
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. న్యూఢిల్లీ, జూన్ 23: దేశ రాజధాని


దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. న్యూఢిల్లీ, జూన్ 23: దేశ రాజధాని

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమస్య పరిష్కారం కాబోతోందా?. IRFC రుణం చిక్కులు వీడబోతున్నాయా?. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇదే నిజమని తెలుస్తోంది. సీఎం రేవంత్ వరుసభేటీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం చూస్తే.. మెట్రోపై ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పర్మిషన్కు ఢిల్లీలో సానుకూల వాతావరణం కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే తొలిదశ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు మధ్యలో ఆగిన IRFC రుణం క్లియర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర రైల్వేమంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డికి లేఖ రాయడం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, స్వయంగా కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంతో.. నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న నాయకులు రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు కలిసి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. గాంధీ సరోవర్కు అనుమతులు రావడంతో కేంద్ర రక్షణమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులతో పాటు ప్రధానంగా ఐఆర్ఎఫ్సీ లోన్ అంశంపై ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. IRFC నుంచి రావాల్సిన 13వేల 600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తరువాత బయటకు వచ్చిన రేవంత్రెడ్డి .. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నామన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్
.webp)
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం