సీసీటీవీ
Actor ProfileCelebrity

సీసీటీవీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources18
సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ
Andhra Jyothy26 Jun 2026
సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. హైదరాబాద్

అయోధ్యను వీడి వెళ్లొద్దు’.. ట్రస్ట్ , ఆలయ సిబ్బందికి సిట్ ఆదేశాలు
Eenadu25 Jun 2026
అయోధ్యను వీడి వెళ్లొద్దు’.. ట్రస్ట్ , ఆలయ సిబ్బందికి సిట్ ఆదేశాలు

ఇంటర్నెట్‌ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అయోధ్యను వీడి వెళ్లొద్దని ఆలయ

దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది
Asianet News Telugu25 Jun 2026
దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది

గాదె సాయికృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 9న పోలీసులు విచారణ నిమిత్తం అతడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి అతడు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ

సీసీటీవీ , జామర్లు, బయోమెట్రిక్స్.. నీట్ ఎగ్జామ్ లో మునుపెన్నడూ లేని నిఘా
SkyC Media24 Jun 2026
సీసీటీవీ , జామర్లు, బయోమెట్రిక్స్.. నీట్ ఎగ్జామ్ లో మునుపెన్నడూ లేని నిఘా

ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో మే 3న రద్దైన నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఎన్టీఏ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ప్రతిష్టాత్మక పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పునఃపరీక్షకు హాజరవుతుండటం విశేషం. ఫలితంగా దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో కలిపి మొత్తం 5,440 కి పైగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరుగుతున్న ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్‌తో కూడిన 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు కేంద్రాల్లో 51,000 కి పైగా సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ మరియు ఫేషియల్ రికగ్నిషన్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశారు. కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లు, ఫ్రిస్కింగ్, డాగ్ స్క్వాడ్స్ మరియు భారీ పోలీసు బందోబస్తుతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల రవాణా కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహకారం తీసుకోవడం ఈ పరీక్షలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. సైబర్ మోసాలను అరికట్టడానికి సైబర్ నిఘాతో పాటు పరీక్ష ముగిసే వరకు టెలిగ్రామ్ యాప్‌ను కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఈసారి తీసుకున్న కఠిన చర్యలు పరీక్షా విధానంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఈ అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు

సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్ పై విచారణ వేగవంతం
Andhra Jyothy24 Jun 2026
సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్ పై విచారణ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి

అయోధ్య’ విరాళాల్లో గోల్ మాల్
Sakshi23 Jun 2026
అయోధ్య’ విరాళాల్లో గోల్ మాల్

అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు వెల్లడయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్‌) విరాళాల

కోట్ల విలువైన ఆభ ర ణాల ను పోగొట్టుకున్న రియా
Telugu Times21 Jun 2026
కోట్ల విలువైన ఆభ ర ణాల ను పోగొట్టుకున్న రియా

బాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ మరియు నిర్మాత రియా క‌పూర్(Rhea Kapoor)కు సంబంధించిన ఖరీదైన ఆభరణాల మాయమైన ఘటన సినీ, ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక మెట్ గాలా(Met Gala)

బంగారంతో ఉన్న బ్యాగును పోగొట్టుకున్న భక్తుడు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో గంటల్లోనే అప్పగింత
Samayam Telugu21 Jun 2026
బంగారంతో ఉన్న బ్యాగును పోగొట్టుకున్న భక్తుడు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో గంటల్లోనే అప్పగింత

శ్రీవారి దర్శనం కోసం తిరుమల కు వచ్చిన ఓ భక్తుడు రూ.7 లక్షల విలువైన బంగారంతో ఉన్న బ్యాగును పొగొట్టుకోగా.. గంటలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవతో అది తిరిగి అతడి చెంతకు చేరింది. వివరాల్లోకి

షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్
AP7AM21 Jun 2026
షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్

షేర్ మార్కెట్ వ్యామోహం, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో వచ్చిన భారీ నష్టాలు ఒక సాధారణ అకౌంటెంట్‌ను నేరస్తుడిగా మార్చాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 36 ఏళ్ల జిగ్నేష్ లాల్జీభాయ్ తలావియా అనే అకౌంటెంట్, తన

రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్ టీఏ
AP7AM21 Jun 2026
రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్ టీఏ

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం

బాంబే ఐఐటీలోని షాకింగ్ ఘటన.. భయాందోళనలో విద్యార్థులు.. సీసీటీవీలో దృశ్యాలు వైరల్
Samayam Telugu20 Jun 2026
బాంబే ఐఐటీలోని షాకింగ్ ఘటన.. భయాందోళనలో విద్యార్థులు.. సీసీటీవీలో దృశ్యాలు వైరల్

దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఓ

జూబ్లీహిల్స్ లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు
HMTV20 Jun 2026
జూబ్లీహిల్స్ లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూంలో బంగారు ఆభరణాల చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. షోరూం

బాంబే క్యాంపస్ లో చిరుతపులి కలకలం.. కుక్కపై దాడి చేసి
Andhra Jyothy20 Jun 2026
బాంబే క్యాంపస్ లో చిరుతపులి కలకలం.. కుక్కపై దాడి చేసి

ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చిరుతపులి కలకలం రేపింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కపై దాడి చేసింది. కుక్క గొంతును కొరికి చంపేసింది. ఇంటర్‌‌నెట్ డెస్క్: ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో

స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ
Vaartha20 Jun 2026
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ

CP Sajjanar: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, రవాణా భద్రత, మాదకద్రవ్యాల నిరోధంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ విద్యాసంస్థలకు పలు కీలక

సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్
NTV Telugu19 Jun 2026
సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్

Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం

రామమందిర విరాళాల వివాదం..నృపేంద్ర మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Vaartha19 Jun 2026
రామమందిర విరాళాల వివాదం..నృపేంద్ర మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య రామయ్య ఆలయం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. రామమందిర

రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు
AP7AM19 Jun 2026
రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీస్తుండగా తాజాగా రామమందిర నిర్మాణ

ఉప్పల్ లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు
HMTV19 Jun 2026
ఉప్పల్ లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు

Uppal: ఉప్పల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు! ఉప్పల్: కస్టమర్ వేషంలో కాస్మెటిక్ షాప్‌లోకి ప్రవేశించిన ఓ యువకుడు మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యేందుకు

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి
Andhra Jyothy19 Jun 2026
దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో

క్షుద్రపూజల అనుమానం.. పని మనిషిని హత్య చేసిన డాక్టర్
Andhra Jyothy19 Jun 2026
క్షుద్రపూజల అనుమానం.. పని మనిషిని హత్య చేసిన డాక్టర్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో ఓ డాక్టర్ తన ఇంటి పని మనిషిని చంపేశాడు. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. ఇంటర్‌నెట్

నా భర్త నుంచి ప్రాణహాని
Chitrajyothy19 Jun 2026
నా భర్త నుంచి ప్రాణహాని

తన భర్త, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శరవణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన మొదటి భార్య సూర్యశ్రీ ఆరోపించారు. ఈ విషయంపై ఆమె చెన్నై నగర శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు

జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు
AP7AM19 Jun 2026
జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని

పాకిస్థాన్ లోని గురుద్వారాలో సిక్కు దంపతుల హత్య..నిందితుడు అరెస్ట్
Vaartha19 Jun 2026
పాకిస్థాన్ లోని గురుద్వారాలో సిక్కు దంపతుల హత్య..నిందితుడు అరెస్ట్

Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య ఉదంతంలో అక్కడి పోలీసులు కీలక విజయం సాధించారు. దారుణం జరిగిన మూడు రోజుల్లోనే ఈ కేసులో ప్రధాన

పాకిస్థాన్ లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు
AP7AM19 Jun 2026
పాకిస్థాన్ లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్

ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో
AP7AM18 Jun 2026
ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో

దేశవ్యాప్తంగా మామిడి సీజన్ జోరుగా సాగుతున్న వేళ, జపాన్‌కు చెందిన మియాజాకి రకం మామిడిపై అందరి దృష్టి నిలిచింది. ఈ పండు ధర కిలో రూ. 2.5 లక్షల వరకు పలుకుతోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది

రూ.50 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్.. గచ్చిబౌలి నుంచి 25 ని. వ్యవధిలో ప్రకటన
Eenadu18 Jun 2026
రూ.50 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్.. గచ్చిబౌలి నుంచి 25 ని. వ్యవధిలో ప్రకటన

రూ.50 లక్షల బడ్జెట్, రెడీ టు మూవ్‌ ఇన్‌ గేటెడ్ కమ్యూనిటీ, రెడ్ బ్రిక్స్‌తో కట్టిన అత్యంత నాణ్యమైన కట్టడం, క్లబ్ హౌస్ సౌకర్యం, ముంబయి నేషనల్ హైవే పక్కన ఉండటం, 25 నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి ఐటీకి

భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి
Andhra Jyothy18 Jun 2026
భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో

ఇళ్లంతా సీసీటీవీలు.. భార్యను బలితీసుకున్న సైకో భర్త
Oneindia Telugu18 Jun 2026
ఇళ్లంతా సీసీటీవీలు.. భార్యను బలితీసుకున్న సైకో భర్త

పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ 26 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై సమీపంలోని థానే పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలిని విశాఖ తిల్కర్‌గా గుర్తించారు

అర్ధరాత్రి థ్రిల్ కోసం హైస్పీడ్ రైడ్.. కట్ చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్
TV9 Telugu18 Jun 2026
అర్ధరాత్రి థ్రిల్ కోసం హైస్పీడ్ రైడ్.. కట్ చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్

హైదరాబాద్‌, జూన్‌ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్‌ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్‌ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల

అభ్యర్థులకు బిగ్ అలర్ట్
Vaartha18 Jun 2026
అభ్యర్థులకు బిగ్ అలర్ట్

NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు

పెళ్లి పత్రికలో చిరునామా చూసి.. దోపిడీ
Eenadu18 Jun 2026
పెళ్లి పత్రికలో చిరునామా చూసి.. దోపిడీ

ఈటీవీ భారత్‌: బంధువును కలిసేందుకు కేరళకు వెళ్లిన ఓ దొంగకు అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుక అనుకోని అవకాశంగా మారి దోపిడీకి పాల్పడ్డాడు. రెండు నెలల దర్యాప్తు అనంతరం గుజరాత్‌కు చెందిన నిందితుడు బక్షు

చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి అనిత పరామర్శ
Oneindia Telugu17 Jun 2026
చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి అనిత పరామర్శ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 11 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి
TeluguOne17 Jun 2026
చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి

చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం హోం మంత్రి .. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా

ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి
TeluguOne17 Jun 2026
ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి

ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య ఒక్క ఉదుటున పైకి లేచింది. రాంచీలోని

నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే
Zee Telugu17 Jun 2026
నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్
Andhra Jyothy17 Jun 2026
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర గూఢచారుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారత సైన్యం కదలికలపై నిఘా, ఓటీపీ-సిమ్ రాకెట్, సున్నిత సమాచారం పాక్‌కు

కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో
Oneindia Telugu17 Jun 2026
కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో

జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓ సంచలన ఘటన వెలుగుచూసింది.ఇక్కడి నివారణ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి

రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం
Andhra Jyothy17 Jun 2026
రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం

అనంతపురం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్‌ మిషన్‌నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం, జూన్ 17: జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా

తోటలో మాంసం బొమ్మలు.. తుని పాప కేసులో ఊహించని ట్విస్ట్
SkyC Media17 Jun 2026
తోటలో మాంసం బొమ్మలు.. తుని పాప కేసులో ఊహించని ట్విస్ట్

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జూన్ 6న జీడి తోట మరియు పామాయిల్ తోట ప్రాంతంలోకి వెళ్లిన

ముస్సోరీలో తెలుగు టెక్కీ మిస్టరీ డెత్... భర్తతో విహారయాత్రలో విషాదం
TeluguOne16 Jun 2026
ముస్సోరీలో తెలుగు టెక్కీ మిస్టరీ డెత్... భర్తతో విహారయాత్రలో విషాదం

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది
Vaartha16 Jun 2026
ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది

Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన

నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్
Eenadu16 Jun 2026
నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ రీఎగ్జామ్‌ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్‌, ముఖ

నీట్ రీ-టెస్ట్ .. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు
AP7AM16 Jun 2026
నీట్ రీ-టెస్ట్ .. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ‘వుయ్ ది లీడర్స్‌’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన తమిళనాడు నేత అన్నామలై.. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్‌ 21న నిర్వహించనున్న నీట్‌

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Andhra Jyothy16 Jun 2026
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
Vaartha15 Jun 2026
జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
Namasthe Telangana15 Jun 2026
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

తాండూర్, జూన్ 15 : నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు మంచిర్యాల జిల్లా తాండూర్ సీఐ దేవయ్య అన్నారు. మండలంలోని రేచిని గ్రామంలో సోమవారం తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్

ఏపీలో సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం.. ప్రయాణికుల బంగారం లాక్కునే యత్నం.. రంగంలోకి రైల్వే పోలీసులు..
10TV Telugu15 Jun 2026
ఏపీలో సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం.. ప్రయాణికుల బంగారం లాక్కునే యత్నం.. రంగంలోకి రైల్వే పోలీసులు..

Sarkar Express Robbery : ఏపీలోని బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్పికట్ల – బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారు జామున తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడకు

చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ
AP7AM14 Jun 2026
చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు

ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం
AP7AM14 Jun 2026
ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మీరట్‌లోని ఎన్‌హెచ్-58 సమీపంలో ఉన్న ఓ రైతు తన పొలంలో స్విమ్మింగ్ పూల్

తుని చిన్నారి అదృశ్యంపై పవన్ కల్యాణ్ ఆరా
Vaartha14 Jun 2026
తుని చిన్నారి అదృశ్యంపై పవన్ కల్యాణ్ ఆరా

Pawan Kalyan: కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు