హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అడుగులు వేస్తోంది. నగరంలో రద్దీకి అసలు కారణాలు ఏమిటి? ఎక
Hyderabad News
Trending articles tagged with #Hyderabad News.
Aggregated Stories
Latest
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్ – హను రాఘవపూడి
హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్కు భారీ స్పందన లభిస్తోంది. 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్ల కోసం శనివారం వరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డ

హైదరాబాద్: భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢమాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంతోపాటు నగరవ్యాప్తంగా మహంకాళి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనా

పలు మార్గాల్లో ట్రాఫిక్ సిమ్యులేషన్ స్టడీకి యోచన ఈనాడు, హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీకి కారణాలు, ప్రత్యామ్నాయ చర్యలను అంచనా వేసేందుకు ట్రాఫిక్ సిమ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్త

మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..! హైదరాబాద్ నగరం మియాపూర్లోని జీఎస్ఎమ్ మాల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం వేళ ఒక అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. మాల్ సమీపంలో ఉన్నట్టుండి ఒక బెలూన్ గ్యాస్ సిలిండర

చాంద్రాయణగుట్ట: ఆషాఢమాసం బోనాల జాతరలో ఆదివారం ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా బోనాల క్యూ కోసం బా

చలో.. బాల్ కే సాత్ ఆమ్ బీ మిలేగి.. (బంతితో పాటు మామిడికాయ కూడా దొరుకుతుంది వెళ్లు!)) ...గల్లీ క్రికెట్ మ్యాచ్లో భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సరదా కామెంట్ ఇది. గంగూలీ ఏమిటి? గల్లీ క్రికెట

తుది దశకు చేరుకున్న సమగ్ర ఓటరు సర్వే 17న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణకు ఏర్పాట్లు ఎన్నికల అధికారులకు ఎన్యూమరేషన్ ఫారం అందజేస్తున్న గోషామహల్ వాసులు ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుం

సున్నిత ప్రాంతంగా గుర్తించిన హెచ్సీయూ గచ్చిబౌలిలో సగటు శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం.. సైలెన్స్ జోన్లలో పగటి పూట 50 డెసిబుల్స్

Miyapur Explosion: మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద పేలుడు సంభవించింది. జీఎస్ఎం మాల్ సమీపంలో ఒక్కసారిగా బెలూన్లలో గ్యాస్ నింపే చిన్న సిలిండర్ పేలిపోవడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఒ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్