
మండల సమావేశాలకు అధికారులు హాజరు కాకుంటే వచ్చే మండల సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు సభ్యులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలప్రత్యేక అధికారి, సీఈవో లక్ష్మీనారాయణ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమై గంట గడిచినా అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గైరుహజరైతే తమసమస్యలను ఎవరికి చెప్పుకొవాలన్నారు. సమావేశాలకు మండల అధికారులు హాజరు కాకుండా తమ కిందిస్థాయి అధికారులను పంపించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended for you

generalహంస వాహనంపై మలయప్పస్వామి




