
నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం


నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలో ఈరోజు (సోమవారం) పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. మెట్రో ఫేజ్-1 రీఫైనాన్సింగ్ వివాదంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. మెట్రో ఫేజ్-2 విస్తరణ సమస్యలపై కేంద్రమంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. ఐఆర్ఎఫ్సీ లోన్ విడుదల జాప్యంపై ప్రత్యక్ష చర్చలకు సీఎం సిద్ధం కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సహా మెట్రో విస్తరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోటా మరో 20 లక్షల టన్నులు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తు సరఫరా కోరనున్నారు. రామగుండం యూరియా ఉత్పత్తి మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై హైకమాండ్తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై సీఎం రేవంత్రెడ్డి ఒత్తిడి పెంచనున్నారు. ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్ ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు

అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అయోధ్యను వీడి వెళ్లొద్దని ఆలయ
హై-స్పీడ్ ట్రైన్ కలలను నిజం చేస్తూ.. దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్ను ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏడు బుల్లెట్ రైలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

కేరళలోని మలప్పురానికి చెందిన ఓ పేదింటి అమ్మాయి, తన పెళ్లి కోసం దాచి పెట్టుకున్న సొమ్మును బయటకు తీసింది. ఓ వ్యాపారవేత్త, కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాదు... మరిన్ని నిధుల కోసం జోలె పట్టి యాచించాడు

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది. విశాఖలోని

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల

వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు

రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి. పల్నాడు
Vivek Aggarwal FATF VP : అంతర్జాతీయ వేదికపై భారతదేశ దౌత్య, ఆర్థిక విధానాలకు ఒక భారీ విజయం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిధుల సరఫరా, మనీ లాండరింగ్, అక్రమ ఆర్థిక నెట్వర్క్లపై నిఘా ఉంచే

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ పార్టీకి రెబల్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో పార్టీ బ్యాంక్ ఖాతాల్లోని సుమారు ₹440

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. రెండు రోజులు వడగాల్పులు వీస్తాయి. Telangana Weather: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24

కేంద్ర ప్రభుత్వం దేశంలో రవాణా రంగాన్ని అత్యాధునిక స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు ముఖ్యమైన హైస్పీడ్

పీఎం కిసాన్ నిధులు విడుదల. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ. ప్రధాని మోదీ నిధులను విడుదలచేసారు. PM Kisan Samman Nidhi: దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది

SBI తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహించింది. ప్రభుత్వ డిపాజిట్లు అన్నీ ఉపసంహరించే ఆలోచన. లీడ్ బ్యాంక్ హోదాను తొలగించే యోచన. Rayadurgam Land Auction: హైరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక

రైతు ఖాతాల్లో రూ.7 వేలు జమ రూ.3,125 కోట్ల నిధుల విడుదల అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది

Education Loans : ఆంధ్రప్రదేశ్లో ఉన్నత చదువులు చదవాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యా రుణాలు (Education Loans) తీసుకునే

సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు

ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava) కింద రైతుల ఖాతాలో నిధుల్ని జమ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. అయితే భూములు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకూ

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్ర హోంమంత్రి
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక 'పీఎం శ్రీ' (PM SHRI - Pradhan Mantri Schools

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్దిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. కేంద్రం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గడె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు

ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుముఖం పట్టాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) అందించిన తాజా వివరాలే ఇందుకు... న్యూఢిల్లీ/జ్యూరిక్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల

Nellimarla Alliance Issue | విజయనగరం, జూన్ 18, ప్రభాతవార్త: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ధర్మం వికటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ
స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారులు, సంస్థలకు సంబంధించిన నిధులు 2025లో 8 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం, భారతీయుల మొత్తం నిధులు 3.25

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు జమ చేసిన నిధులు ఎనిమిది శాతం మేర తగ్గి 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.36,793 కోట్లు)కు చేరాయి. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సేవల

కస్తూరిబా హాస్టళ్లలో బాలికలకు పూర్తిస్థాయి బెడ్స్ ఏర్పాటు చేయండి విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం

తెలంగాణలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa ) నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల్ని ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ
ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం రేపిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. పలువురు నిందితులను

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్: రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ఈనెల 30న విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విడుదల

Rythu Bharosa : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులను వారంరోజుల్లో విడుదల చేస్తామని తొలుత ప్రభుత్వ వర్గాలు

పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్-1గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. అమరావతి, జూన్

హైదరాబాద్లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో రూ.100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో సవరణలు భారతదేశంలో పౌర సమాజ స్వేచ్ఛ, జాతీయ భద్రత మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. విదేశీ నిధుల నెట్వర్క్ల ద్వారా దేశీయ వ్యవహారాల్లో జోక్యాన్ని నిరోధించడం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తన డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్వో 3.0 కింద పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ యాప్లు, పీఎఫ్కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా

రూ.3.25 కోట్ల వ్యయంతో హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ మంగళగిరి: పాత మంగళగిరి బిట్రావారి వీధి, దింపుడు కళ్లం వద్ద ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయంలో బుధవారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్తో పాటు రాబోయే కాలంలో చేపట్టబోయే పలు

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రం సైతం అమరావతికి తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం రాజధాని నిర్మాణం కోసం మంజూరు

రైతు అంశాల పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు (గురువారం) జరిగే కేబినెట్ లో భేటీలో ప్రధానంగా మెట్రో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేకోవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు