
మాజీ మంత్రి హరీశ్రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని, అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని హరీశ్రావును ప్రశ్నించారు...





