పాత స్మార్ట్ఫోన్లను కొత్త సర్వర్లలా ఉపయోగించే వినూత్న

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన 80వ పుట్టిన రోజును ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధ్యక్ష భవనంలో యూఎఫ్సీ (UFC) ‘కేజ్ ఫైట్’ను

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Lyaki Freedom Ship Attack: భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ‘లియాకి ఫ్రీడమ్’ (Lyaki Freedom) నౌకపై సైనిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియా, అంతర్జాతీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న వార్తలను భారత
Jayshree Ullal Forbes List 2026 : ప్రపంచ సాంకేతిక రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న వేళ.. అమెరికా ఐటీ కారిడార్ సిలికాన్ వ్యాలీలో ఒక భారత సంతతి మహిళ ఎవరూ ఊహించని అద్భుతాన్ని సృష్టించారు

FIFA World Cup : మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న తరుణంలో అమెరికా జాతీయ భద్రతకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్లో నిఘా విభాగం నాయకత్వంపై నెలకొన్న రాజకీయ

ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని తారుమారు చేసే అత్యంత ప్రమాదకరమైన ‘ఎల్నినో’ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దీనిపై అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ ‘నోవా’ తాజాగా విడుదల చేసిన నివేదిక

బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలైన క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా

సాకార్ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్లేయర్లకు సంబంధించిన పలు బూట్లు, శిక్షణా పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా చోరీకి గురయ్యాయి. దీంతో

ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న క్రియేటర్గా మిస్టర్ బీస్ట్పై యూట్యూబ్లో ఓ రికార్డ్ ఉంది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మిస్టర్ బీస్ట్ తన రికార్డులను తానే బ్రేక్

Aqua Farmers: ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి.. మూడు నెలల్లో రెండో సారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం మేత పై కిలోపై పది రూపాయలు పెంచగా

US House of Representatives: భారత సంతతికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన శివరామకృష్ణన్ “సోమ” సోమశేఖర్కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది
US Iran Peace Deal : చాలా రోజుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజుల పాటు రెండు దేశాల మధ్య భీకర దాడులు జరగ్గా.. ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది
రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ

అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, మదుపరుల అంచనాల నేపథ్యంలో శనివారం నాడు బంగారం ధరలు పెరిగాయి అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, యూఎస్ ద్రవ్యోల్బణ అంచనాలు

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ ఓ దశలో 1,700 పాయింట్లకు...