
సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. హైదరాబాద్


సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. హైదరాబాద్

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అయోధ్యను వీడి వెళ్లొద్దని ఆలయ

గాదె సాయికృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 9న పోలీసులు విచారణ నిమిత్తం అతడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి అతడు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ

ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో మే 3న రద్దైన నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఎన్టీఏ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ప్రతిష్టాత్మక పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పునఃపరీక్షకు హాజరవుతుండటం విశేషం. ఫలితంగా దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో కలిపి మొత్తం 5,440 కి పైగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతున్న ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్తో కూడిన 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు కేంద్రాల్లో 51,000 కి పైగా సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ మరియు ఫేషియల్ రికగ్నిషన్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేశారు. కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లు, ఫ్రిస్కింగ్, డాగ్ స్క్వాడ్స్ మరియు భారీ పోలీసు బందోబస్తుతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల రవాణా కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ సహకారం తీసుకోవడం ఈ పరీక్షలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. సైబర్ మోసాలను అరికట్టడానికి సైబర్ నిఘాతో పాటు పరీక్ష ముగిసే వరకు టెలిగ్రామ్ యాప్ను కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఈసారి తీసుకున్న కఠిన చర్యలు పరీక్షా విధానంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఈ అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి

అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు వెల్లడయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్) విరాళాల

బాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ మరియు నిర్మాత రియా కపూర్(Rhea Kapoor)కు సంబంధించిన ఖరీదైన ఆభరణాల మాయమైన ఘటన సినీ, ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక మెట్ గాలా(Met Gala)
శ్రీవారి దర్శనం కోసం తిరుమల కు వచ్చిన ఓ భక్తుడు రూ.7 లక్షల విలువైన బంగారంతో ఉన్న బ్యాగును పొగొట్టుకోగా.. గంటలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవతో అది తిరిగి అతడి చెంతకు చేరింది. వివరాల్లోకి

షేర్ మార్కెట్ వ్యామోహం, ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చిన భారీ నష్టాలు ఒక సాధారణ అకౌంటెంట్ను నేరస్తుడిగా మార్చాయి. గుజరాత్లోని సూరత్కు చెందిన 36 ఏళ్ల జిగ్నేష్ లాల్జీభాయ్ తలావియా అనే అకౌంటెంట్, తన

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం
దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం పవాయ్లోని క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఓ

Hyderabad: జూబ్లీహిల్స్లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూంలో బంగారు ఆభరణాల చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. షోరూం

ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్లో చిరుతపులి కలకలం రేపింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కపై దాడి చేసింది. కుక్క గొంతును కొరికి చంపేసింది. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్లో

CP Sajjanar: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, రవాణా భద్రత, మాదకద్రవ్యాల నిరోధంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ విద్యాసంస్థలకు పలు కీలక

Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం

Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య రామయ్య ఆలయం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. రామమందిర

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీస్తుండగా తాజాగా రామమందిర నిర్మాణ

Uppal: ఉప్పల్లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు! ఉప్పల్: కస్టమర్ వేషంలో కాస్మెటిక్ షాప్లోకి ప్రవేశించిన ఓ యువకుడు మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యేందుకు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో ఓ డాక్టర్ తన ఇంటి పని మనిషిని చంపేశాడు. క్రికెట్ బ్యాట్తో కొట్టి.. కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. ఇంటర్నెట్

తన భర్త, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరవణన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన మొదటి భార్య సూర్యశ్రీ ఆరోపించారు. ఈ విషయంపై ఆమె చెన్నై నగర శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని

Pakistan: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య ఉదంతంలో అక్కడి పోలీసులు కీలక విజయం సాధించారు. దారుణం జరిగిన మూడు రోజుల్లోనే ఈ కేసులో ప్రధాన

పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్
దేశవ్యాప్తంగా మామిడి సీజన్ జోరుగా సాగుతున్న వేళ, జపాన్కు చెందిన మియాజాకి రకం మామిడిపై అందరి దృష్టి నిలిచింది. ఈ పండు ధర కిలో రూ. 2.5 లక్షల వరకు పలుకుతోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది

రూ.50 లక్షల బడ్జెట్, రెడీ టు మూవ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ, రెడ్ బ్రిక్స్తో కట్టిన అత్యంత నాణ్యమైన కట్టడం, క్లబ్ హౌస్ సౌకర్యం, ముంబయి నేషనల్ హైవే పక్కన ఉండటం, 25 నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి ఐటీకి

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో

పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ 26 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై సమీపంలోని థానే పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలిని విశాఖ తిల్కర్గా గుర్తించారు

హైదరాబాద్, జూన్ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్ బైక్ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల

NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు

ఈటీవీ భారత్: బంధువును కలిసేందుకు కేరళకు వెళ్లిన ఓ దొంగకు అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుక అనుకోని అవకాశంగా మారి దోపిడీకి పాల్పడ్డాడు. రెండు నెలల దర్యాప్తు అనంతరం గుజరాత్కు చెందిన నిందితుడు బక్షు

ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 11 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు
.webp)
చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం హోం మంత్రి .. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా

ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య ఒక్క ఉదుటున పైకి లేచింది. రాంచీలోని

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర గూఢచారుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారత సైన్యం కదలికలపై నిఘా, ఓటీపీ-సిమ్ రాకెట్, సున్నిత సమాచారం పాక్కు

జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓ సంచలన ఘటన వెలుగుచూసింది.ఇక్కడి నివారణ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి

అనంతపురం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం, జూన్ 17: జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జూన్ 6న జీడి తోట మరియు పామాయిల్ తోట ప్రాంతంలోకి వెళ్లిన

ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి ప్రస్తుతం గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్

Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీఎగ్జామ్ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్, ముఖ

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ‘వుయ్ ది లీడర్స్’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన తమిళనాడు నేత అన్నామలై.. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్ 21న నిర్వహించనున్న నీట్

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు

తాండూర్, జూన్ 15 : నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు మంచిర్యాల జిల్లా తాండూర్ సీఐ దేవయ్య అన్నారు. మండలంలోని రేచిని గ్రామంలో సోమవారం తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్

Sarkar Express Robbery : ఏపీలోని బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్పికట్ల – బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారు జామున తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడకు

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మీరట్లోని ఎన్హెచ్-58 సమీపంలో ఉన్న ఓ రైతు తన పొలంలో స్విమ్మింగ్ పూల్

Pawan Kalyan: కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు