
హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఉండగా.. మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నగరంలో నాలుగులైన్ల ఎలివేటెడ్ హైవే


హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఉండగా.. మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నగరంలో నాలుగులైన్ల ఎలివేటెడ్ హైవే

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్! హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు స్టేషన్లోకి అనుమతించలేదు. ప్రధాన గేటుకు తాళం వేసి మీడియాతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు. ఈ చర్యపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరోవైపు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు.చర్చకు రావాలని మంత్రులకు కుర్చీ సిద్ధంగా ఉందని RS ప్రవీణ్ కుమార్ ఒక కుర్చీకి మంత్రుల పేర్లు వ్రాసి ఉంచామని ఆయన వ్యాఖ్యలు చేశారు.. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వరుసగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది

Chittoor: ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టి బోల్తా పడ్డ కంటైనర్! చిత్తూర్: బెంగుళూరు చెన్నై జాతీయ రహదారి,గంటాఊరు ఫ్లై ఓవర్ దగ్గర గురువారం రోజున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వైపు

హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో బుధవారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం

ప్రకృతిలో వెల కట్టలేని గొప్ప విషయాల్లో తల్లి ప్రేమది అగ్రస్థానం. అమ్మ ప్రేమకు రూపం లేదు.. కానీ అనుబంధం మాత్రం ఒకటే, అది మనుషులకైనా.. మూగజీవాలకైనా! మాటలు రాని ఆ మూగజీవాల మధ్య ఉన్న మమకారం ఎంత గొప్పదో

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కొందరు మారడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో కనీస రోడ్డు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్

డీఎస్పీ ఎస్. భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): డీఎస్పీ ఎస్

రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి కారణాలతో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన

కొన్ని సంవత్సరాల క్రితం వరకు అలియాబాద్ పేరు చాలా మందికి తెలియదు. కేవలం ఇక్కడ రత్నాలయం ఉందని మాత్రమే తెలుసుకు కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శామీర్పేటకు సమీపంలో ఉండటంతో పాటు

యూరప్ ఖండంలో ప్రస్తుతం రికార్డు స్థాయి వేడి తరంగాలు రవాణా వ్యవస్థలను తీవ్రంగా స్తంభింపజేస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు మెత్తబడి ఆకారం మారుతుండటం ఇప్పుడు అందరినీ ఎంతగానో

fire accident In Rajasthan| రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ - ముంబయి ఎక్స్ప్రెస్వేపై ధనవాడ సమీపంలో బుధవారం ఉదయం ఇందౌర్కు చెందిన స్లీపర్ బస్సు.. ట్రక్కును వెనుక

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ నేత మాధవీలత తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో

హైదరాబాద్లోని కూకట్పల్లి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళను ఓ కాలేజీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. హైదరాబాద్, జులై 1

రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హైదరాబాద్, జులై 01: రంగారెడ్డి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రోడ్డుపై వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా

హైకోర్టును.. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం సీఆర్డీఏ అధికారులు మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు మా బాధలు ఎవరు వింటారో వారిని కలుస్తాం.. తప్పేమిటి? మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి మా గోడు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

యూరప్లోని పలు దేశాల్లో ఇటీవల నమోదవుతున్న 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకే తారు రోడ్లు కరిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన చాలామందికి, 45 డిగ్రీల వేడిని సైతం తట్టుకునే

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి లెనిన్ తో అఖిల్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ హీరోల

కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్జీ ఆటోరిక్షాలకు కూడా

ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి నవ్వుతూ, ఆడుతూ ఇళ్లకు బయలుదేరిన చిన్నారుల ప్రయాణంలో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన

దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో

2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు
ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు నిలబడిన నిర్మాత స్రవంతి రవికిషోర్, తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులు, సాహసోపేత నిర్ణయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా 1987లో తాను నిర్మించిన

ప్రముఖ నటి కాయాదు లోహర్ తన పాఠశాల రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన ఈవ్ టీజింగ్ సంఘటనను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధైర్యంగా వెల్లడించారు. తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో ఒక వ్యక్తి తనను తీవ్రంగా ఇబ్బంది

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ను ఇష్టపడనివారు ఉండరు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. ఇక టాలీవుడ్ లో

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ చరిత్ర సృష్టించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి చరిత్రలోనే అత్యధిక లాభాలను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. గత పదేళ్లుగా

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమా ఒకటి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్

Plane Gate : ఇండియాలో రైల్వే గేట్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) లు వచ్చేశాయిగానీ గతంలో రైలు పట్టాల పైనుండే రోడ్లు ఉండేవి. రైలు

Markapuram: మార్కాపురంలో కలెక్టర్ విజయ సునీత మానవత్వం Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం–తర్లుపాడు ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి జిల్లా కలెక్టర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం రాపో 23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకుడిగా అరంగేట్రం

తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాల్లో శ్రీవారి చిత్రపటాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి నుండి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ( YCP leaders) ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన మోటారు సైకిళ్లు నంద్యాల జిల్లా, ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి

కారు రివర్స్ చేస్తుండగా.. మరో కారు దానిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లక్నో, జూన్ 29: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో నేడు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రయాణికులు తీవ్రంగా

ఢిల్లీ, డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్లోని పవిత్ర గంగానదిలో స్నానాలు ఆచరించి, అక్కడి
.webp)
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై ప్రస్తుతం ఒకేసారి రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం బలంగా కొనసాగుతోందనీ, వీటి

కేరళలో ఈ వారం వర్షాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మున్నార్, వాయనాడ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై ఈ ప్రభావం

మంచిర్యాల జిల్లా: సెలవు రోజు కావడం.. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మంచిర్యాలకు చెందిన దంపతులు, ఒక్కగానొక్క కొడుకుతోపాటు నానమ్మను తీసుకుని వెళ్లారు. శుభకార్యం అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి
నేను ఇచ్చిన సలహా బాగానే వర్క్ అయి ఉంటుంది..అందుకే ఇలా వచ్చావా?.. మాట్లాడవేంటి అని చక్రిని అడుగుతాడు ఓంకారేశ్వర్. నువ్వు ఇచ్చిన తొక్కలో సలహా వల్ల నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది.. నా బతుకు రోడ్డు

విశాల్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం మకుటం నుంచి తాజాగా హుషారెత్తించే పాట రిలీజ్ చేశారు. కాస్త గ్యాప్ తర్వాత విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రం మకుటం (Makuttam). సూపర్ గుడ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన