
లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పు( VVpat slip )లను సరిపోల్చాలన్న పిటిషన్లపై...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు వ్యవహారంపై చర్చ సాగుతోంది.ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.అయితే దీనిపై ప్రజల నుంచి పలు... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.ఈ మేరకు ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారా అంటూ హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి( CM...
ఖమ్మం ఎంపీ స్థానంలో( Khammam MP Seat ) పార్టీని గెలిపించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి( Sonia Gandhi ) కానుకగా ఇద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala Nageswar Rao ) అన్నారు.ఇందుకోసం అందరం ఐక్యంగా... టీడీపీ ఎన్ఆర్ఐలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు( Chandrababu ) కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన అను‘కుల’ ఎన్ఆర్ఐ బృందానికి అర్థమైందని విమర్శించారు.అందుకే డబ్బు మదంతో వాళ్ల కళ్లకు పొరలు కమ్మాయని విజయసాయి రెడ్డి...
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రెండో రోజు బస్సు యాత్ర సూర్యాపేటలో( Suryapet ) కొనసాగుతోంది.ఈ మేరకు అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా కేసీఆర్ యాత్ర భువనగిరికి చేరుకోనుంది.భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ
...
విశాఖ స్టీల్ప్లాంట్( Vizag Steel Plant) భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు స్టీల్ప్లాంట్ భూములు, ఆస్తులపై యధాతథస్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది.అయితే...
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు( Raghunandan Rao )కు మద్ధతుగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మోదీని మళ్లీ ప్రధానిని చేసుకోవాలని తెలిపారు. తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లలో...
పెద్దపల్లి జిల్లాలో( Peddapalli District ) నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థికి చుక్కెదురైంది.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థి నామినేషన్ ను( Nomination ) అధికారులు తిరస్కరించారు. నామినేషన్ గడువు నేపథ్యంలో దళిత...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) మరో సవాల్ విసిరారు.రేపు అమరవీరుల స్థూపం దగ్గరకు రాజీనామా లేఖను( Resignation Letter ) తీసుకొస్తానన్న ఆయన...
వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రిలీజ్ చేసింది.మే 2వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్( Notification ) విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.మే...
కృష్ణా జిల్లా గుడివాడ( Gudivada ) నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని( Kodali Nani ) నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మరోసారి గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ( YCP ) జెండా ఎగురుతుందని...
పెద్దపల్లి బీజేపీలో( Peddapalli BJP ) అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాస్( Srinivas ) నామినేషన్ ర్యాలీలో పార్టీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని సమాచారం.అది కాస్తా ముదరడంతో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul gandhi )కి ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ,...
కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) వ్యవహారంపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy) కలిశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ ప్రారంభించామని ఆయన చెప్పారని తెలిపారు. విచారణలో భాగంగా...
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం( Tirupati Sub Collector Office ) దగ్గర ఉద్రిక్తత నెలకొంది.నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు కార్యాలయం వద్దకు ఒకే సమయానికి చేరుకున్నారు.వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,( Chevireddy Mohith Reddy )...
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు( Congress ) ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఎందుకు...
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్( Justice Pinaki Chandraghose ) విచారణ జరుపుతున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో( BRK Bhavan ) ఇరిగేషన్ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమావేశం అయ్యారు.ఇప్పటికే తొమ్మిది రకాల అంశాలపై...
పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి( Peddapalli BJP Candidate ) ఎవరనే దానిపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది.ఈ మేరకు ఇద్దరి పేరుమీద పార్టీ హైకమాండ్ బీ-ఫామ్స్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) పేరు మీద...
బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress) చార్జ్షీట్ విడుదల చేసింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ చార్జ్షీట్ ను విడుదల చేశారు.నయవంచన పేరుతో పదేళ్ల బీజేపీ విధ్వంసంపై కాంగ్రెస్ చార్జ్షీట్ రూపొందించింది.చార్జ్షీట్ రిలీజ్ చేసిన...
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భువనగిరి బీజేపీలో( Bhuvanagiri BJP ) గ్రూప్ వార్ నెలకొంది.నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) వైఖరిపై పార్టీ సీనియర్లు కినుక వహించారని తెలుస్తోంది.బూర నర్సయ్య గౌడ్ కుల...
కడప జిల్లా: సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. 2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ చేసింది.లిక్కర్ పాలసీ( Liquor Policy ) కేసులో కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఈడీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారని...
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు( Telangana High court)లో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే వివేకానంద న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు( Kadiam Srihari)లపై స్పీకర్...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan) పులివెందుల వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు.ఈ మేరకు కడప జిల్లా పులివెందుల రిటర్నింగ్ అధికారికి సీఎం జగన్ నామినేషన్ పత్రాలను అందజేశారు.జగన్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా...
సూర్యాపేట జిల్లా( Suryapet )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ దుర్గాపురం స్టేజ్( Kodada...
బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay)కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress) కుమ్మక్కై తనను ఓడించాలని కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.ప్రజా...
హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) వద్ద ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.ఈ మేరకు గాంధీభవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. పదేళ్ల మోసం – వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.తెలంగాణకు...
కడప జిల్లా పులివెందులలోని( Pulivendula ) సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పులివెందుల ఓ సక్సెస్ స్టోరీ అని తెలిపారు.పులివెందుల అంటే...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారట.ప్రధాన విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ మరో రెండు పార్టీలు బీజేపీ, జనసేనతో...
టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తాపత్రయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )అన్నారు.కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.కూటమిలో అంతా చంద్రబాబు మనుషులేనని సజ్జల...
శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో సీఎం జగన్( CM Jagan ) ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.అక్కవరంలో జన సముద్రం కనిపిస్తోందని తెలిపారు.ఏపీలో డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా అని...
తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) పని అయిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను OLX లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు.మరోవైపు అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్(...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) అన్నారు.చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు( Chandrababu Naid )ను ఏ విధంగా...
ఏపీలో టీడీపీ కూటమిని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్( Pothina Mahesh ) అన్నారు.రాష్ట్రంలో రాబోయే 25 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని తెలిపారు.లక్షల కోట్లు సంపాదించాలనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యమని పోతిన మహేశ్ ఆరోపించారు.మహిళలు...
ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఖమ్మం జిల్లాలో( Khammam District ) జరిగిన బీఆర్ఎస్ కార్యకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ( Congress ) ప్రకటించనవి అన్నీ...
ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు కొనసాగుతోంది.ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా అక్కివలసలో ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో సాగుతోంది. మరి కాసేపటిలో టెక్కలి నియోజకవర్గం( Tekkali...
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్( Union Minister Rajnath Singh ) కీలక వ్యాఖ్యలు చేశారు.కుల రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందని ఆరోపించారు. ముస్లింలకు బీజేపీ( BJP ) వ్యతిరేకమని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.విశాఖలో(...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ ఫైర్ అయింది.ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ( CRPF DSP Seshagiri Rao ) మృతిచెందారు.గన్ మిస్ ఫైర్ కావడంతో శేషగిరి రావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.దీంతో ఆయనను...
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి బొత్స సత్యనారాయణ,( Minister Botsa Satyanarayana ) సీఎం జగన్ పై( CM Jagan ) ఆమె తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి బొత్సను...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత( V Hanumantha Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని విడగొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు అవుతుందని...
పేదలకు న్యాయం చేసే బాధ్యత తమదని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెలిపారు.దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారని ప్రశ్నించారు.సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్( Danam Nagender ) కు మద్ధతుగా సీఎం...
బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( MP Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ ప్రజల సమస్యలపై పోరాటం చేశానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా తనను ఓడించేదని ప్రశ్నించారు.57 ఏళ్లలో మరుగుదొడ్లు కూడా కట్టివ్వకుండా ఆత్మగౌరవాన్ని...
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాస రావు( Narne Srinivasa Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు( TDP Leader Chandrababu ) నమ్మదగిన వ్యక్తి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ఛాలెంజ్ చేశారు.ఆగస్ట్ 15 లోగా ఏకకాలంలో రుణమాఫీ చేసి ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) అమలు...
తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) అన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని తెలిపారు.రైతులకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )...
మేడ్చల్ జిల్లా అల్వాల్( Medchal ) లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి( Anil Kumar Reddy ) నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి.ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ( BJP ) ఏర్పాటు చేయనున్న బహిరంగ...
ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) రాయిదాడి ఘటన కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ ను( Satish ) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.ఈ మేరకు సతీశ్ ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి...
ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది.ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ క్రమంలోనే ఖమ్మం రేసులో తెరపైకి రోజుకో పేరు...
వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక తీర్పును వెలువరించనుంది.ఈ మేరకు ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్ లతో సరిపోల్చాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీం...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో( Pulivendula Assembly Constituency ) సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు.ఈ క్రమంలోనే రేపు ఉదయం 11.25 గంటల నుంచి ఉదయం...
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) ప్రచార పర్వంలో దూకుడు పెంచారు.లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో...
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు( Telangana Intermediate Exam Results ) విడుదలయ్యాయి.ఈ మేరకు ఒకేసారి మొదటి, రెండో సంవత్సరం రిజల్ట్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం( Burra Venkatesham ) విడుదల చేశారు.ఇంటర్ పరీక్షలను మొత్తం 9,80,978...
ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )...
నెల్లూరు జిల్లా( Nellore )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రస్తుతం వారిద్దరి...
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( KCR ) ప్రచారానికి సిద్ధం అయ్యారు.ఈ మేరకు నేటి నుంచి ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు.ఇవాళ్టి నుంచి సుమారు 17 రోజుల పాటు కేసీఆర్...
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ఇవాళ్టితో ముగియనుంది.ఈ మేరకు టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో జరిగే భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.శ్రీకాకుళం జిల్లాలోని అక్కివలస నుంచి...
విజయనగరం జిల్లా చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM Jagan ) ప్రసంగిస్తూ విజయనగరం జనసంద్రంగా మారిందని తెలిపారు.రానున్న ఎన్నికలు మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ...
నల్లగొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) అన్నారు.గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు.పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్( Congress ) అని ప్రజలకు అర్థమైందని జగదీశ్...
తెలంగాణ ఇంటర్మీడియట్ )( Telangana Inter results )పరీక్షా ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజల్ట్ ను విడుదల చేయనున్నారు.ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను...
బీజేపీ నాయకురాలు డీకే అరుణ( DK Aruna ) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.డీకే అరుణను తాను అవమానించడం లేదని తెలిపారు.డీకే అరుణ ప్రధాని మోదీ చేతిలో కత్తిలా మారి తమ...
మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ( Farmer loan waiver ) చేయకపోతే రాజీనామా చేస్తారా అని హరీశ్ రావు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పంద్రాగస్టులోగా...
తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.రెండు లేదా మూడు సీట్లు బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.ఇక బీఆర్ఎస్ కు( BRS ) ఒక్క సీట్...
శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎదురుదెబ్బ తగిలింది.విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు( AP High Court) నిరాకరించింది.ఈ క్రమంలోనే ఫిర్యాదుదారులను ప్రతి వాదులుగా చేర్చాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లో నిర్వహించిన కాంగ్రెస్( కార్యకర్తల సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala ) హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మావోయిస్టులు బెదిరించినా మంత్రిగా ఏజెన్సీలో...
కాకినాడ జిల్లా, పిఠాపురం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ. నామినేషన్ ప్రక్రియ అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.వేలాది...
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు( Congress MP candidates ) ఇవాళ సాయంత్రం బీ-ఫామ్లు ఇవ్వనున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో అభ్యర్థులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ( Deepadas Munshi ) అందించనున్నారు.ఈ క్రమంలో 14...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ కు న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో మే 7వ తేదీ వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్...
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన బీఆర్ఎస్( BRS ) తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా బుద్వేల్ లో చేసిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ...
ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) పై రాయిదాడి కేసుపై పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్( Satheesh ) ను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు...
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) నామినేషన్ దాఖలు చేశారు.ఈ మేరకు అధికారులకు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు.అనంతరం వైసీపీ( YCP ) ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు...
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో ఖమ్మంలో పొలిటికల్ హీట్( Khammam Politics ) రోజురోజుకు పెరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన రాకముందే నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.ఈ మేరకు...
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్( KCR ) ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు రేపటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర( Bus...
విశాఖ( Visakhapatnam ) రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని సీఎం జగన్ అన్నారు.ప్రస్తుతం విశాఖ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడుతుందని తెలిపారు. విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖీ( CM Jagan ) నిర్వహించిన సంగతి...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో తాను...
తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు.తనతో ఎవరైనా విభేదాలు పెట్టుకుంటే వాళ్ల ఇష్టమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.తన పార్లమెంట్ పరిధిలో అందరితోనూ బాగానే ఉన్నా...
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ( Devineni Uma ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం విధ్వంసం, దోపిడీ చేస్తుందని దేవినేని...
తిరుపతి జిల్లా( Tirupati District ) చిల్లకూరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం, వెండి విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.నెల్లూరు...
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Assembly constituency )లో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా తుమ్మపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధికారంలోకి రాగానే...
కిర్గిజ్స్థాన్లో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు.వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దాసరి చందు( Dasari Chandu ) అనే యువకుడు మంచు జలపాత సందర్శనకు వెళ్లి మరణించాడు.మృతుడు చందు ఏపీలోని అనకాపల్లి( Anakapalle district ) జిల్లా మాడుగుల మండలం మాడుగుల...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )...
పెద్దపల్లి జిల్లా( Pedpadalli district )లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది( Bridge Collapses ).ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.అయితే ఈదురుగాలుల బీభత్సానికి బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిందని సమాచారం.గత కొన్ని రోజులుగా కురుస్తున్న...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం( Memantha Siddham )’ బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో విశాఖలోని ఎండాడ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.ఎండాడ నుంచి మధురవాడ, తగరపువలస,...
పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) కు షాక్ తగలనుందని తెలుస్తోంది.గోమాస స్థానంలో మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ఎంపిక చేయనుందని సమాచారం.సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, ఎస్ కుమార్ పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు...
ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu )కీలక వ్యాఖ్యలు చేశారు.కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచిత పథకాల హామీలు ఇస్తున్నాయని తెలిపారు. అయితే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే తప్పులేదని వెంకయ్య నాయుడు చెప్పారు.కానీ రాష్ట్ర...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ప్రధాని కావాలని ప్రజల్లో కనిపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) అన్నారు.అయితే ఒక వర్గానికి సీఏఏ వ్యతిరేకమని చిదంబరం చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు.సీఏఏ వలన ఎవరికీ నష్టం...
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో( Karimnagar Congress Party ) హైడ్రామా నెలకొంది.ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు( Velichala Rajender Rao ) నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు వెంట...
బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పదేళ్ల పాలనలో రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతోనే బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఆ పార్టీ హైకమాండ్...
నిజామాబాద్ లో( Nizamabad ) కాంగ్రెస్ నిర్వహించిన ‘జనజాతర’ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పాదయాత్రలో నిజామాబాద్ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నానని...
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడిన ఆయన పవన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లను, ఆడపడుచులను పవన్ కల్యాణ్( Pawan Kalyan )...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నాలుగు నెలల్లోనే అన్ని చేసినట్లు రేవంత్ రెడ్డి భ్రమిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన రైతులను మోసం చేస్తున్నారని హరీశ్...
ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )...
ఏపీలోని విపక్ష కూటమిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు.టీడీపీ నేతలను బీజేపీ, జనసేనలోకి పంపి టికెట్లు ఇప్పిస్తున్నారని సజ్జల తెలిపారు.చంద్రబాబు తన కోసమే కూటమిని...
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం( Madakasira Assembly constituency )లో టీడీపీకి షాక్ తగిలింది.ఈ మేరకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే మడకశిర నియోజకవర్గం( Madakasira Assembly...
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్.( Social Media Influencers ) ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోనూ వీరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హవానే ఎక్కువగా ఉందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి...
హన్మకొండలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( BJP Leader MP Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha...
శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు( MLC Thota Trimurthulu ) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.ఈ క్రమంలో తోట త్రిమూర్తులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ...
ఏపీలో వాలంటీర్ల రాజీనామాలను( Volunteers Resignations ) ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సీనియర్ న్యాయవాది ఉమేశ్ చంద్ర( Senior Advocate Umesh Chandra ) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికల క్యాంపెయిన్...
AP పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు.3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 2803...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagdish Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించే విధంగా ఉన్నాయని తెలిపారు. పీసీసీ చీఫ్, సీఎంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy )...
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్( Rajendra Nagar MLA Prakash Goud )కు ఎదురుదెబ్బ తగిలింది.ఆయనకు బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేటర్లు( BRS Municipal Corporators ) షాక్ ఇచ్చారు.బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో మొత్తం 22...
శ్రీకాకుళం జిల్లా( Srikakulam ) రణస్థలం మండలం అల్లివలస( Allivalasa )లో పెళ్లింట విషాదం నెలకొంది.వివాహం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు పెళ్లి మండపానికి తాకాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్( Electric shock ) కు గురై ఒకరు...
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకుంటున్నాయి.ఈ మేరకు సుమారు 160 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎలక్షన్ బందోబస్తుకు సెంట్రల్ ఆర్మడ్, సీఏపీఎఫ్ ( Central...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్( Grandhi Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రాజకీయ నేతకు ఉండాల్సిన విలువలు పవన్ కల్యాణ్ లేవని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.భీమవరం గురించి...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) నామినేషన్ వేశారు.ఈ మేరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ నేత బోండా ఉమపై( Bonda Uma...
అగ్రరాజ్యం అమెరికా) America _లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కాలేజీకి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.వెనుక నుంచి వచ్చిన మరో కారు...
చిత్తూరు జిల్లా: నామినేషన్ వేసేందుకు నిభందనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూలు, వైసీపీ కి ఒక రూలు అనే మాదిరి తయారయ్యింది.100మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలను RO కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు. అదేవిధంగా...
ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు( AP 10th Exam Results ) విడుదల అయ్యాయి.ఈ మేరకు విజయవాడలో పాఠశాల కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ( AP Commissioner of School Education Suresh Kuma )వెబ్ సైట్ లో 2023-24 రిజల్ట్స్...
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో ‘ఖమ్మం’ ఎంపీ అభ్యర్థి వ్యవహారంపై కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఖమ్మం రాజకీయాలు బెంగళూరుకు చేరుకున్నాయి. ఖమ్మం పార్లమెంట్( Khammam ) నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ( Atram Suguna...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన...
సూర్యాపేట జిల్లా: నేషనల్ హైవే 65 పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి వేగంగా వస్తున్న కారు దూసుకుపోవడంతో కారులో ఉన్న భార్య భర్తలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు....
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) మ్యానిఫెస్టోపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆయన మ్యానిఫెస్టోపై పార్టీ నేతలతో కీలకంగా చర్చించనున్నారు. ప్రస్తుతం సీఎం...
కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్, గోసుల శివ భరత్ రెడ్డి నామినేషన్ దాఖలు.ముహూర్త బలం నేపథ్యంలో వల్లభనేని పంకజశ్రీ, వంశీ మోహన్ తొలి సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు.తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిణి...
2024 ఎన్నికలు( 2024 Elections ) చరిత్రలో నిలిచిపోతాయని ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అన్నారు.మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా చింతలపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ‘సిద్ధం’ సభలను చూసి ప్రత్యర్థుల...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని తెలిపారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? లేక గొర్రెల కాపరినా అని...
వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ( Vellampalli Srinvias )కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ ను హత్య చేసేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.సీఎం జగన్ పై రాయి దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమ( Bonda...
తెలంగాణలో బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లో అన్నీ కుంభకోణాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ నేతల...
ఏపీ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) హాట్ కామెంట్స్ చేశారు.టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.అయితే తమ నిగ్రహాన్ని చేతకానితనంగా భావించవద్దని సజ్జల సూచించారు.తాము కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు(...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కారు పాడైపోయి షెడ్ కు పోయిందన్న రేవంత్ రెడ్డి ఇకపై దాన్ని తుక్కుకు వేయాల్సిందేనని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణలో బీజేపీ( BJP ) 12 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రేవంత్ రెడ్డి సాకులు వెతుకుతున్నారని ఎంపీ...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రజిని( Vidadala Rajini ) నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్( CM Jagan ) పాలనకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని తెలిపారు. రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విడదల రజిని...
ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ ( YCP )హవా కనిపిస్తోంది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది.సీట్ల ప్రకటన మొదలు ఇవాళ్టి వరకు ఫుల్ జోష్ లో ఉంది.ముందుగానే అభ్యర్థులను ప్రకటించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చిన...
ఏపీలో ఎన్నికలకు( AP Politics ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో టీడీపీ ( TDP ) వీడియో వైరల్ గా మారింది.ఈ మేరకు టీడీపీ పవర్...
జనసేన పార్టీపై వైసీపీ నేత పోతిన మహేశ్ ( Pothina Mahesh )కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు అరెస్ట్ కావడానికి ముందు పవన్ కల్యాణ్ ఆస్తులు ఎంత? చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక...
ఏపీలో మరోసారి వైసీపీ( YCP )నే అధికారంలోకి రాబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది.ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాల ప్రకారం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగిస్తుందని సమాచారం.లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ గాలి గట్టిగా...
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సమానమేనని తెలిపారు.తాను ఏ పార్టీలో చేరనని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే సంస్థాగత నిర్మాణం లేకనే...
వైసీపీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు జిల్లాలో టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవుల మనోభావాలను టీడీపీ దెబ్బతీస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు.ఈ క్రమంలో టీడీపీకి ఓటు వేస్తే వారి...
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Hyderabad Uppal Stadium ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల( IPL Match Tickets ) అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు( Student Unions ) ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.ఈ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి బీజేపీ నాయకురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీకే అరుణ( DK Aruna ) ధ్వజమెత్తారు.మహబూబ్...
టీడీపీ నేత బోండా ఉమపై వైసీపీ నేత, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ( Vellampalli Srinivas )తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. బోండా ఉమ( Bonda Uma )కు డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే వెల్లంపల్లి...
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Nageswara Rao ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలో ప్రతి ఇంటికి వెళ్తూ వైసీపీ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని మంత్రి కారుమూరి ప్రజలకు...
సిద్దిపేట జిల్లా( Siddipet )లో భారీ వర్షం కురిసింది.నంగనూరు మండలం( Nanganoor ) సిద్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో పాటు కొట్టుకుపోయింది. ఆరుగాలం పండించిన పంట తడిసి పోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించి...
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా( Manish Sisodia ) బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం( Memantha Siddam )’ బస్సు యాత్ర 19 వ రోజుకు చేరుకుంది.ఈ మేరకు ఇవాళ గోడిచర్ల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి,...
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ( Suryapet Congress Party )లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ మేరకు పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాల మధ్య వార్ జరిగింది. అయితే పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య గతంలో ఎమ్మెల్యే...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు( Medak Congress MP Candidate Neelam Madhu ) నామినేషన్ కార్యక్రమానికి సీఎం...
ఏపీలో ఎన్నికలు ( Elections in AP ) సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీని( TDP ) ఓటమి భయం వెంటాడుతుందని తెలుస్తోంది.బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీకి ఇప్పటికీ గెలుస్తామన్న నమ్మకం...
ఎండ వేడిమితో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు స్వల్ప ఊరట లభించింది.నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, జూబ్లీహిల్స్( LB Nagar, Hayat Nagar, Dil Sukh Nagar, Jubilee Hills...
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు తాము బయటకు తీస్తామని తెలిపారు.ప్రభుత్వం కూలిపోతుందని ఏ ఆలోచనతో అన్నారో కేసీఆర్ కే తెలియాలని...
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో( Khairatabad ) ఉన్న ప్రభుత్వ భూమిపై( Government Land ) కబ్జా రాయుళ్ల కన్ను పడింది.సర్వే నంబర్ 403 లో సుమారు 3,050 గజాల సర్కార్ భూమి ఉంది. ఇటీవలే ఆ ప్రభుత్వ భూమిని కబ్జా...
లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ గెలుపే ధ్యేయంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా జాతీయ నేతలతో ప్రచారాలను నిర్వహిస్తుంది.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్నాథ్...
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో భారీగా గంజాయి, బంగారం, వెండి, నగదు( Gold,Silver ) పట్టుబడుతోంది.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1.15...
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను( Vikas Raj ) బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి( Ketireddy Vasudeva Reddy ) కలిశారు.ఈ మేరకు తమ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) చేపట్టనున్న బస్సు యాత్ర...
బిజేపి, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నలమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో...
వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్( Aroori Ramesh )కు తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో స్వల్ప ఊరట లభించింది.గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆరూరి రమేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి...
ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.ఈ మేరకు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల( IPL black tickets )ను విక్రయిస్తున్న ముగ్గురు సాప్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్( Kondapur ) లో ఐపీఎల్ టికెట్లను...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో( Tanuku ) హై టెన్షన్ వాతావరణం నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswara Rao ) నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ...
వరంగల్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Tatikonda Rajaiah ) సవాల్ విసిరారు. కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) దమ్ముంటే రాజీనామా చేసి రావాలని తాటికొండ...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో విచారణ జరిగింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. ఈ...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( Hanumantha Rao కీలక వ్యాఖ్యలు చేశారు.తనపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లు రాశారని వీహెచ్ తెలిపారు.ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్...
కృష్ణాజిల్లా , పెనమలూరు నియోజకవర్గం: 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ పంచమర్తి...
మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పాలమూరుకు కేసీఆర్( KCR ) ఏం చేశారని ప్రశ్నించిన సీఎం రేవంత్...
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్( Rajnath Singh ) అన్నారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజల సొమ్ము దోచుకుందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్( Congress ) పేదరికాన్ని పెంచి పోషించిందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు.అయితే తాము పేదరికం నుంచి...
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్( MP candidate Chamala Kiran Kumar ) పై కేసు నమోదైంది.ఈ మేరకు చామల కిరణ్ కుమార్ తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.తుర్కయాంజల్...
తెలంగాణ బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు.ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు నివేదిక ఇచ్చానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.నైతిక విలువలకు కట్టుబడి ప్రజల...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది.ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సామర్లకోట( Samarlakota )లో సీఎం జగన్ రోడ్...
ఏపీ ప్రజలంతా వైసీపీ( YCP ) వైపే ఉన్నారని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి( YV Subba Reddy) అన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఉత్తరాంధ్ర( Uttarandhra )లో 30 స్థానాలకు పైగా గెలుస్తామని వైవీ...
తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) ఫిక్స్డ్ డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరాయి.ఈ మేరకు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు( Fixed Deposits ) రూ.18 వేల కోట్లు దాటాయి. గడిచిన సంవత్సర కాలంలో రూ.1,161 కోట్లను టీటీడీ పలు...
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) కు చేదు అనుభవం ఎదురైంది.పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్...
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ మేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( MLA Prakash Goud )కాంగ్రెస్...
తెలంగాణలో కరెంట్ ఉండదని అసత్య ప్రచారాం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.ఈ విధంగా తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదని తెలిపారు. గతంలోని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం...
తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ ( Telangana Excise Department ) దర్యాప్తు చేపట్టింది.ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.ఈ మేరకు శాఖపై విచారణకు కీలక ఆదేశాలు జారీ చేసింది.2017 నుంచి 2022...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై రాయి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.కేసులో ఏ2 గా ఉన్న దుర్గారావును( Durga Rao ) పోలీసులు కోర్టులో హజరుపరచలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో నిందితుడు దుర్గారావు ఎక్కడ...
సంగారెడ్డి ఓఆర్ఆర్( Sangareddy ORR ) పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొల్లూరు( Kollur ) వద్ద లారీని కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం...
ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని తెలుస్తోంది.ఈ సారి కూడా పరాజయం పాలైతే ఉనికిని సైతం కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్న టీడీపీ పార్టీ దాష్టీకానికి పాల్పడిందని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గుంటూరు జిల్లా...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) హెల్త్ చెకప్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరగనుంది.ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం కావేరి బవేజా పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు.కేజ్రీవాల్...
దక్షిణ భారత్ పై ప్రధానమంత్రి మోదీ విషం కక్కుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) అన్నారు.తెలంగాణకు రావాల్సిన హక్కును లెక్కల్లో చూపుతున్నారని తెలిపారు.రొటీన్ గా వచ్చే దానిని లెక్కల్లో చూపడం అవివేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లాకు...
వంద శాతం వీవీప్యాట్ల( VVPATs ) ట్యాలీ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్లను వంద శాతం ట్యాలీ చేసే విధంగా ఈసీకి( EC ) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి...
హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్( BRS KCR ) నిర్వహించిన భేటీ ముగిసింది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ రూ.500 ల బోనస్ కోసం పంట కల్లాల వద్ద పోరాటాలకు పిలుపునిచ్చారు.తెలంగాణలో సుమారు ఎనిమిది...
ఏపీలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ప్రచారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న నాలుగు బహిరంగ సభలకు ప్రధాని మోదీ( PM Modi ) హాజరుకానున్నారు....
పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( BRS Party Leader KCR ) బస్సు యాత్ర నిర్వహించనున్నారు.ఈ క్రమంలో అలంపూర్ జోగులాంబ...
టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu )పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు మాటలన్నీ అసత్యాలేనని పేర్కొన్నారు.తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శిస్తున్నారని తెలిపారు.తానేప్పుడూ పవన్ కల్యాణ్, చంద్రబాబుపై బూతులు మాట్లాడలేదని పేర్ని నాని( Perni Nani...
ఏపీలో 13 ఎల్ఈడీ ప్రచార రథాలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Leader Sajjala Ramakrishna Reddy ) ప్రారంభించారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎల్ఈడీ ప్రచార రథాలు తిరగనున్నాయి.ఎన్ఆర్ఐలు( NRI ) స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేయడం...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది.ఈ మేరకు ఆయన షుగర్ లెవల్స్( Sugar Levels ) పెంచుకోవడానికి మామిడి పండ్లు తింటున్నారని ఆరోపించింది.షుగర్ లెవల్స్ పెంచుకోవడం వలన...
చిత్తూరు జిల్లా కుప్పం( Kuppam ) నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి...
విపక్ష నేతలు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు సంస్కార హీనులన్న ఆయన సీఎం జగన్ పై దాడిని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.సీఎం జగన్...
పరిపాలన రాజధానికి సీఎం జగన్( CM YS Jagan ) కట్టుబడి ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రానున్న ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని...
రానున్న లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) బీ- ఫారాలను అందించారు.అనంతరం ఎన్నికల వ్యూహాలపై నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల( Parliament...
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Former Minister Jagadish Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పదవి నిలబెట్టుకోవడానికి ఒకరు, పదవి కోసం మరొకరు పాకులాడుతున్నారని మండిపడ్డారు.గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మరిచిపోయారా అని జగదీశ్...
కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Narasimhulu ) నిరసన దీక్ష కొనసాగుతోంది.హైదరాబాద్ బేగంపేటలోని( Begumpet ) నివాసంలో ఆయన చేపట్టిన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.మాదిగలకు కాంగ్రెస్( Congress ) ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంపై...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ...
వనపర్తి కాంగ్రెస్( Wanaparthy Congress ) లో చేరికల రచ్చ చెలరేగింది.ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి( MLA Megha Reddy ) నివాసం వద్ద ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.బీఆర్ఎస్ పార్టీ( BRS Party...
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( Former CM KCR )సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై( Kalvakuntla Kanna Rao ) మరో కేసు నమోదైంది.ఈ మేరకు కన్నారావుపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు నమోదు చేశారు.ల్యాండ్...
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Former Minister KTR ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని తెలిపారు.మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం(...
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో( Kalyandurgam ) ఉద్రిక్తత నెలకొంది.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ, టీడీపీ( YCP , TDP ) వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.ఘర్షణ కాస్తా ముదరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వైసీపీ ఎన్నికల ప్రచార రథం తాళాలను టీడీపీ...
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ వాయిదా పడింది.ఈ మేరకు కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంను కోరారు.ఈ క్రమంలోనే సెలవుల తరువాత విచారణ జరపాలని చంద్రబాబు...
టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఉభయ గోదావరి జిల్లాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో రెండు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.రఘురామ కృష్ణరాజుకు( Raghurama Krishnam Raju ) ఒక సీటు, బీజేపీతో మరో...
ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) పై రాయి దాడి కేసులో నిందితులను మరి కాసేపటిలో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.ఈ మేరకు నిందితులతో పాటు మరికొందరిని కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.అయితే సిమెంట్ రాయి ముక్క( Stone...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి( Abhishek Boinpally ) బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్...
విజయవాడలోని బందర్ రోడ్డు( Bandar Road Vijayawada )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కేడీసీసీ బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్( Medical Godown ) లో మంటలు చెలరేగాయి.గోడౌన్ లో అలుముకున్న మంటలు( Fire Accident ) ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.స్థానికుల ద్వారా...
లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఎంపీ...
ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్( Gazette Notification ) విడుదలైంది.సీఈసీ నోటిఫికేషన్( CEC Notification ) ఆధారంగా సీఈవో గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు.ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.ఈ...
ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది.అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఓటరు నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పలు...
లోక్సభ ఎన్నికల నాల్గవ విడత నోటిఫికేషన్( Lok Sabha Elections Fourth Phase Notification ) విడుదలైంది.ఈ మేరకు తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణలో మొత్తం 17...
ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ( Justice Sundaresh, Justice SVN Bhatti )ధర్మాసనం విచారణ చేపట్టనుంది.ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని...
ఏపీలోని టీడీపీ నేతలపై సీఈవో ఎంకే మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేతలపై వైసీపీ లీడర్లు ఈసీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బాలకృష్ణ,( Balakrishna ) లోకేశ్ పై( Nara Lokesh ) ఈసీకి...